Home » Vaibhav Sooryavanshi
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ముక్కోణపు వన్డే సిరీస్లో దంబుల్లా వేదికగా భారత్-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు తలపడుతున్నాయి. అయితే వైభవ్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా అఫ్గానిస్థాన్తో ఇండియా-ఏ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో సారి విఫలమయ్యాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు.
ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది.
శ్రీలంక-ఎ ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో వైభవ్పై చర్యలు తీసుకుంటారా? అనే చర్చ మొదలైంది. ఈ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.
ట్రై సిరీస్లో భాగంగా భారత్, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. టీమిండియా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ లంక ప్లేయర్ తోసేయడానికి యత్నించాడు.
దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్ పెను వివాదానికి దారితీసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. శ్రీలంక మైండ్ గేమ్ ఆడిందంటూ కామెంట్స్ చేశాడు.
శ్రీలంక వేదికగా జరుగుతోన్న ముక్కోణపు సిరీస్లో భాగంగా నిన్న భారత్ 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. సూపర్ ఓవర్ ముగిసిన వెంటనే శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబగే టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి హేళనగా కామెంట్స్ చేశాడు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మైదానంలో ఆవేశానికి గురయ్యాడు. దంబుల్లాలో ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంక-ఎపై సూపర్ ఓవర్లో భారత్-ఎ ఓడిపోయింది. ఈ క్రమంలో ఆ ప్లేయర్లకు, వైభవ్ సూర్యవంశీకి వాగ్వాదం జరిగింది.
ఐపీఎల్ 2026లో విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్మురేపిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోతున్నాడు. భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లిన వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు.
ఐపీఎల్2026లో తన మెరుపు బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికై వార్తల్లో నిలిచాడు. బాల్యంలో వైభవ్ తీసుకున్న క్రికెట్ శిక్షణ గురించి, అతడి తల్లిదండ్రులు చేసిన త్యాగం గురించి వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా వెల్లడించాడు.