Home » Viral Video
పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో వరుడి కుటుంబసభ్యులు దేశం మొత్తం ఆశ్చర్యపడే పని చేశారు. పెళ్లి కూతురిపై డబ్బుల వర్షం కురిపించారు. అది కూడా లక్షల రూపాయల్ని వధువుపై చల్లారు.
సోషల్ మీడియా పాపులర్ కావాలనే పిచ్చితో యువత ప్రమాదకరమైన రీల్స్ చేస్తున్నారు. ఢిల్లీలోని ఉస్మాన్పూర్ ప్రాంతంలో ఒక యువకుడి వికృత చేష్టలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అంతేకాకుండా చాలా మంది మహిళలు మానసిక ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటుంటారు.
వీధి కుక్కలు రెచ్చిపోయాయి. గేట్ తెరుచుకుని కూతురి ఇంట్లోకి వెళుతున్న వృద్ధురాలిపై దాడి చేశాయి. ఆమె చేతిని రక్తం వచ్చేలా కరిచాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
జువెనైల్ హోమ్లో ఖైదీ ఘాతుకానికి ఒడిగట్టాడు. నాటు తుపాకితో పాయింట్ బ్లాంక్ రేంజ్లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. మరో ఇద్దరు ఖైదీలతో కలిసి జువెనైల్ హోమ్ నుంచి పారిపోయాడు.
శివరాత్రి సందర్భంగా ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన భర్తను ఇసుకలో పాతిపెట్టి, తలకు పూజలు చేసింది. ఈ సంఘటన ఉత్తర భారత దేశంలో చోటుచేసుకుంది..
పానీ బకెట్లో ఓ ఎలుక దర్శనం ఇచ్చింది. ఆ ఎలుక పానీలో ప్రాణాల కోసం పోరాడుతూ ఉంది. అటు, ఇటు తిరుగుతూ ఉంది. పానీపూరీ అమ్మే వ్యక్తి ఎంతో కష్టం మీద దాన్ని బయటకు తీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది..
ముంబై లోకల్ ట్రైన్లో కొంతమంది మహిళలు గర్భిణికి సీమంతం చేశారు. సర్ప్రైజ్ సీమంతంతో గర్భిణి ఎంతో సంతోషించింది. ఈ సీమంతానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆధ్యాత్మిక గురువు సద్దురు జగ్గీ వాసుదేవ్ భక్తులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు.