Home » Viral News
కోజికోడ్ జిల్లాలో ఒక చిన్నారికి బస్సు ప్రమాదం తప్పింది. కొడియత్తూర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఇటీవల సోషల్ మీడియాలో కామెడీ రీల్స్, డేంజరస్ స్టంట్స్, ఎవరికీ రాని విచిత్రమైన ఐడియాలతో చేసే విన్యాసాలు, భావోద్వేగపూరితమైన క్లిప్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా టీ చేసుకోవడానికి ఓ యువకుడు చేసిన పని చూసి ‘వారెవ్వా ఏం ఐడియా బాసూ’ అంటున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే..
బస్సులు, రైళ్లలో సీట్ల కోసం గొడవలు పడటం సర్వసాధారణమైన విషయం. రైళ్లలో ఆడవాళ్లు సీట్ల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియాల్లో ఇలాంటి ఘటనలు తరుచూ చూస్తునే ఉంటాం. అలాంటి ఓ సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వీధుల్లో టీ, పోహా అమ్ముతూ రోజుకు సుమారు రూ.30,000 వేల నుంచి రూ.31,000 వేల వరకు సంపాదిస్తున్నాడో భారతీయుడు. ఈయన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది స్క్రిప్ట్ రాసి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మరికొంత మంది ఎవరూ ఊహించని, ఆశ్చర్యకరమైన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు అత్యుత్సాహంతో చేసే చర్యలకు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఓ జంట ఫొటో షూట్ చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యారు.
మనం ఎంతో గోప్యంగా ఉంచుకునే బ్యాంక్ వివరాలు.. తినే పేపర్ ప్లేట్లో చూసి ఓ వ్యక్తి షాక్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
ముంబైకి గర్వకారణంగా భావించే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ మరోసారి వార్తల్లో నిలిచింది. దానికి కారణం 1966 నాటి తాజ్ హోటల్ బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడమే. ఆ హోటల్ బిల్లును తాజాగా ఒక యూజర్ రెడ్డిట్లో షేర్ చేశారు.
జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోనామార్గ్లో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ఉన్న టూరిస్ట్ రిసార్ట్స్ దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అడవిలో జంతువులు ఎప్పుడూ ఆకలితో పోరాటం చేస్తూనే ఉంటాయి. ఆహారం సంపాదించుకోవడమే వాటి మొదటి ప్రాధాన్యం. ఆహారం కోసం అవసరమైతే వాటి ప్రాణాలను కూడా పణంగా పెట్టాలి. క్రూర జంతువులు తమ ఆహారం కోసం వేటపై ఆధారపడితే.. సాధు జంతువులు చెట్లపై ఆధారపడతాయి.