Home » Virat Kohli
విరాట్ కోహ్లీ , ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో చెలరేగిన వివాదం రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటోంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా సరదాగా మొదలైన ఈ వివాదం, ఆట ముగిసిన తర్వాత హెడ్తో కరచాలనం చేయడానికి కోహ్లీ నిరాకరించడంతో ఒక్కసారిగా ముదిరింది.
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు ధర్మశాల వేదికగా తలపడనున్నాయి. జట్టును ఫైనల్కు చేర్చడంలో కోహ్లీ పాత్ర కీలకంగా మారనున్న వేళ.. అతడి ప్లే ఆఫ్స్ రికార్డు మాత్రం ఆర్సీబీ అభిమానులను కాస్త కలవరపెడుతోంది.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ఊహించని మలుపు తిరిగింది. కొందరు అభిమానులు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికపై ఆన్లైన్లో వేధింపులకు పాల్పడ్డారు.
శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో శతకం చేసిన నాలుగో కెప్టెన్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు సెహ్వాగ్, కోహ్లీ, సంజు శాంసన్ ఉన్నారు.
ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్.. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెడ్కు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జరిగిన ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ-ట్రావిస్ హెడ్ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి రాబోయే వన్డే ప్రపంచకప్లో చోటు ఉండదనే చర్చ జరుగుతున్న వేళ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ స్పందించాడు. రోహిత్, కోహ్లీ ఛాంపియన్ ఆటగాళ్లని, వారిని తక్కువగా అంచనా వేయకూడదని పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు నెలకొల్పాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2022లో అనూహ్యంగా టెస్టు కెప్టెన్సీని వదిలేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పుడు తాను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా విరాట్ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఓపెనర్గా 5,500 పరుగులకు పైగా చేసిన ఒకే ఒక్క బ్యాటర్గా విరాట్ చరిత్ర సృష్టించాడు.