Home » Viral News
ప్రస్తుతం మార్కెట్లో నేరేడు పళ్లు విరివిగా కనిపిస్తున్నాయి. నేరేడు చెట్లు విరగ కాస్తున్నాయి. సాధారణంగా నేరేడు చెట్ల దిగుమతి తక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ ఏడాది సాధారణం కంటే చాలా ఎక్కువగా నేరేడు పళ్లు కాశాయి.
టెక్నాలజీ పెరిగిపోయి ఉద్యోగాలు ఊడిపోతున్నాయని కంగారుపడుతున్న ఈ రోజులివి. ఇలాంటి సందర్భంలో టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి వినూత్నం ప్రయోగం జరిగినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటుంది. తాజాగా, రోబో ఫన్నీ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది..
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. కేరళకు చెందిన 27 ఏళ్ల అయేషా అమీర్ జీవితంలో తాజాగా అలాంటి అద్భుతమే జరిగింది.
వీధి, పిచ్చి కుక్కలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది మనుషులపై అవి దాడి చేసి ప్రాణాలు తీశాయి. తాజాగా ఓ శునకం దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో భారీ విధ్వంసం జరిగింది. టోర్నడో లాంటి వాతావరణం ఏర్పడి వాగైకుళం, ముడివైతానెండల్ గ్రామాలను అతలాకుతలం చేసింది. చూసేందుకు అచ్చం టోర్నడోలాగా ఉన్న గాలి ప్రవాహం ఆ రెండు గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్లోని జల్దాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ప్రకృతి అందాల నడుమ యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. టోర్సా నది పక్కన పలువురు అటవీశాఖ అధికారులు చాపలు పరుచుకుని యోగా సాధన చేశారు. అయితే, ఈ యోగా కార్యక్రమంలో ఏనుగులు కూడా పాల్గొన్నాయి.
హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాకు చెందిన క్యాబ్ డ్రైవర్ కల్యాణ్ చంద్ జాక్పాట్ కొట్టారు. ఇటీవల ఓ ప్రయాణికుడిని దింపేందుకు పంజాబ్లోని బఠిండాకు వెళ్లిన కల్యాణ్ చంద్ జీవితం ఒక్కసారిగా మారిపోయింది.
ఇద్దరు ఎన్జీవో కార్యకర్తలను కిడ్నాపర్లుగా భావించి దాడి చేసిన ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ప్రాంతానికి వెళ్లాల్సిన బాధితులు పొరపాటున మరో గ్రామానికి వెళ్లారు. అక్కడ చిన్నారులతో ఆపాయ్యంగా మాట్లాడి వారికి బిస్కెట్లు ఇవ్వడంతో కిడ్నాపర్లనే పుకారు షికారు చేసింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి బ్రష్తో సమోసాలపై నారింజ రంగు పూస్తున్నట్లు కనిపిస్తోంది.
ఓ యువకుడు, పోలీస్ అధికారికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చకు దారి తీసింది. పోలీస్ అధికారి హెల్మెట్ లేకుండా బైక్ నడపడంతో వివాదం చెలరేగింది. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘిస్తున్నారని యువకుడు ఆగ్రహానికి గురయ్యాడు.