Home » Visakhapatnam
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవార్ మంచి నాయకుడని.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని కీర్తించారు.
బంగ్లాదేశ్లోని భాగర్ హాట్ జైల్లో బందీగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఎట్టకేలకు విడుదలయ్యారు. బంగ్లాదేశ్ డిప్యూటీ సెక్రటరీ, భారత ప్రభుత్వం తరఫున డిప్యూటీ హై కమిషన్ శ్రీ చంద్ర జీత్ సమక్షంలో వీరిని విడుదల చేశారు.
విశాఖ టూటౌన్ పోలీసులు 12 ఏళ్ల తర్వాత పోక్సో కేసులో ముద్దాయిగా ఉన్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్లో దాక్కున్న అతడ్ని స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. కేంద్రం పాలసీకి విరుద్ధంగా రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని పేర్కొన్నారు.
విశాఖ రైల్వే స్టేషన్లో నకిలీ కరెన్సీ రాకెట్ను పోలీసులు బయటపెట్టారు. నకిలీ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్తరాంధ్రకు కీలకమైన విశాఖ రైల్వే స్టేషన్ భద్రత విషయంలో కీలక అడుగు పడింది. ఈ స్టేషన్లో రోబో కాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గురువారం రోబ్ కాప్ సేవలను రైల్వే అధికారులు ప్రారంభించారు. విశాఖ రైల్వే స్టేషన్లో సేవలు అందించే రోబో కాప్ కి ఏం పేరు పెట్టారంటే...
విశాఖపట్నంలోని రిషికొండ వద్ద సముద్రపు అంచుల్లో డైవింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా వేల్ షార్క్ ప్రత్యక్షమైంది. దీంతో స్కూబా డ్రైవర్లు ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఇవి సముద్ర పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే కనిపిస్తాయని చెప్పారు.
విశాఖపట్నం ప్రజలకు, ఎన్డీఏ కూటమికి అవినాభావ సంబంధం ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు..