Home » Virat Kohli
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విరాట్పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ పరోక్షంగా కౌంటర్లు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా.. మంజ్రేకర్పై వికాస్ మరోసారి ఫైర్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా అతడిపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడంటే..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ను నిరూపించుకున్నాడు. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో అద్భుత శతకంతో మెరిసిన కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా అర్ధ శతకంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్.. హర్షిత్ రాణా బ్యాటింగ్పై మాట్లాడాడు.
ఇండోర్ వేదికగా భారత్తో జరిగిన ఆఖరి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 338 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 41 పరుగుల తేడాతో ఓడింది. ఈ మూడు వన్డేల సిరీస్ను కివీస్.. 2-1 తేడాతో దక్కించుకుంది..
న్యూజిలాండ్-భారత జట్లు ఇండోర్ వేదికగా మూడో వన్డే మ్యాచులో తలపడుతున్నాయి. కివీస్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ భారీ సెంచరీతో చెలరేగాడు. అయితే ఇండోర్ మైదానంలో చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది..
భారత్-న్యూజిలాండ్ జట్లు ఇండోర్ వేదికగా ఆదివారం మూడో వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. అయితే.. ఇటీవల ఇండోర్లో కలుషిత నీరు తాగడం వల్ల పలువురు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారి వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. చివరిసారిగా 2021లో విరాట్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో టాప్-1గా నిలిచాడు.
న్యూజిలాండ్-భారత జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ రాజ్కోట్ వేదికగా జరగనుంది. కాగా ఈ మ్యాచ్లో విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో పడనుంది. వరుసగా ఆరు మ్యాచుల్లో అర్ధ శతకాలు బాదిన తొలి భారత బ్యాటర్గా నిలిచే అవకాశముంది.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో సరైన సత్సంబంధాలు లేవంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించారు.