• Home » Vizianagaram

Vizianagaram

పురుగు మందు తాగి ఆత్మహత్య

పురుగు మందు తాగి ఆత్మహత్య

గజపతినగ రం దావాలపేట పరిధిలోగల మహంకాళీ అమ్మవారి గుడి సమీ పంలో పురుగు మందు తాగి, చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు.

మార్పు రాకుంటే చర్యలు తప్పవ్‌

మార్పు రాకుంటే చర్యలు తప్పవ్‌

ఉపాధి హామీ పనుల్లో మార్పు రాకుంటే చర్యలు తప్పవని పంచాయతీరాజ్‌, ఉపాధి హామీ జాయింట్‌ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌ హెచ్చరించారు. బుధవారం ఉల్లిభద్ర, నాగూరు పంచాయతీల్లో ఉపాధి పనులను పరిశీలించారు.

నిర్వాసితులకు అండగా!

నిర్వాసితులకు అండగా!

ఎస్‌.కోటలో పేదలకు చెందిన 1166 ఎకరాలను ప్రభుత్వం జెఎస్‌డబ్ల్యూ(జిందాల్‌)కు ఇచ్చింది. ఆ భూముల్లో అల్యూమినియం పరిశ్రమ పెడతామని యాజమాన్యం చెప్పింది. 2006లో భూములు అప్పగించగా నేటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు.

కూలీలపై ‘పిడుగు’

కూలీలపై ‘పిడుగు’

ఆ ముగ్గురు మహిళలు అంతవరకు దొండ పంట సాగులో గడ్డితీత పనులు చేశారు. చిరు జల్లులు పడుతుండడంతో పని ఆపి ఇంటికి బయలుదేరారు. అంతలో చెట్టు కింద ఉంచిన ఖాళీ క్యారేజీలు గుర్తుకు వచ్చి తీసుకురావడానికి వెళ్లారు.

కొత్తవలస జూట్‌మిల్‌ షట్‌డౌన్‌

కొత్తవలస జూట్‌మిల్‌ షట్‌డౌన్‌

కొత్తవలస ఉమా జూట్‌ మిల్లును యాజమాన్యం మూడు నెలలు పాటు షట్‌డౌన్‌ చేస్తూ ప్రకటించింది. మిల్లులో ఉత్పత్తికి ముడిసరుగా ఉన్న జనపనారకు తీవ్ర కొరత ఏర్పడిందని పేర్కొంది. ఈ కారణంగానే షట్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు తెలిపింది.

విజయనగరం జిల్లాలో కారు బీభత్సం.. నలుగురి మృతి

విజయనగరం జిల్లాలో కారు బీభత్సం.. నలుగురి మృతి

విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

కొటియాలో ఇద్దరి గిరిజనుల అరెస్టు.. ఒడిశా పోలీసులపై మంత్రి ఫైర్..

కొటియాలో ఇద్దరి గిరిజనుల అరెస్టు.. ఒడిశా పోలీసులపై మంత్రి ఫైర్..

జనగణనకు సహకరించలేదని కొటియాలో ఇద్దరు గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేయడంపై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహించారు. కొటియా గిరిజనులను ఒడిశా పోలీసులు అరెస్టు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు.

శ్రీరాముని విగ్రహానికి స్వస్తి.. కోటిపల్లి తీరంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం

శ్రీరాముని విగ్రహానికి స్వస్తి.. కోటిపల్లి తీరంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం

విజయనగరం జిల్లాలోని రామతీర్ధం కొండపై ఉన్న పురాతన శ్రీరాముని విగ్రహం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ధ్వంసమవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై అప్పట్లో దర్యాప్తు కూడా జరిగింది.

అమెరికాలో తెలుగు యువకుడు సాయి శ్రీహరి కృష్ణ మృతి..

అమెరికాలో తెలుగు యువకుడు సాయి శ్రీహరి కృష్ణ మృతి..

అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు యువకుడు మృతిచెందాడు. విజయనగరం జిల్లా వాసి సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు.

అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నారా?.. వైసీపీకి హోంమంత్రి సూటి ప్రశ్న

అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటున్నారా?.. వైసీపీకి హోంమంత్రి సూటి ప్రశ్న

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి ఏర్పడిందని హోం మంత్రి అనిత విమర్శించారు. వైసీపీ వాళ్లు వాటాలు, భాగస్వామ్యం అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి