Home » Warangal
రెవెన్యూ శాఖలో అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పారదర్శక సేవలతో పాటు బాధ్యతాయుతంగా ఉండేలా చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఆచార్య కొత్తపల్లి జయశంకర్.. ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు. చీకట్లు కమ్మిన తెలంగాణలో ప్రత్యేక ఉద్యమాన్ని ప్రజ్వలింప చేసిన జ్వాల.
కోట్ల ఏళ్లనాటి భూగోళ చరిత్రకు ములుగు జిల్లా సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. గోదావరి తీర ప్రాంతంలో ప్రాచీన జీవ జాలం, మహా వృక్షాలు రాయిగా మారిన అరుదైన శిలాజ ప్రపంచం తాజాగా వెలుగు చూసింది.
సన్నరకం వరిపై లెక్కలు ప్రారంభమయ్యాయి. సన్నాలకు ఇచ్చే బోనస్ దుర్వినియోగం కాకుండా, దళారుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు 2026 వానాకాలం సీజన్ నుంచి ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
జనగామ జిల్లాలోని జనగామ మండలం ఓబుల్ కేశవపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై దాడి చేసిన భర్త.. ఆపై పిల్లలను ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది.
వరంగల్ వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తికి క్వింటాకు రూ.9350లు పలుకగా మక్కలకు క్వింటాకు రూ.2550లు పలికింది.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం (జులై 31) అర్ధరాత్రి కన్నుమూశారు. పల్మనరీ ఎంబోలిజంతో గుండె ఆగిపోవడం, నాడీ వ్యవస్థ స్పందించకపోవడం వంటి కారణాలతో మరణించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి జీవిత విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (52) కన్నుమూశారు. ఇవాళ (2026 జులై 31) అర్ధరాత్రి 12:51 గంటలకు సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
మూత్రాశయంలో ఏర్పడిన 40 రాళ్లను ఆపరేషన్ చేసి తొలగించిన ఘటన జనగామలో చోటుచేసుకుంది.
ఆగస్టు నెలలో వరంగల్ మీదుగా కాన్పూర్-మధురై ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.