Home » Viral Videos
ప్లంబింగ్ వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి ఏటా రూ.18 లక్షలు సంపాదిస్తున్న వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ముంబైకి చెందిన ఒక వ్యక్తి ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నాడు.
ఢిల్లీలో తాజాగా దారుణం వెలుగు చూసింది. ఒక వ్యక్తి తనని తాను తుపాకీతో కాల్చుకుని మరణించాడు. అతడి స్నేహితుడి కళ్లముందే కుప్పకూలిపోయాడు.
ప్రస్తుతం ఇంట్లో గ్యాస్ అయిపోయిందంటే గుండెలు గుబేల్మనే పరిస్థితి నెలకొంది. సిలిండర్లో గ్యాస్ ఎంతుందో తెలిస్తే.. ముందే జాగ్రత్త పడొచ్చు. ఇందుకోసం ఓ యువతి సింపుల్ చిట్కాను ట్రై చేసింది..
ముగ్గురు దొంగలు రాత్రి వేళ చోరీ చేసేందుకు వెళ్లారు. పల్లెటూరిలో ఓ ఇంటిని టార్గెట్ చేసిన వారు.. మెల్లిగా అక్కడికి చేరుకున్నారు. సీసీ కెమెరాకు చిక్కకుండా ముఖాలకు మాస్క్లు కూడా వేసుకున్నారు. అయితే..
చైనాలోని మకావు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పటానె ప్రాంతంలో జరిగిన ఈ ఘటన.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రోడ్డు పక్కన దుకాణాల వద్ద ఓ మహిళ నిలబడి ఫోన్ మాట్లాడుతోంది. ఇంతలో ఆమె గుండె గుబేల్మనే సంఘటన చోటు చేసుకుంది..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సిద్ధార్థ్ రెడ్డి..
మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పని చేస్తున్న వారే భారీగా సంపాదిస్తారని అనుకుంటుంటాం. అయితే రోడ్ల పక్కన ఫుడ్స్టాల్స్ నడిపే వారు, టీ అమ్మేవారు, ఆటో నడుపుకునే వారు కూడా ఈ రోజుల్లో భారీగానే సంపాదిస్తున్నారు.
ఈ రోజు (సోమవారం) ద్వాదశి తిథి ఉదయం 9:30 నిముషాల వరకూ ఉందని, తర్వాత త్రయోదశి ఉంటుందని వేద పండితులు తెలిపారు. అలాగే ధనిష్ట నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉందని చెబుతున్నారు. ఇక 12 రాశుల్లో ముందుగా..
లండన్ అండర్గ్రౌండ్ మెట్రోలో అపరిశుభ్ర పరిస్థితులను చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు ఢిల్లీ మెట్రో మరింత పరిశుభ్రంగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది.