Home » Viral Videos
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల వీడియోను ప్రచారం కోసం వాడుకుంటున్న ఓ రెస్టారెంట్ ఉదంతం ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఘటనపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
చీరకట్టులో ఇద్దరు మహిళలు స్నో బోర్డింగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
రన్నింగ్ రైల్లో డోర్ దగ్గర ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అతడి స్నేహితుడు ఫోన్ ఆన్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఆకట్టుకునే రీల్ చేయాలనే ఉద్దేశంతో ఆ యువకుడు రైలు డోర్ దగ్గర నిలబడి స్టైలిష్గా పోజ్ ఇస్తూ..
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై వాంఖడే స్టేడియానికి టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, భార్య సాక్షితో కలిసి వచ్చాడు. ప్రత్యేక గ్యాలరీ నుంచి వీరు మ్యాచ్ను వీక్షించారు. అయితే.. బుమ్రా క్యాచ్ పట్టడంతో సాక్షి ఎగిరి గంతేయగా.. ధోనీ స్పందించి ఆమెను నిలువరించాడు. ఈ ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో ఏనుగు వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒడిశా రాష్ట్రంలోని కియోంఝర్ జిల్లా సదర్ బ్లాక్లోని బనజోడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పెద్ద ఏనుగు అటవీ ప్రాంతం నుంచి బుధవారం రాత్రి ఈ గ్రామంలోకి వచ్చింది. అయితే ..
ఓ పెద్ద పులి ఇళ్ల ముందు రోడ్డుపై తాపీగా నడుస్తూ వెళ్తోంది. ఇళ్ల ముందుకు పులి రావడాన్ని చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు దానికి దూరంగా పరుగెత్తారు. మరికొందరు..
ఇటీవల వివిధ రకాల ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉన్నాం. కొన్నింటిని తయారు చేసే విధానం చూసినప్పుడు.. వామ్మో ఇన్నాళ్లూ వీటినేనా మనం తిన్నది.. అని అనిపిస్తుంటుంది. తాజాగా..
ఓ దొంగ పోలీసులకు దొరికిపోయాడు. అయితే స్టేషన్లో ఉన్న ఆ దొంగకు పోలీసులు ఓ పరీక్ష పెట్టారు. జేబులు ఎలా కత్తిరిస్తావో.. ఇక్కడ చేసి చూపించు అని ఆదేశించారు. దీంతో ఆ దొంగ తన వద్ద ఉన్న చిన్న కత్తిని బయటికి తీశాడు. అక్కడే ఉన్న..
ఏపీ అసెంబ్లీలో నేడు 15వ రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం..
తెలంగాణ నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను.. మహారాష్ట్ర గవర్నర్గా నియమించిన కేంద్ర ప్రభుత్వం.. ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది.