Home » Viral News
రూ.25 లక్షల జీతమిచ్చే ఉద్యోగాన్ని వదులుకుని క్యాబ్ డ్రైవర్గా మారిన ఓ వ్యక్తి విజయవంతమైన వ్యాపారస్తుడిగా మారిపోయాడు. మూడేళ్ల వ్యవధిలోనే కోట్లల్లో వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాడు.
సాధారణంగా అంత్యక్రియల వాతావరణం విషాదభరితంగా ఉంటుంది. అంత్యక్రియలకు హాజరైన వారు విచారంలో మునిగిపోతారు. అయితే, థాయ్లాండ్లో జరిగిన ఒక సంఘటన ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసింది.
ముంబైలో ఓ ప్రత్యేకమైన కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారతదేశానికి ఇటీవల వచ్చిన గ్లోబల్ ఐకాన్ రిహన్నా మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఓ వ్యక్తి క్షణాల వ్యవధిలో ప్రాణాలను కాపాడుకున్న వీడియో వైరల్గా మారింది. అది అతనికి తెలియకుండానే జరిగిపోవడంతో అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
భారతీయ కరెన్సీ పరిణామాన్ని అర్థం చేసుకోవాలనుకునే వారి కోసం ఒక అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ కరెన్సీ గతం నుంచి వర్తమానం వరకు ఎలా మారిందో ఆ వీడియో చాలా ఆసక్తికరంగా చూపిస్తోంది.
యువ నటి దివ్యాంక సిరోహి మరణం నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో ఆమె పెట్టిన పాత పోస్ట్ ఒకటి వైరల్గా మారింది. 2024, ఆగస్టు 10వ తేదీన దివ్యాంక ఆ పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పైలట్ చేసిన పనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. విమానం టేకాఫ్కు ముందు పైలట్ కాక్పిట్ గ్లాస్పై సోడా వేసి బాగా రుద్దుతున్నాడు. అది చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు.
మన ప్రకృతిలో ఉన్న చాలా జీవుల్లో కప్పలు చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా అవి నేల మీద, నీటిలోనూ నివసించగలిగే ఉభయ చర జీవులు. చాలా మందికి తెలియని మరో విశేషమేమిటంటే.. అవి ఆహారం తినే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఛత్తీస్గఢ్లో ఓ విచిత్ర వివాహం జరిగింది. సాధారణంగా కల్యాణ మండపానికి వరుడు ఊరేగింపుగా వస్తాడు. పెళ్లి తర్వాత అప్పగింతల్లో వధువు కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే ఇక్కడ మాత్రం సీన్ రివర్స్. ఊరేగింపుతో కల్యాణ మండపానికి వచ్చిన వధువు పెళ్లి తర్వాత వరుడిని తనతో పాటు తీసుకెళ్లింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా చల్లని వాతావరణానికి పేరుగాంచిన బెంగళూరు కూడా ఎండలతో ఠారెత్తిపోతోంది. ఇటీవల ఒక మహిళ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరికీ షాకిస్తోంది.