Home » Uttar Pradesh
ఉత్తరప్రదేశ్లోని నొయిడా సెక్టార్ 150లో నీటిగుంటలో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి యువరాజ్ మెహతా మృతి చెందిన ఘటనకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంజీ విష్ టౌన్ సొసైటీ బిల్డర్ అభయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎద్దు ఆమెకు ఎదురుగా వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా.. కొమ్ములతో ఆమెను గాల్లోకి ఎత్తి కిందపడేసింది..
దట్టమైన పొగమంచు ఘోర రోడ్డు ప్రమాదాలకు, హృదయ విదారక మరణాలకు దారితీస్తోంది. యూపీలో ఒక టెకీ చివరి క్షణం వరకూ ప్రాణాలు కాపాడుకునేందుకు యత్నించి విఫలమయ్యారు. వివరాల్లోకి వెళితే...
యూపీలో ఆదివారం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. పొగమంచు కారణంగా డ్రైవర్లకు ఎదురుగా ఉన్నది స్పష్టంగా కనిపించక.. పలు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. 10 వాహనాలు దెబ్బతిన్నాయి.
ఓ వ్యక్తి పామును పట్టుకుని మెడలో వేసుకుని అతిచేస్తూ ఫోజులు కొట్టాడు. పాముతో ఆటలాడతున్న అతడ్ని చూసి జనం భయపడిపోయారు. చివరకు.. ఆ పాము అతణ్ని కాటు వేయటంతో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు.
హనుమాన్, దుర్గామాతల విగ్రహాల చుట్టూ తిరిగి ఓ వీధి కుక్క సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఆ కుక్క గురించి తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి రావటమే కాదు.. దానికి పూజలు చేయటం మొదలుపెట్టారు.
ఓ కుక్క గుడి దగ్గరకు వచ్చింది. నేరుగా గర్భగుడిలోకి వెళ్లింది. హనుమాన్ విగ్రహం చుట్టూ తిరగటం మొదలెట్టింది. మూడు రోజుల తర్వాత దుర్గామాత విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంది. నాలుగు రోజులు అయినా కూడా గుడి నుంచి అది పక్కకు రాకుండా తిరుగుతూనే ఉంది.
యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దుస్తులు పాడు చేసుకున్న చిన్నారిపై తల్లిదండ్రులు చేయి చేసుకోవడం బిడ్డ మృతి చెందింది. నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
పార్లమెంటరీ కమిటీ ఆయా ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు పర్యటనలు జరుపుతుంటుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డిఫెన్స్ కమిటీ తొలుత షెడ్యూల్ ఇన్స్పెక్షన్లో భాగంగా వారణాసిలోని ఆర్మీ కంటోన్మెంట్లో పర్యటిస్తుంది.
మహాసభ అధ్యక్షుడు మీరా రాధోడ్ మాట్లాడుతూ, తాజ్మహల్లో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. స్థానికులు శుక్రవారాల్లో తాజ్మహల్ ప్రాంగణంలో నమాజ్ చేసుకునేందుకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని చెప్పారు.