• Home » YCP

YCP

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

ఏబీఎన్‌ ఎండీపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పార్థసారథి

మాజీ ముఖ్యమంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి సంయమనం పాటించకుండా దూషణలు చేయడం సరికాదని వైఎస్ జగన్‌పై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమన్నారు.

వారి ఉనికిని కాపాడుకోడానికే దాడులు.. వైసీపీపై ఎంపీ అప్పలనాయుడు విమర్శలు

వారి ఉనికిని కాపాడుకోడానికే దాడులు.. వైసీపీపై ఎంపీ అప్పలనాయుడు విమర్శలు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై కొంతమంది రౌడీలతో రౌడీయిజం చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన విధానాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అయిన పత్రికా వ్యవస్థపై దాడిగా భావించాలన్నారు.

అత్యధిక స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించడమే లక్ష్యం: పట్టాభిరాం

అత్యధిక స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించడమే లక్ష్యం: పట్టాభిరాం

ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెసింగ్ చేసేలా సరికొత్తగా ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కొమ్మారెడ్డి పట్టాభి రాం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 107 మున్సిపాలిటీల్లో రూ.528.65 కోట్ల వ్యయంతో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

బూతు నేతల రోత గోల!

బూతు నేతల రోత గోల!

వైసీపీ నేతలు ఇప్పుడు ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’పై పడీపడీ ఏడుస్తున్నారు. ‘ఏబీఎన్‌’లో ప్రసారమైన ‘వీకెండ్‌ కామెంట్‌’లో మహిళలను అవమానించారంటూ గగ్గోలు పెడుతున్నారు.....

‘ఏబీఎన్‌’ కార్యాలయంపై వైసీపీ దాడి హేయం!

‘ఏబీఎన్‌’ కార్యాలయంపై వైసీపీ దాడి హేయం!

ఏబీఎన్‌ ప్రధాన కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రజలు అధికారాన్ని ఊడబీకి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా దౌర్జన్యాలకు....

వైసీపీ యాగీ

వైసీపీ యాగీ

వీకెండ్‌ కామెంట్‌’లో మహిళలను అవమానించారం టూ వైసీపీ నేతలు రచ్చకు దిగారు. హైదరాబాద్‌లోని ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై వైసీపీ దాడికి ప్రయత్నించడాన్ని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.

‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ వాయిస్‌ఓవర్ ఆర్టిస్ట్ మధురవాణికి వైసీపీ బెదిరింపులు

‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ వాయిస్‌ఓవర్ ఆర్టిస్ట్ మధురవాణికి వైసీపీ బెదిరింపులు

వైసీపీ నేతల బెదిరింపుల వ్యవహారం పరాకాష్టకు చేరింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ చదివిన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ మధురవాణికి ఫోన్‌లో బెదిరింపులు వచ్చాయి.

హత్యలు, అబద్దాలు వైసీపీ నేతల డీఎన్ఏగా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్

హత్యలు, అబద్దాలు వైసీపీ నేతల డీఎన్ఏగా మారింది: మంత్రి అనగాని సత్యప్రసాద్

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ మూకల దాడులు దారుణమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అబద్దాలు, హత్యలు వైసీపీ నేతల డీఎన్‌ఏగా మారిందంటూ ఆయన మండిపడ్డారు.

తప్పు చేసిన వారు ఎప్పటికీ కాలం నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర

తప్పు చేసిన వారు ఎప్పటికీ కాలం నుంచి తప్పించుకోలేరు: కొల్లు రవీంద్ర

రౌడీమూకలతో కలిసి మాజీ మంత్రులు.. మీడియా సంస్థపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌తో పాటు అనేక మీడియా సంస్థలపై వైసీపీ వేధింపులకు పాల్పడిందని ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి