Home » Viral News
ఓ వ్యక్తి తన ఇంటికి సమీపంలో బావి తవ్వుతున్నాడు. అయితే సగం తవ్వగానే అతడికి మట్టిలో ఓ పెద్ద రాయి మెరుస్తూ కనిపించింది. అదేదో రాయి అనుకుని అతను బయటికి తీసి పక్కన పెట్టాడు. అయితే ..
తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎవరైనా తమ ట్యాలెంట్ ఉపయోగించి చేసే నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఫన్నీ డియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ కుర్రాడు వెరైటీగా చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ప్రయాణీకుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు అనేక సౌకర్యాలను అందిస్తున్నాయి. అయినప్పటికీ కొందరు ప్రయాణికులు రైల్వే నిబంధనలను ధిక్కరించి తప్పులు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో పెద్ద చర్చకు దారి తీసింది.
భద్రక్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మెట్లు అదృశ్యం కావడంతో సిబ్బంది, వినియోగదారులు బ్యాంక్ లోపలికి వెళ్లడానికి ఆపసోపాలు పడ్డారు. భద్రక్ జిల్లాలో అధికారులు ఆక్రమణల కూల్చివేత చర్యలు చేపడుతున్నారు.
వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా అడవిలో హిప్పోపొటామస్కు, సింహాలకు సంబంధించిన ఆసక్తికర వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటూ..
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.