• Home » Vijayawada

Vijayawada

Navaratri 2025: దుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి.. ఏర్పాట్లపై ఏమన్నారంటే

Navaratri 2025: దుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి.. ఏర్పాట్లపై ఏమన్నారంటే

శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు.

Sharannavaratri 2025: బాలా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ

Sharannavaratri 2025: బాలా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ

వినాయక పూజతో ఉత్సవాలకు ఈవో శీనానాయక్ అంకురార్పణ చేశారు. అమ్మవారి పూజలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు.

AP Metro Rail Renders: ఏపీ మెట్రో రైలు టెండర్లపై కీలక నిర్ణయం..

AP Metro Rail Renders: ఏపీ మెట్రో రైలు టెండర్లపై కీలక నిర్ణయం..

ఈ నిర్ణయం వల్ల ఎక్కువ కంపెనీలు టెండ‌ర్ల‌లో పాల్గొనే అవ‌కాశం ఉంటుందని ఎండీ ఎన్పీ రామ‌కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ప‌నుల‌ను చిన్న చిన్న ప్యాకేజీలుగా విభజించడం వ‌ల్ల ప్రాజెక్ట్ ఆల‌స్యం కావ‌డంతో పాటు నిర్మాణ వ్య‌యం భారీగా పెరిగిపోతుందని తెలిపారు.

Vijayawada Utsav: విజయవాడలో దసరా ఉత్సవాలు.. ట్రాఫిక్ మళ్లింపు..

Vijayawada Utsav: విజయవాడలో దసరా ఉత్సవాలు.. ట్రాఫిక్ మళ్లింపు..

దసరా ఉత్సవాలకు విజయవాడ నగరం అంగరంగ వైభవంగా సిద్ధమైంది. దసరా ఉత్సవాలకు మరింత శోభను తెచ్చే విధంగా విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించనున్నారు.

Dasara Navaratri 2025: భిన్నంగా విజయవాడ దసరా వేడుకలు.. సెప్టెంబర్  22 నుంచి

Dasara Navaratri 2025: భిన్నంగా విజయవాడ దసరా వేడుకలు.. సెప్టెంబర్ 22 నుంచి

ఈ నెల 22 నుండి వచ్చే నెల 2 వరకు నవరాత్రులు జరుగనున్నాయి. ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Vijayawada Hotel Attack: పరాకాష్టకు చేరిన హోటల్ నిర్వాకం.. దోశ కోసం వెళ్తే దాడి

Vijayawada Hotel Attack: పరాకాష్టకు చేరిన హోటల్ నిర్వాకం.. దోశ కోసం వెళ్తే దాడి

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని ప్రశ్నించినందుకు కస్టమర్‌పై హోటల్ నిర్వాహకులు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు.

Hijra Attack Young Woman: అయ్యో పాపం.. హిజ్రాలు ఎంత పని చేశారంటే..

Hijra Attack Young Woman: అయ్యో పాపం.. హిజ్రాలు ఎంత పని చేశారంటే..

విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. గిరిపురానికి చెందిన కుమారి అనే యువతిపై ఈనెల 11న కొందరు హిజ్రాలు దాడి చేశారు.

Hyderabad: బ్రీఫ్‌ కేసుల్లో గంజాయి.. ఒడిశా టు హైదరాబాద్‌ బస్సులో తరలిస్తూ..

Hyderabad: బ్రీఫ్‌ కేసుల్లో గంజాయి.. ఒడిశా టు హైదరాబాద్‌ బస్సులో తరలిస్తూ..

ఒడిశా టు హైదరాబాద్‌ బస్సులో బ్రీఫ్‌ కేసుల్లో గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఏఈఎస్‌ జీవన్‌కిరణ్‌, ఇన్‌స్పెక్టర్లు బాలరాజు, చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రూట్‌వాచ్‌ నిర్వహించారు.

Cyber criminals :'ఐ లవ్ యూ'తో భారీగా లాగేస్తున్న సైబర్ నేరగాళ్లు

Cyber criminals :'ఐ లవ్ యూ'తో భారీగా లాగేస్తున్న సైబర్ నేరగాళ్లు

విజయవాడకు చెందిన ఓ అబ్బాయికి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయి పరిచయమైంది. ఒకరి వీడియోలకు ఒకరు లైక్లు కొట్టుకున్నారు.. కన్ను కొట్టే ఎమోజీలు వంపుకున్నారు. అమ్మాయి 'ఐ లవ్ యూ'అని మెసేజ్ పెట్టింది.

Liquor Scam Accused Dileep Petition: లిక్కర్‌ స్కాం.. పైలా దిలీప్‌ షాకింగ్ పిటిషన్‌

Liquor Scam Accused Dileep Petition: లిక్కర్‌ స్కాం.. పైలా దిలీప్‌ షాకింగ్ పిటిషన్‌

మా అమ్మను పోలీసులు బెదిరిస్తున్నారంటూ లిక్కర్‌ స్కాం కేసు నిందితుడు ఏ30 పైలా దిలీప్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. లిక్కర్‌ స్కాం కేసు డబ్బులతో నిర్మించినట్లు ఒప్పుకోవాలని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి