• Home » Vijayawada

Vijayawada

Sankranthi Special Trains: వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్‌ రైళ్లు

Sankranthi Special Trains: వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్‌ రైళ్లు

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఆయా పట్టణాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌-విజయవాడ, అనకాపల్లి-చర్లపల్లి, హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Vijayawada: నకిలీ మద్యం కేసులో నలుగురికి పోలీస్‌ కస్టడీకి ఎక్సైజ్‌ కోర్టు గ్రీన్ సిగ్నల్

Vijayawada: నకిలీ మద్యం కేసులో నలుగురికి పోలీస్‌ కస్టడీకి ఎక్సైజ్‌ కోర్టు గ్రీన్ సిగ్నల్

విజయవాడ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని విచారించేందుకు ఎక్సైజ్‌ కోర్టు అనుమతినిచ్చింది.

Sankranti festival: సంక్రాంతి వేళ.. భారీగా బస్‌ చార్జీల పెంపు

Sankranti festival: సంక్రాంతి వేళ.. భారీగా బస్‌ చార్జీల పెంపు

సంక్రాంతి పండుగను పురష్కరించుకొని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలొస్తున్నా. మామూలు రోజుల్లో చార్జీల కంటే నాటుగు రెట్లు పెంచేధారు. దీనిపై ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Sankranthi Festival: సంక్రాంతికి శివార్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు

Sankranthi Festival: సంక్రాంతికి శివార్ల నుంచి ఆర్టీసీ సర్వీసులు

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులతను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ శ్రీలత తెలిపారు. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాలకు ఎల్‌బీనగర్‌ నగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.

Parakamani Case: కోర్టులో ఉంది.. అన్నీ చెప్పలేం.. పరకామణి కేసుపై ఏసీబీ డీజీ

Parakamani Case: కోర్టులో ఉంది.. అన్నీ చెప్పలేం.. పరకామణి కేసుపై ఏసీబీ డీజీ

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కోర్టు పరిధిలో ఉందని.. అన్నీ చెప్పలేమని తెలిపారు.

Jogi Brothers: రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైనా నోరు విప్పుతారా?

Jogi Brothers: రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైనా నోరు విప్పుతారా?

జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి జోగి సోదరులను సిట్ పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.

Passenger Train: ‘ప్యాసింజర్‌’ సమస్యలు తీరేనా..?

Passenger Train: ‘ప్యాసింజర్‌’ సమస్యలు తీరేనా..?

అప్పటివరకు సాఫీగా సాగుతున్న ప్రయాణానికి కోవిడ్ అడ్డుపడింది. దాని కారణంగా రద్దు చేసిన రైలును నేటికీ పునరుద్దరించలేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిా ఉన్నాయి.

MP Kesineni Shivnath: దేశంలోనే చంద్రబాబుది ప్రత్యేక స్థానం: ఎంపీ కేశినేని

MP Kesineni Shivnath: దేశంలోనే చంద్రబాబుది ప్రత్యేక స్థానం: ఎంపీ కేశినేని

ఉమ్మడి ఏపీ, విభజన ఏపీ అబివృద్ధిలో చంద్రబాబు ప్రస్తావన లేకుండా చరిత్ర లేదని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎంత కోపం ఉన్నా.. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ముఖంలో కనిపించకుండా పని చేసే ఏకైక నేత చంద్రబాబు అని కొనియాడారు.

Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్‌ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్‌ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు బీహెచ్‌ఈఎల్‌ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రితోపాటు ఇంకా ఈయా ఏరియాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

Jagga Reddy: ఆయన చేపలు తిన్నారు.. ఈయన కోడి కూర తిన్నారు.. జగన్‌, కేసీఆర్‌లపై  జగ్గారెడ్డి సెటైర్లు

Jagga Reddy: ఆయన చేపలు తిన్నారు.. ఈయన కోడి కూర తిన్నారు.. జగన్‌, కేసీఆర్‌లపై జగ్గారెడ్డి సెటైర్లు

ప్రభుత్వపరంగా సీఎంలు, ఆశాఖ మంత్రులు చర్చించాల్సిన అంశాలపై తానేమీ మాట్లాడనని జగ్గారెడ్డి తెలిపారు. గతంలో జగన్, కేసీఆర్‌లు వీటిపై ఎప్పుడైనా చర్చలు చేశారా అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి