Home » Viral Videos
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉద్యోగం కోసం దుబాయ్కు వెళ్లిన ఒక మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. విమానంలో తాను తప్ప మరే ప్యాసింజర్ లేరంటూ ఆమె ఈ వీడియోను షేర్ చేసింది.
చార్జింగ్లో ఉన్న ఫోన్ పేలిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ప్రమాదం నుంచి ఒక చిన్నారి తృటిలో తప్పించుకుంది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఏపీ హైకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ లెసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్మీట్ అంటేనే సుదీర్ఘం. గంటలు గంటలు మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇవాళ అలాగే జరిగింది. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే చివర్లో..
ఓ మహిళ.. నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలం మద్దిమడుగు వైపు నుండి అచ్చంపేటకు వెళ్లడానికి ఉదయమే బస్సు ఎక్కింది. ఇందులో ఎలాంటి విచిత్రం లేకున్నా కూడా.. ఆమె బస్ ఎక్కిన విధానమే అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది..
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం.. ఊహించినట్లుగానే భారత్పై పడుతోంది.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామానికి చెందిన 66 ఏళ్ల సైక్లిస్ట్ రావి రమేష్ బాబు.. పట్టుదల ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. రమేష్బాబు గురించి తెలుసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్.. వీడియో కాల్లో మాట్లాడి, ఆయన్ను అభినందించారు..
అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయానికి వెళ్లే మార్గం సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
తెలంగాణలో ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ రేపు తీర్పు ఇవ్వనున్నారు. దానం, కడియం కేసులో స్పీకర్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తండ్రి ఏడోసారి పెళ్లి చేసుకోబోతున్నాడని ఆరోపిస్తూ ఓ టీనేజ్ బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లిళ్ల కారణంగా తమ కుటుంబ ఆస్తులు కరిగిపోతున్నాయని, ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.