Home » Viral Video
ప్రేమను మాటల్లో కాకుండా ముద్దులతో ప్రపంచానికి చాటిందో జంట. కేవలం 30 సెకన్లలో ఏకంగా 195 ముద్దులు పంచుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ప్రేమకు గుర్తుగా చేసిన ఈ వినూత్న ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
బిహార్లో దారుణం చోటుచేసుకుంది. పెళ్లిలో మటన్ కోసం చోటుచేసుకున్న గొడవ కారణంగా 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. పెళ్లి కూతురు తరఫు వారు మటన్ పెడతామని చెప్పి చికెన్ పెట్టడంతో పెళ్లి కుమారుడి తరఫు వారు ప్రశ్నించారు. దీంతో గొడవ మొదలై భీకర యుద్ధానికి దారి తీసింది.
4వ తరగతి చదువుతున్న అమైరా మీనా అనే బాలిక 8 నెలల క్రితం స్కూలు భవనంలోని నాల్గవ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. ఘటన జరిగిన 8 నెలల తర్వాత బాలిక కుటుంబం ఓ సంచలన వీడియోను రిలీజ్ చేసింది.
గ్వాంగ్జీలో పాములను పెంచే కేంద్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాములు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 900 పాములు హెంగ్ఝౌ నగరంలోని జనావాసాల్లోకి వచ్చాయి. ఇళ్లలోకి చొరబడుతున్నాయి.
బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేపై ఆదివారం(జూన్ 5న) రాత్రి భయానక ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఓ కారులో ప్రయాణిస్తున్న కుటుంబంపై కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై బాధితుడు సాగర్ కుమార్ స్పందిస్తూ ఆ రోజు జరిగిన భయానక ఘటన గురించి వివరించాడు.
ఓ తాతయ్య నడిరోడ్డుపై వీరవిహారం చేశాడు. చేతులు వదిలేసి బైక్ నడిపాడు. అటు ఇటు వాటర్ క్యాన్లు పెట్టుకుని రోడ్డుపై దూసుకెళ్లాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని దృశ్యాలు నేరుగా హృదయాన్ని తాకుతాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అలాంటి ఘటనే ఇది. వివరాల్లోకెళితే...
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కురిసిన భారీ వర్షాలు కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే భారీ ప్రాణ, ఆస్తి నష్టం స్తంభవించింది.
రైల్వే పట్టాలపై ఓ జంట ఘర్షణకు దిగిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. మహిళను రైల్వే పట్టాలపై పడేసిన ఓ వ్యక్తి ఆమెపై తీవ్రంగా దాడి చేయడం కలకలం రేపింది.
లండన్లో కంటే భారత్లోనే ప్రశాంతంగా తన ఫోన్ను వినియోగించినట్లు విదేశీయురాలు ఎమ్మా వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.