Home » Viral Video
ముంబై లోకల్ ట్రైన్లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. సీటు విషయంలో గొడవ కారణంగా ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై దాడి చేశాడు. బెల్ట్తో కొడతానంటూ బెదిరింపులకు దిగాడు.
గుజరాత్లోని ఓ గ్రామంలో బావి మిస్టరీ ప్రజలను భయపెడుతోంది. బావిలోని నీళ్లు అటు, ఇటు వేగంగా కదులుతుండటంతో గ్రామంలో కలకలం చెలరేగింది. ఏదో వినాశనం జరగబోతోందని గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు 40 అడుగుల ఎత్తైన కరెంట్ పోల్పైకి ఎక్కి పుల్అప్స్ తీశాడు.
ఓ తల్లి డాల్ఫిన్ చనిపోయిన తన బిడ్డ కళేబరాన్ని మోసుకుతిరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఆరు రోజులుగా ఆ పని చేస్తోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.
విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు క్లాస్రూములో గురకపెట్టి నిద్రపోయాడు. ఓ వైపు ఉపాధ్యాయుడు నిద్రపోతుంటే.. మరో వైపు విద్యార్థులు ఫోన్లో వీడియోలు చూస్తూ రచ్చరచ్చ చేశారు. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
సాధారణంగా నాణేలు, చిన్న పాటి వస్తువులు, బటన్ బ్యాటరీల వంటి వాటిని పొరపాటున మింగితే ఆపరేషన్ చేసి బయటకు తీయాల్సి ఉంటుంది.
రిటైర్మెంట్ రోజున మధ్య ప్రదేశ్కు చెందిన గ్వాలియర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) ఆఫ్ పోలీస్ అరవింద్ సక్సేనాకు ఘన వీడ్కోలు లభించింది. పోలీస్ కానిస్టేబుల్ సునీల్.. ఐజీపై ఉన్న గౌరవాన్ని తనదైన శైలిలో చాటుకున్నాడు. ఐజీ కారును తన పళ్లతో 50 మీటర్లు లాగాడు.
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ అంశంపై నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని దూషించిన బాలిక క్షమాపణలు చెప్పింది. ఆమెపై కేసు నమోదు కావడంతో ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసింది.
ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా ఆర్ఏఎఫ్ సిబ్బందిని ఉద్దేశించి క్రియేట్ చేసినట్టు వైరల్ అయిన వీడియోపై సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్పందించారు. ఆ వీడియోపై ఆమె క్షమాపణలు కోరారు.
వరద నీటిలో చిక్కుకుపోయిన ఆవు దూడ కోసం ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. భయంతో గజగజలాడుతున్న ఆవు దూడ కోసం వరద నీటిలోకి దిగాడు. ఎంతో కష్టం మీద దాన్ని బయటకు తీసుకువచ్చాడు.