Home » Visakhapatnam
వర్షాల కోసం ఎదురుచూస్తున్న కోస్తా, రాయలసీమ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈనెల 17 నుంచి రాష్ట్రంలో వర్షాలు పెరగనున్నాయి. 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు విస్తారంగా...
విశాఖపట్నం పోర్ట్ ప్రపంచంలోని 20 అద్భుత నౌకాశ్రయాలలో ఒకటని కేంద్ర షిప్పింగ్ మంత్రి సోనోవాల్ చెప్పారు. భవిష్యత్తులో క్రూయిజ్ రంగానిది కీలక పాత్ర అని..
విశాఖనగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు జోరున కురిసిన వర్షానికి కాలువలు,డ్రెయినేజీలు నిండిపోయి వరదలా పారింది.పలుప్రాంతాల్లో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి.
తలసేమియా వ్యాధిగ్రస్తులకు అండగా నిలబడేందుకు విశాఖపట్నం వేదికగా రన్ నిర్వహించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించింది. అలాగే విశాఖపట్నంలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ట్రస్ట్ సీఈవో ప్రకటించారు.
విశాఖ నగరంలో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఆదివారం త్రీటౌన్ పోలీసులు ఓ వైద్యుడిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారిసంఖ్య మూడుకు పెరిగింది.
Anitha Dharmavaram Visit: ఇప్పుడు ఎన్నికలు లేవని - ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడానికి ధర్మవరం వచ్చినట్లు హోంమంత్రి అనిత చెప్పారు. ధర్మవరం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో సర్పంచ్లకు అధికారాలు లేవని అన్నారు.
Anitha Temple Visit: పది రోజులు దశావతారంలో స్వామివారు ప్రజలందరికీ దర్శనభాగ్యం కల్పిస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. ప్రతి సంవత్సరం జగన్నాధ స్వామివారిని దర్శించుకోవడం తనకు ఆనవాయితీ అని వెల్లడించారు.
విశాఖ మహా నగరాభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) సిరిపురం జంక్షన్లో నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ భవనం(ది డెక్)లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటు కానుంది. నగర నడిబొడ్డున షిప్ డెక్ మోడల్లో ఐకానిక్ బిల్డింగ్లా అద్దాలతో నిర్మించిన ఈ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది.
Minister Durgesh On RK Beach: గత ప్రభుత్వం నిర్లక్షం వలన బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై కొన్ని ఇబ్బందులు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఇప్పటికే పరిశుభ్రతపై 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రెండు, మూడు రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.