Home » Vaibhav Sooryavanshi
వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత జట్టు.. నేటి నుంచి జింబాంబ్వేతో 3 మ్యాచ్లో టీ20 సిరీస్లో తలపడనుంది. నేడు తొలి మ్యాచ్ జరిగే హరారే పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలం. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్కే మొగ్గుచూపే అవకాశముంది.
వరుస బ్యాటింగ్ వైఫల్యాలపై టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్నాడు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురింపించాడు. ఈ 15 ఏళ్ల ప్లేయర్ను జాగ్రత్తగా తీర్చిదిద్దితే భవిష్యత్తులో తరతరాలకు గుర్తిండేపోయే క్రికెటర్గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు.
ఇటీవలి యూకే పర్యటనలో టీమిండియా వరుసగా టీ-20 సిరీస్లను కోల్పోయిన నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన చేశాడు.
భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం కల్పించిన తీరు సరైనదేనా? బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్ సోషల్ మీడియా ఒత్తిడికి తలొగ్గాయా? అంటూ మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించాడు.
భారత క్రికెట్లో దూకుడైన బ్యాటింగ్కు కొత్త నిర్వచనాన్ని ఇస్తోన్న ఆటగాళ్ల గురించి మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాలివుడ్ చిత్రం ‘టెర్మినేటర్’ సిరీస్తో పోలుస్తూ తనను తాను టెర్మినేటర్గా అభివర్ణించుకున్నాడు.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు టెన్నిస్ ప్రపంచానికి కూడా విస్తరించింది. ఆదివారం జరిగిన వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ ఫైనల్ను ప్రత్యక్షంగా వీక్షించిన వైభవ్.. కొత్త లుక్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఐదో టీ20లో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని జట్టు నుంచి తప్పించడంపై చర్చ కొనసాగుతోంది. ఈ విషయంపై భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు.
భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత మళ్లీ తుది జట్టులోకి రావడం అంతకంటే కష్టం. ప్రస్తుతం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. వైభవ్ను జట్టు నుంచి తప్పించడంపై భారత మాజీ క్రికెటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వైభవ్కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, సహాయ కోచ్ సితాన్షు కోటక్.. వైభవ్తో సుదీర్ఘ చర్చ పెట్టారు. అతడి ఆటలోని లోపాలు, ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే విధానంపై సూచనలు చేసినట్లు తెలుస్తోంది.