• Home » Vijayawada

Vijayawada

బడ్జెట్ ప్రతులతో కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

బడ్జెట్ ప్రతులతో కనక దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్‌ ప్రతులను దుర్గమ్మ సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

నాలుగు నెలలు వరుస ముహూర్తాలు.. 19 నుంచి పెళ్లి సందడి

నాలుగు నెలలు వరుస ముహూర్తాలు.. 19 నుంచి పెళ్లి సందడి

ధనుర్మాసం.. మౌడ్యమితో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరగలేదు. ముహూర్తాలు లేక వివాహాలు నిలిచి పోయిన వారికి ఇది శుభవార్తే. ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలతో పెళ్లి సందడి ప్రారంభం కానుంది.

విజయవాడలో అర్ధరాత్రి చీకటి దందా! ఏజెంట్ల ముసుగులో 'అంగడియ' మాఫియా?

విజయవాడలో అర్ధరాత్రి చీకటి దందా! ఏజెంట్ల ముసుగులో 'అంగడియ' మాఫియా?

విజయవాడలో అంగడియ దందా అదిరిపోతోంది. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. బిల్లులు లేని బంగారం, వెండి బ్రిక్స్ కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి.

5 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యం కోసం ప్రణాళిక సిద్ధం చేయండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

5 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యం కోసం ప్రణాళిక సిద్ధం చేయండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

ఈ ఏడాది 5 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గతేడాది ఒక లక్ష మైక్రో ఎంటర్‌ప్రైజ్‌ల లక్ష్యాన్ని సాధించినందుకు ప్రాజెక్ట్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు.

అమరావతిలో 41 కంపెనీలు

అమరావతిలో 41 కంపెనీలు

రాజధాని అమరావతిలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. సోమవారం జరిగిన మంత్రులు- కార్యదర్శుల మూడో సమావేశంలో దీనిని స్పష్టం చేసింది.

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

మహాశివరాత్రికి 618 బస్సుల ఏర్పాటు

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు.

అగ్రస్థానంలో.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం

అగ్రస్థానంలో.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం

రాష్ట్రంలోని నియోజకవర్గాల ప్రగతిపై ఏపీ ప్రభుత్వం సోమవారం అమరావతిలో నివేదిక విడుదల చేసింది. మొదటి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నిలిచింది.

ఐటీ విప్లవం హైదరాబాద్‌దైతే.. క్వాంటం విప్లవం ఏపీదే: మంత్రి నారా లోకేష్

ఐటీ విప్లవం హైదరాబాద్‌దైతే.. క్వాంటం విప్లవం ఏపీదే: మంత్రి నారా లోకేష్

విజయవాడలో జరిగిన 'వికసిత్ భారత్ బడ్జెట్ 2026' సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఐటీ విప్లవానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తే.. రాబోయే రోజుల్లో ప్రపంచ 'క్వాంటం విప్లవానికి' అమరావతి ప్రధాన కేంద్రంగా మారుతుందని లోకేష్ అన్నారు.

ప్రియురాలి నోట్లో పురుగుల మందు పోసిన ప్రియుడు

ప్రియురాలి నోట్లో పురుగుల మందు పోసిన ప్రియుడు

విజయవాడలో ప్రియురాలి పట్ల ప్రియుడు దారుణంగా ప్రవర్తించాడు. ఆమెపై అనుమానం పెంచుకున్న అతడు.. ఏకంగా ఆమె ప్రాణాలు తీసేందుకు తెగబడ్డాడు.

జగన్ పరామర్శ యాత్రలో  ఇద్దరు మృతి

జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేశ్ ని పరామర్శించేందుకు విజయవాడలోని ఇబ్రహీంపట్నం వెళ్లారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి