Home » Viral Videos
దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట పరిధిలో చోటు చేసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి కీలక అప్డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు ఘటనకు ముందు కారుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియోలు బయటికి రావడంతో వైరల్ అవుతున్నాయి. సమారు 3 గంటల పాటు కారును అక్కడే పార్క్ చేశారని, నిందితులు కూడా అందులోనే కూర్చున్నట్లు చెబుతున్నారు.
అమెరికాలో ఎమ్ఎస్ చేసి వచ్చిన ఓ టెకీ భారత్లో పడుతున్న ఇబ్బందుల తాలూకు పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. సదరు టెకీ పరిస్థితిపై అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తోచిన సలహాలు ఇచ్చారు.
మహిళలకు రైల్లో కింది బెర్తు ఇవ్వనందుకు తాను విమర్శల పాలయ్యానంటూ ఓ యువకుడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు మాత్రం అతడికి మద్దతు తెలిపారు. అనవసర త్యాగాలు వద్దని కామెంట్ చేశారు.
ఆస్ట్రేలియాలోని ఓ రెస్టారెంట్ లడ్డూ రూపురేఖలను సమూలంగా మార్చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన లడ్డూను చూసి జనాలు షాకయిపోతున్నారు. కొందరు ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు మాత్రం ఇది కరెక్ట్ కాదంటూ పెదవి విరుస్తున్నారు.
హెచ్ఆర్ విభాగంలో జరిగిన ఓ పొరపాటు.. సీఈఓ సహా కంపెనీలోని ఉద్యోగులందరూ వణికిపోయేలా చేసింది. దిక్కుతోచని స్థితిలో పడేలా చేసింది. జరిగిందేంటో తెలిశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట ట్రెండింగ్లో కొనసాగుతోంది. అసలేం జరిగిందంటే..
ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విమానంలో వెళుతూ ఢిల్లీ గగనతలాన్ని ఓ ప్రయాణికుడు ఫోన్ కెమెరాతో రికార్డు చేసి నెట్టింట పెట్టాడు. దీన్ని చూసి జనాలు షాకయిపోతున్నారు.
బడికి వెళ్లే సమయంలో పిల్లలు మారాం చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలను బలవంతంగా స్కూల్కు తీసుకెళ్తుంటారు. ఇంకొందరు బతిమాలో, బుజ్జగించో పంపిస్తుంటారు. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది..
కాలుష్యమయంగా మారిన ఢిల్లీకి వెళ్లేందుకు జనాలు భయపడుతుండటంతో ప్రయాణికులు లేక వెలవెలబోయిన ఢిల్లీ విమానం తాలూకు చిత్రాలు నెట్టింట వైరల్గా మారింది. ఓ మహిళ ఈ ఫొటోలను నెట్టింట పోస్టు చేసింది. ఇది చూసి జనాలు షాకయిపోతున్నారు.
గోవాలో క్యాబ్ ద్వారా ట్యాక్సీ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఇద్దరు జర్మనీ టూరిస్టులు ఇక్కట్లు పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఉదంతంపై జనాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గోవా టూరిజంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
అమెరికా టెక్ రంగంలో భారతీయులు అకారణంగా జనాగ్రహానికి టార్గెట్ అవుతున్నారంటూ ఓ ఎన్నారై మేనేజర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆయన పరిస్థితిపై అనేక మంది సంఘీభావం తెలిపారు.