Home » Videos
ఆంథ్రోపిక్.. అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ. ఈ సంస్థ తాజా ప్రకటన ప్రపంచ సాంకేతిక స్టాక్ మార్కెట్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా భారీ ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని విజె (VJ) సాయి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి.
ఏపీ శాసన మండలిలో మరోసారి గందరగోళం పరిస్థితులు నెలకున్నాయి. శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత అధికార, విపక్ష సభ్యుల మాటల యుద్ధం చోటు చేసుకుంది.
విమాన ప్రయాణాలు ఖర్చుతో కూడుకున్నవి. ఎంత లగ్జరీ ప్రయాణం అయినా.. కొంతమంది ప్రవర్తన ఇతరులకు ఇబ్బందులు తెచ్చిపెడుతూనే ఉంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టేలా..
పాము అంటే ఎవరికైనా భయమే. ఎంతో దూరంలో పాము ఉందని తెలిసినా భయాందోళనలకు గురవుతుంటాం. అయితే ఇక్కడే పాముల గురించి ప్రజలకు చాలా విషయాలు తెలియందంటున్నారు స్నేక్ క్యాచర్లు. అవి కాటేసే ముందు హెచ్చరిస్తాయట.
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జేసీబీ నడిపి.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ కార్యకర్తలంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. వెల్దండ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు.
రెండు కేసుల్లో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు లాగడం అత్యాచారయత్నమేనని స్పష్టం చేసింది.
సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్ల వరకు.. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఎల్ఈడీ లైట్ల వరకు.. రక్షణ రంగ పరికరాల నుంచి రాకేట్ ఇంజిన్ల వరకు.. ఏదీ తయారు చేయాలన్నా భూమి పొరల్లో లభించే అరుదైన లోహాలు చాలా ముఖ్యం.
ఏఐ ప్రపంచంలో రెండు భిన్న కోణాలను భారతీయ ఐటీ దిగ్గజం, సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా.. తన నివేదికలో ఆవిష్కరించారు.