Home » Vijayawada Durga Temple
ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గమల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు పొట్తెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నిజ జేష్ఠ తదియ సందర్భంగా ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
పాల్గుణ పౌర్ణమి రోజు కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో భవానీలు ఆలయానికి తరలివచ్చారు.
మంచి దర్శకుడు దొరికితే ముఖ్యమంత్రి చంద్రబాబు బయోపిక్లో నటించటానికి సిద్ధంగా ఉన్నట్లు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం.. రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీలో మంచి పాత్రలో తాను నటిస్తున్నట్లు వెల్లడించారు.
తనకు ఈ అవకాశం రావటానికి కారణమైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు రాధాకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు సేవ చేయడమే ప్రధానమని స్పష్టం చేశారు.
ఆదివారం కావడంతో తండోపతండాలుగా భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఉత్సవాలు విజయవంతంగా ముగియడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి.. దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆ అమ్మను కనులారా చూసుకుని భక్తులు పుణీతులయ్యారు. ఇదిలా ఉండగా.. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో రికార్డు నెలకొంది.
అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
వినాయకుని గుడి వెలుపల ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్ల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. క్యూలైన్స్ నిండిపోవడంతో ఘాట్ రోడ్లోకి భక్తులను వదిలారు పోలీసులు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75 వేల మందికి పైగా భక్తులు