Home » Viral News
కర్ణాటక రాజధాని బెంగళూరులో మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించిన ఓ యువకుడు అనూహ్యంగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని కబ్బన్పేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో ఆశ్చర్యకర వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ బాబా చేసిన స్టంట్ నెటిజన్లను విస్తుపోయేలా చేస్తోంది.
యువత తలచుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఐదుగురు యువకులు చేసిన పని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వారి కృషిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు చూసిన తర్వాత గుండె ఒక్కసారిగా ఆగినంత పని అవుతుంది. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను షాక్కు గురిచేస్తోంది.
జెరోదా సహ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ కామత్ తాజాగా చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగితో పందెం కాసి రూ.2.5 లక్షలు కోల్పోయానని తెలిపారు.
సాధారణంగా మనుషులకు పాములంటే చాలా భయం ఉంటుంది. వాటిని చూస్తేనే చాలా మంది వణికిపోతుంటారు. అవి కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఇక అంతే సంగతులు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి లగెత్తుతారు.
సముద్రపు అలల ఉధృతి ఎంత ప్రాణాంతకంగా మారుతుందో కళ్లకు కట్టేలా ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విచారణ సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
చీరకట్టులో ఓ మహిళ పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ను తలపించేలా స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.