Home » Warangal
సంఘ విద్రోహ శక్తుల నుంచి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు రక్షణ కల్పించడంలో కీలకంగా పనిచేసే పోలీసు జాగిలాలు కడుపునిండా తిండి లేక నకనకలాడుతున్నాయి.
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర రోజురోజుకు పెరుగుతోంది.
ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం 18 గంటలు పనిచేస్తుంటే... బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఏదో ఒక అభాండం వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సన్నబియ్యం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
దక్షిణ భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి సర్వం సిద్ధమైంది.
మిడిల్ ఈస్ట్ యుద్ధం మంటలు ’వంట’ తంటాలు తెచ్చిపెట్టాయి. మూడు నెలలుగా కొత్తగా గ్యాస్ కనెక్షన్లు బంద్ అయ్యాయి.
రైతుల కష్టానికి ఫలితం దక్కుతోంది. ఉత్పత్తులకు మార్కెట్లో మద్దతు ధర లభిస్తోంది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం, మక్కజొన్నల రేట్లు పెరుగుతున్నాయి.
ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పాలనపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటీకే పలు కీలక శాఖలు నిర్వీర్యం కాగా ఇంకొన్నిటి పట్టు సడలుతోంది.
లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుతం ఎందుకు పనికి రాకుండా పోయిందని హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్పై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వ ప్రత్యేకంగా మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ చేయనున్నది.
వన్యప్రాణులు, పక్షులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని, బాధ్యతలను గుర్తు చేస్తూ.. గూడూరు అటవీశాఖ రేంజ్ పరిధిలోని జాతీయ రహదారి, అంతర్గత రహదారులకు ఇరువైపుల అటవీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పిల్లర్లపై వన్యప్రాణులు, పక్షుల చిత్రాలతో ఆందంగా తీర్చిదిద్దారు.