Home » YCP
మాజీ ముఖ్యమంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి సంయమనం పాటించకుండా దూషణలు చేయడం సరికాదని వైఎస్ జగన్పై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై కొంతమంది రౌడీలతో రౌడీయిజం చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన విధానాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అయిన పత్రికా వ్యవస్థపై దాడిగా భావించాలన్నారు.
ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెసింగ్ చేసేలా సరికొత్తగా ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కొమ్మారెడ్డి పట్టాభి రాం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 107 మున్సిపాలిటీల్లో రూ.528.65 కోట్ల వ్యయంతో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
వైసీపీ నేతలు ఇప్పుడు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’పై పడీపడీ ఏడుస్తున్నారు. ‘ఏబీఎన్’లో ప్రసారమైన ‘వీకెండ్ కామెంట్’లో మహిళలను అవమానించారంటూ గగ్గోలు పెడుతున్నారు.....
ఏబీఎన్ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రజలు అధికారాన్ని ఊడబీకి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా దౌర్జన్యాలకు....
వీకెండ్ కామెంట్’లో మహిళలను అవమానించారం టూ వైసీపీ నేతలు రచ్చకు దిగారు. హైదరాబాద్లోని ‘ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై వైసీపీ దాడికి ప్రయత్నించడాన్ని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.
వైసీపీ నేతల బెదిరింపుల వ్యవహారం పరాకాష్టకు చేరింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ చదివిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మధురవాణికి ఫోన్లో బెదిరింపులు వచ్చాయి.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ మూకల దాడులు దారుణమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అబద్దాలు, హత్యలు వైసీపీ నేతల డీఎన్ఏగా మారిందంటూ ఆయన మండిపడ్డారు.
రౌడీమూకలతో కలిసి మాజీ మంత్రులు.. మీడియా సంస్థపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్తో పాటు అనేక మీడియా సంస్థలపై వైసీపీ వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు.