Home » Virat Kohli
ఐపీఎల్ 2026లో నిన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ పట్టిన క్యాచ్ వివాదానికి దారి తీసింది.
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకెళుతోంది. అయితే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ డ్రెస్సింగ్ రూమ్లో ఇచ్చే ఇన్పుట్స్, తమ జట్టు మైండ్సెట్ గురించి మాట్లాడాడు.
ఐపీఎల్ చరిత్రలోనే 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ప్లేయర్గా కోహ్లీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన ఉపన్యాసంతో యువతకు మార్గదర్శిగా నిలిచాడు. న్యూ ఢిల్లీలోని డీపీఎస్ ఆర్కేపురంలో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవానికి కోహ్లీ హాజరయ్యాడు. తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
ఢిల్లీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బస చేసిన హోటల్లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ కోసం ఓ పిల్లాడు కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. ఐపీఎల్లో 800 ఫోర్లు, 300 సిక్సర్లు బాదిన ఏకైక బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో కోహ్లీపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్లో ఉన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పై మాజీ భారత ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఛేజ్ మాస్టర్ బిరుదుకు అర్హుడు అయ్యర్ మాత్రమేనని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోంది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో గుజరాత్ అసిస్టెంట్ కోచ్ దహియా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఓ అరుదైన మైలురాయిని అందుకుంది.