Home » Wrestler Vinesh Phogat
భారత రెజ్లింగ్ సమాఖ్యపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేస్తోన్న పోరాటానికి ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ మద్దతుగా నిలిచారు. రెజ్లింగ్లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న వినేశ్కు డబ్ల్యూఎఫ్ఐ అనుమతి నిరాకరించడంపై సాక్షి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనకుండా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై డబ్ల్యూఎఫ్ఐ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే.. పోటీలో పాల్గొనేందుకు వినేశ్ యూపీలోని గొండాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్తో సమావేశమయ్యారు.
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై భారత రెజ్లింగ్ సమాఖ్య అనర్హత వేటు వేసింది. క్రమశిక్షణా రాహిత్యం, డోపింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటించింది.
పోటీలు లేని సమయాల్లో నిర్వహించే డోపింగ్ టెస్ట్కు అందుబాటులో లేకపోవడంపై ఒలింపిక్ రెజ్లర్ వినేశ్ ఫొగట్కు...
ఉత్తర్ప్రదేశ్లోని గోండాలో నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో వినేశ్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆ టోర్నీలో తనకు గానీ, తన జట్టు సభ్యులకు గానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దానికి భారత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వినేశ్ హెచ్చరించారు
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన వినేశ్.. గత డిసెంబర్లో తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే రెజ్లింగ్లో తన పునరాగమనాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని రెజ్లింగ్ ఫెడరేషన్పై వినేశ్ తీవ్ర ఆరోపణలు చేసింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచుసుకుంది. ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ హరియాణా-ఢిల్లీ సరిహద్దు శంభూ వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు మేటి రెజ్లర్ వినేశ్ ఫొగట్ మద్దతు పలికారు.
భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) వాయిదా వేసింది. ఒలింపిక్స్లో ఫైనల్ చేరిన ఫోగట్.. 100 గ్రాములు ఎక్కువ బరువు పెరిగారని ఒలింపిక్ కమిటీ అనర్హత వేటు వేసింది. దాంతో ఫోగట్ రజత పతకం ఇవ్వాలని కాస్లో అప్పీల్ చేశారు. ఆమె తరఫున హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా గట్టిగా వాదనలు వినిపించారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మరో రెజ్లింగ్ పతకం కోసం పోటీ మొదలైంది. 76 కేజీల రెజ్లింగ్ విభాగంలో పోటీ పడుతున్న రీతికా హుడాకు శుభారంభం దక్కింది. శనివారం మధ్యాహ్నం జరిగిన తన ప్రారంభ రౌండ్ మ్యాచ్లో హంగేరీకి చెందిన బెర్నాడెట్ నాగిని సునాయాసంగా ఓడించింది.