Home » Viral News
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేష్ కి సెర్చ్ వారెంట్ అందచేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు.. ఆయన ఇంట్లో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామ శివ పేరుతో నోటీసులు జారీ చేశారు.
మన దేశంలో చాలా మంది సాధారణ ప్రజలను దోమలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. దోమలను ఇళ్ల నుంచి తరమడానికి అందరూ రకరకాల ట్రిక్లు ఉపయోగిస్తుంటారు. లిక్విడ్లు, పొగ వచ్చే కాయిల్స్ వాడుతుంటారు. మరికొందరు దోమల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేకమైన నూనెలు వాడుతుంటారు.
మనం నిర్లక్ష్యంగా చేసే చిన్న తప్పులు పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ముఖ్యంగా కరెంట్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. అనవసరంగా భారీ మూల్యం చెల్లిస్తుంటారు.
సాధారణంగా కొబ్బరి కాయలు చాలా సురక్షితమైనవని, కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని నమ్ముతాం. చాలా పళ్లు, కూరలను కృత్రిమంగా పక్వానికి తీసుకొస్తారని, పలు రసాయనాలు వాడతారని అనుకుంటాం.
అడవికి రారాజు సింహం (Lion) అనుకుంటాం. సింహం తలచుకుంటే అడవిలోని ఏ జంతువునైనా చంపగలదని నమ్ముతాం. సింహాన్ని చూసి అడవిలోని మిగతా జంతువులన్నీ భయపడతాయనుకుంటాం. అయితే అప్పుడప్పుడు మన అంచనాలకు విరుద్ధంగా కూడా జరుగుతుంటుంది.
నీటిలో మొసలికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అలాగే భూమి మీద ఉన్నప్పుడు కొండచిలువ కూడా అత్యంత ప్రమాదకర జంతువు. ఎంత పెద్ద జంతువునైనా అమాంతంగా మింగేయగల సత్తా కొండచిలువ సొంతం.
ఇటీవలి కాలంలో మన దేశంలో స్లీపర్ బస్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్లీపర్ బస్లు అగ్ని ప్రమాదాలకు గురి కావడం, అందులోని ప్రయాణికులు మంటలకు ఆహుతై పదుల సంఖ్యలో చనిపోవడం జరుగుతోంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది.
ఆసీస్తో టీ20 మ్యాచ్ల్లో భారత క్రికెట్ మేనేజ్మెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. ఇటు బ్యాటింగ్ ఆర్డర్తో పాటు తుది జట్టులో అర్ష్దీప్ సింగ్కు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరగనున్న ఫైనల్తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం వల్ల ఆదివారం కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే సోమవారానికి రిజర్వ్ డే ప్రకటిస్తారు.