• Home » Videos

Videos

తిరుపతి లడ్డూను గుర్తు చేస్తున్న శ్రీశైలం లడ్డు..

తిరుపతి లడ్డూను గుర్తు చేస్తున్న శ్రీశైలం లడ్డు..

శ్రీశైలం మల్లన్న మహాప్రసాదం మహా అద్భుతం. లక్షల మంది భక్తులు శివనామ స్మరణతో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే..

అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్

అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు మరో పీటీ వారెంట్ జారీ చేశారు. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూలు చేసినట్లు అంబటిపై ఆరోపణలు ఉన్నాయి.

మాదాపూర్‌లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ

మాదాపూర్‌లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ

మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వినయ్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడిని అరెస్ట్ చేసి.. ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

3.25 లక్షల కోట్లతో రఫేల్ మెగా డీల్..!

3.25 లక్షల కోట్లతో రఫేల్ మెగా డీల్..!

రఫేల్‌ యుద్ధ విమానాల కోసం రూ.3.25 లక్షల కోట్లు ఖర్చు చేయడానికి మనదేశం సిద్ధమవుతోంది. 114 ఎఫ్‌4 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది

రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరకు రావాల్సిందే.!.

రెడ్డి అయినా, రావు అయినా మా దగ్గరకు రావాల్సిందే.!.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్దకు తాము వెళ్లమని.. వాళ్లే తమ వద్దకు వస్తారని ప్రకటించారు.

గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తాం.!

గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తాం.!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సభకు హాజరవుతామని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. తొలి రోజు సభలో బడ్జెట్‌‌పై గవర్నర్ ప్రసంగించనున్నారు.

గుండెపోటుకు నాణ్యత లేని నూనెలే కారణమా.!

గుండెపోటుకు నాణ్యత లేని నూనెలే కారణమా.!

ఇటీవల హఠాత్తుగా హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోతున్న కేసులు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు..

కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి..!

కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి..!

మాజీ సీఎం కేసీఆర్ దత్తపుత్రుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలను సీబీఐ, ఈడీలతో ప్రధాని మోదీ వేధిస్తారని.. కానీ బీఆర్ఎస్ నేతల వైపు ఆయన చూడరని విమర్శించారు.

తెలంగాణ బడ్జెట్ 2026-27.. కసరత్తు ముమ్మరం

తెలంగాణ బడ్జెట్ 2026-27.. కసరత్తు ముమ్మరం

తెలంగాణ బడ్జెట్ 2026-27 సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్నాయి. అప్పుల భారం ఉన్నప్పటికీ.. సంక్షేమం, సాగునీరు, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

చిత్తూరులో ఏనుగుల హల్‌చల్..

చిత్తూరులో ఏనుగుల హల్‌చల్..

చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. సంతపేట ప్రాంతంలో రెండు ఏనుగులు గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి