Home » Viral Videos
జాబ్కు అప్లై చేసుకున్న నిమిషాల్లో తిరస్కరణకు గురయిన ఓ అభ్యర్థి తన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నాడు. రిక్రూటర్ తీరుపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.
ఆమ్స్టర్డ్యామ్ నగర వీధుల్లో చెత్తాచెదారం ఉన్నా జనాలు మాత్రం కేవలం భారతీయులకే పౌర స్పృహ లేనట్టు మాట్లాడుతుంటారంటూ ఓ వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో వైరల్గా మారింది. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలతో పోలిక ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలి కాలంలో లైఫ్స్టైల్ వ్యాధులు పెరిగిపోతున్నాయి. బీపీ, షుగర్ నుంచి గుండె జబ్బుల వరకూ చిన్న వయసులోనే వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం డెస్క్ జాబ్సే అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు దాడి చేస్తాయి..
ఓ కారు ప్రమాదవశాత్తు స్థానికంగా ఉన్న చెరువులో పడిపోయింది. ఈ క్రమంలో కారు నడుపుతున్న వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. మరోవైపు కారు కొద్దికొద్దిగా మునిగిపోతోంది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి ..
జీడిమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్లో పూర్ణిమా స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారిపై ఆయా పైశాచిక దాడి చేసింది. నర్సరీ చదువుతున్న చిన్నారిపై స్కూల్ ఆయా దాడికి పాల్పడింది. పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లే క్రమంలో..
ఓ టీచర్ తన విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడు. ఇంతలో ఆ టీచర్ విద్యార్థులను ఓ ప్రశ్న అడిగాడు. అంబులెన్స్ ఏం చేస్తుందో.. మీలో ఎవరైనా చెప్పగలరా అంటూ అడిగాడు. దీంతో వారిలో ఓ విద్యార్థి.. నేను చెబుతా సార్.. అని చేయి పైకి ఎత్తుతాడు. చివరికి అతను చెప్పిన సమాధానం విని అంతా పగలబడి నవ్వుకున్నారు..
అందమైన పెయింటింగ్ లాంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తుంటే బ్రష్తో నీటిపై పెయింటింగ్ వేసినట్టుగా ఉంది. ఇరాన్లోని మహర్లూ సరస్సుపై ఫ్లెమింగోల గుంపు అలాంటి అందాన్ని ఆవిష్కరించింది.
ఓ వివాహ కార్యక్రమంలో వేదికపై తమాషా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు వేదికపై ఉండగా.. అంతా ఒక్కొక్కరుగా వచ్చి వారితో ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ వేదిక పైకి వచ్చి.. వారి పక్కన నిలబడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
వరంగల్ కాళోజీ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను వీసీ డాక్టర్ నందకుమార్ కొట్టిపారేశారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అనంతారం గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. అనంతారం గేట్ నుంచి రేకులతండా వరకూ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ ఊరికి వస్తున్నారని చెప్పారు.