Home » Virat Kohli
అఫ్గానిస్థాన్తో జరగనున్న శనివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. విలియమ్సన్ రిటైర్మెంట్పై స్పందించాడు. అతడికి శుభాకాంక్షలు చెబుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు.
వన్డే ప్రపంచ కప్ 2027కి సంబంధించిన తేదీలను ఐసీసీ ఖరారు చేసినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీ.. వచ్చే ఏడాది అక్టోబర్ 4న ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 విజయం తర్వాత విరాట్ కోహ్లీ కొత్త లుక్లో కనిపించాడు. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. వైరలైన ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్తో కోహ్లీ ఆకట్టుకుంటున్నాడు.
వన్డే ప్రపంచకప్2027 ఆడటమే లక్ష్యంగా టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్ కు సీనియర్లు షాకిచ్చినట్లు తెలుస్తోంది.
టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో కలిసి కోహ్లీని ఒలింపిక్స్ జట్టులో ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్టర్లకు సూచించాడు.
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు కోహ్లీ తనతో మాట్లాడిన విషయాల గురించి వైభవ్ తాజాగా గుర్తు చేసుకున్నాడు.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్తో జరగనున్న వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. తొడ కండరాల గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలుగుతాడని సమాచారం.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారించి దిగ్గజ క్రికెటర్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా వైభవ్, కోహ్లీ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఓ వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పంచుకుంది.
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ దంపతులు బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కోహ్లీ తన భార్య అనుష్కా శర్మతో కలిసి ఆధ్యాత్మిక ఆశ్రమాన్ని విజిట్ చేశారు.