• Home » Visakhapatnam

Visakhapatnam

మిషన్ మోడ్‌లో మున్సిపాలిటీల అభివృద్ధి: మంత్రి నారాయణ

మిషన్ మోడ్‌లో మున్సిపాలిటీల అభివృద్ధి: మంత్రి నారాయణ

విశాఖపట్నంలోని గాజువాకలో పర్యటించిన మంత్రి నారాయణ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గాజువాకలో 4.75 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల వసతులతో పార్క్‌ను ప్రారంభించామని మంత్రి చెప్పారు.

పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేద్దాం: హోంమంత్రి అనిత

పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకు కృషి చేద్దాం: హోంమంత్రి అనిత

మహానుభావుడు, త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు అని హోంమంత్రి అనిత అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి హోంమంత్రి నివాళులర్పించారు.

గ్యాస్ సరఫరాపై వదంతులు నమ్మొద్దు: హోం మంత్రి అనిత

గ్యాస్ సరఫరాపై వదంతులు నమ్మొద్దు: హోం మంత్రి అనిత

ఏపీలో గ్యాస్ సంక్షోభం రాకుండా చర్యలు చేపట్టామని హోం మంత్రి అనిత తెలిపారు. సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని వెల్లడించారు.

ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్.. నేతల స్వాగతం

ప్రత్యేక విమానంలో విశాఖకు పవన్.. నేతల స్వాగతం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో పవన్‌కు నేతలు స్వాగతం పలికారు.

ఏపీలో పలుచోట్ల రెస్టారెంట్లపై ఐటీ దాడులు..

ఏపీలో పలుచోట్ల రెస్టారెంట్లపై ఐటీ దాడులు..

ఏపీలోని పలు రెస్టారెంట్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. విశాఖ పట్నం, నెల్లూరు, రాజమండ్రిలోని పలు రెస్టారెంట్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

విశాఖపట్నం జిల్లాలో హై టెన్షన్..  అక్రమ నిర్మాణాల తొలగింపు

విశాఖపట్నం జిల్లాలో హై టెన్షన్.. అక్రమ నిర్మాణాల తొలగింపు

విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం చీమలపల్లిలో ప్రభుత్వ భూములపై అక్రమంగా నిర్మించిన పాకలపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. చీమలపల్లిలోని సర్వే నంబర్ 24లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన సుమారు 400 పాకలను అధికారులు తొలగించారు.

హత్య చేసి కాశీలో పిండ ప్రదానం

హత్య చేసి కాశీలో పిండ ప్రదానం

పదిహేనేళ్ల క్రితం రాంగ్‌ కాల్‌తో పరియమైన మహిళను.. ఇప్పుడు డబ్బు కోసం హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతోపాటు ఇంట్లో గల రూ.ఐదు లక్షలు నగదు అపహరించుకుపోయాడు.

జగన్‌కు హిందూమతంపై గౌరవం లేదు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

జగన్‌కు హిందూమతంపై గౌరవం లేదు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు, వైసీపీ నేతలకు హిందువులన్నా, హిందూ మతమన్నా గౌరవం లేదని.. ఆలయాలపై దాడి జరిగినా మిన్నకుండిపోయారని వ్యాఖ్యానించారు.

లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ..

లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ..

ప్రేమికుల మధ్య చోటుచేసుకున్న గొడవ పెను విషాదానికి దారి తీసింది. ఆ గొడవ కారణంగా ప్రియుడు, ప్రియురాలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖలో శుక్రవారం చోటుచేసుకుంది.

విశాఖ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..

విశాఖ ఘటనపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్..

విశాఖపట్నంలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఈ అమానుష ఘటనపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చగా నిలుస్తాయని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి