• Home » Vijayawada

Vijayawada

AP Flood Waters: ఏపీలో నదుల ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

AP Flood Waters: ఏపీలో నదుల ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ప్రకాశం బ్యారేజి వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దుర్గమ్మ భక్తులు జల్లు స్నానాలు ఆచరించాలని సూచిస్తున్నారు. అటు, గోదావరి వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులు..

CM Chandrababu BSNL 4G launch: భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: సీఎం చంద్రబాబు

CM Chandrababu BSNL 4G launch: భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: సీఎం చంద్రబాబు

బీఎస్ఎన్ఎల్ శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి దూరదృష్టే విజన్ అని అన్నారు. 100 దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన దేశం భారతదేశం అని గొప్పగా చెప్పుకొచ్చారు.

Vijayawada Dasara 2025: జై మహాలక్ష్మి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

Vijayawada Dasara 2025: జై మహాలక్ష్మి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి

తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారిని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

VIP Darshan Timings: వీఐపీ దర్శన సమయాల్లో మార్పు.. ఈవో కీలక నిర్ణయం

VIP Darshan Timings: వీఐపీ దర్శన సమయాల్లో మార్పు.. ఈవో కీలక నిర్ణయం

వీఐపీలతో సామాన్య భక్తులకు క్యూలైన్లలో ఇబ్బందుల దృష్ట్యా ప్రోటోకాల్ సమయాలను కుదించారు ఈవో. గతంలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఐపీలకు ప్రోటోకాల్ దర్శనాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Indrakeeladri Temple: నాలుగోరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి  పోటెత్తిన భక్తులు

Indrakeeladri Temple: నాలుగోరోజు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన ఈ రోజు, అమ్మవారు కాత్యాయనీ దేవి రూపంలో దర్శనమివ్వగా..భక్తులు ఉదయం నుంచే ఆలయానికి పెద్ద ఎత్తున పోటెత్తారు.

Vice President: విజయవాడ ఉత్సవ్-2025లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి..

Vice President: విజయవాడ ఉత్సవ్-2025లో పాల్గొన్న ఉపరాష్ట్రపతి..

విజయవాడ ఉత్సవ్ మరో వందేళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నట్లు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. విజయవాడ హాటెస్ట్ సిటీ, కూల్ పీపుల్ అన్నారు. ఇవాళ ఆయన విజయవాడ ఉత్సవ్-2025లో పాల్గొన్నారు.

Vice President Durga Temple: కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

Vice President Durga Temple: కుటుంబసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచరం పొందారు.

Dasara Navaratri: రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే

Dasara Navaratri: రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే

గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే అమ్మ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.

Vijayawada Utsav 2025: విజయవాడ ఉత్సవ్ ప్రారంభించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Vijayawada Utsav 2025: విజయవాడ ఉత్సవ్ ప్రారంభించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

'విజయవాడ ఉత్సవ్ 2025'ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు అనేక విషయాల్ని పంచుకున్నారు. రాజధాని విజయవంతం కావాలంటే ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్ అవసరమని..

Vijayawada Utsav: 'విజయవాడ ఉత్సవ్ 2025'ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు, లోకేష్

Vijayawada Utsav: 'విజయవాడ ఉత్సవ్ 2025'ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు, లోకేష్

విజయవాడ చరిత్రలో మొట్టమొదటి సారిగా గ్రాండ్‌వేలో విజయవాడ ఉత్సవ్ 2025 నిర్వహిస్తున్నారు. ఈ పండుగను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక విషయాల్ని పంచుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి