Home » Viral Videos
ఇటీవల ఇద్దరు దొంగలు ఓ గ్రామంలో చోరీకి పాల్పడ్డారు. అయితే అనుకోకుండా ఆ ఇద్దరూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. సాధారణంగా దొంగ దొరకగానే చితకబాదుతుంటారు. అయితే ఈ గ్రామస్తులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వారిద్దరికీ వింత శిక్ష వేశారు..
కమలేష్ అనే 55 ఏళ్ల మహిళ.. పొలం పనులు ముగించుకుని ఎద్దుల బండిపై గ్రామంలోకి చేరుకుంది. కాసేపు ఉంటే ఇంటికి చేరుకుంటుందనగా.. విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు.. అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
తాజాగా ఓ యువతి తన ప్రియుడికి ఇచ్చిన ఓ గిఫ్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఆమె తన ప్రియుడికి గట్కా ప్యాకెట్లతో తయారు చేసిన బొకేను ఇచ్చింది. ఈ వెరైటీ బహుమతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ అంతా అవాక్కయ్యేలా చేసింది. సీట్ల కోసం కుస్తీ పట్టలేదు గానీ.. సీట్లో కూర్చుని ఆమె చేసిన పనే.. వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో మీరే చూడండి..
ఓ సింహం వేటాడిన జంతువును నోట కరుచుకుని చెట్టు ఎక్కుతుంది. చెట్టుపై మాంసం తిన్న తర్వాత.. మిగిలిన కొద్దిపాటి మాంసాన్ని నోట కరుచుకుని పైనుంచి దిగాలని చూస్తుంది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ మహిళ తన స్కూటీని ఇంటి ఆవరణలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నించింది. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. స్కూటీ బయటికి తీయడంలో నవ్వుకోవడానికి ఏమీ లేదు గానీ.. బయటికి తీసిన విధానమే ఇప్పుడు అందరినీ తెగ నవ్విస్తోంది.
సిద్దిఖీ అనే వ్యక్తి ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. ఇతడికి ఇటీవల పెళ్లి ఫిక్స్ అయింది. ఇంతవరకూ అంతా ఓకే గానీ.. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. కాబోయే భార్యతో కలిసి అతను ఇటీవల చేసిన నిర్వాకం.. చివరకు అతడి ఉద్యోగం పోవడానికి కారణమైంది.. వివరాల్లోకి వెళితే..
ఓ మహిళ కెమెరా ఆన్ చేసుకుని డాన్స్ చేసింది. ఇందులో ఆగ్రహించడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. ఆమె ఒక్కటే డాన్స్ చేసి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో.. ఏకంగా..
రద్దీగా ఉన్న రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారు. ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారు, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారు.. ఇలా నిబంధనలను అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జరిగిన ఓ సంఘటన అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది..
చికిత్సే లేని మెదడు వ్యాధితో బాధపడుతున్న ఓ ఆస్ట్రేలియా యువతి 25 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. ఏళ్ల తరబడి నరకం అనుభవించిన తాను మనశ్శాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.