Home » Viral News
చెన్నైలోని ప్యారిస్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణంలో పని చేస్తున్న మహిళ కోసం ఓ వ్యక్తి పార్శిల్ తీసుకొచ్చాడు. సెక్యూరిటీ గార్డుకు ఆ పార్శిల్ ఇచ్చి ఆమెకు ఇవ్వాలని చెప్పి వెళ్లిపోయాడు. ఆ పార్శిల్ ఓపెన్ చేసి చూసి అందరూ నివ్వెరపోయారు.
ఓ వ్యక్తి టెట్రా ప్యాకెట్లలో అక్రమంగా మద్యం సప్లయ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అతడు టెట్రా ప్యాకెట్లను సరఫరా చేసే విధానం చూసి పోలీసులు షాక్ తిన్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని ఫన్నీగా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని అందర్నీ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం అయ్యింది. ఈ అరుదైన పక్షిని చూడటానికి గ్రామస్థులు ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్ పౌరి జిల్లాలోని ధరి దేవి ఆలయం సమీపంలోని అలకనంద నదిలో రెండు పడవలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇటీవల సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫన్నీ, ఎమోషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఎవరూ ఊహించని చిత్రవిచిత్రమైన రీల్స్, వీడియోలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. అలాంటి వీడియోలకు ఇంటర్నెట్లో సెకండ్లలో వేలు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని థ్రిల్లింగ్ ఉంటూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎవరైనా తమ ట్యాలెంట్ను ప్రదర్శిస్తూ చేసే విన్యాసాలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి.
ఏ సంస్థ అయినా అభివృద్ధి పథంలో నడవాలంటే ఉద్యోగులే కీలకం. ఉద్యోగులు కష్టపడి, సమర్థవంతంగా పని చేస్తేనే కంపెనీకి లాభాలు వస్తాయి. కొందరు యజమానులు ఉద్యోగుల కష్టాన్ని గుర్తుంచుకుని వారికి తగిన బహుమతులు ఇస్తుంటారు.