• Home » Warangal

Warangal

మామిడి దిగుబడిపై ఆశలు

మామిడి దిగుబడిపై ఆశలు

మామిడి తోటల్లో పూత పెరిగి కాత దశకు చేరుకున్నాయి. తోటలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

భూభారతి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ స్కామ్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సెటిల్‌మెంట్ అయిన తర్వాత నిషేధిత జాబితా నుంచి భూములను తొలగిస్తున్నారని అన్నారు.

మెరిసిన చపాట మిర్చి

మెరిసిన చపాట మిర్చి

వరంగల్‌ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం చపాట(దేశీ) మిర్చి ధరలు మెరిశాయి. నాలుగు సంవత్సరాల తరువాత దేశీ మిర్చి ధరలు పుంజుకుంటున్నాయి.

గాదె ఇన్నయ్య తండ్రి మృతి

గాదె ఇన్నయ్య తండ్రి మృతి

సామాజిక ఉద్యమకారుడు, మావోయిస్టు పార్టీ మాజీ నేత గాదె ఇన్నయ్య ఇంట వరుసగా విషాదాలు చోటు చేసుకొంటున్నాయి. శనివారం ఉదయం 6.00 గంటలకు ఇన్నయ్య తండ్రి గాదె సోలోమాన్ రెడ్డి కన్నుమూశారు.

వెల్‌కమ్‌..భైరవ్‌, విరాట్‌

వెల్‌కమ్‌..భైరవ్‌, విరాట్‌

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రెండు కొత్త జాగిలాలు వచ్చాయి. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 8 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్‌ జాతికి చెందిన భైరవ్‌, విరాట్‌ జాగిలాలు గురువారం విధుల్లోకి చేరాయి.

వసంత కాలం.. మోదుగుపూల సోయగం

వసంత కాలం.. మోదుగుపూల సోయగం

ప్రకృతి మాత తన ఒడిలో దాచుకున్న రంగుల భాండాగారాన్ని తెరిచింది. వసంత కాలం రాకతో మానుకోట అడవులు కొత్త శోభను సంతరించుకున్నాయి.

‘స్మార్ట్‌’ మాయలో పడితే అంతే...

‘స్మార్ట్‌’ మాయలో పడితే అంతే...

చిన్న పిల్లల దగ్గరి నుంచి వయస్సు పై బడిన వారి వరకు ఇప్పుడు అంతా స్మార్ట్‌ ఫోన్ల మాయలో ఉన్నారు. ఒక్క సారి స్మార్ట్‌ మాయలో పడ్డారంటే ఇక బయటికి రావడం కష్టమే.

ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడని హత్య

ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడని హత్య

తన డబ్బులు తీసుకోవడమే కాకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్నందుకు కోపంతోనే తన బావ అయిన మొగిళిని హత్య చేసినట్లు నిందితురాలు ఇందిర అంగీకరించింది.

కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా: హరీశ్ రావు

కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా: హరీశ్ రావు

దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెప్తూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మంత్రుల మాటలకు, సీఎం మాటలకు పొంతన లేదన్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం.. పంటలకు తీవ్ర నష్టం..

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం.. పంటలకు తీవ్ర నష్టం..

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మిర్చితో సహా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి