Home » Uttar Pradesh
ఆ వ్యక్తి తన ప్రియురాలితో నర్వాల్ మోద్ ఏరియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. పని మీద నర్వాల్ మోద్ వచ్చిన భార్య వారిని చూసింది. వెంటనే భర్తతో గొడవకు దిగింది.
కొన్ని రోజల ముందు వరకు ఈ ఎఫైర్ నాలుగు గోడల మధ్య ఉండేది. అయితే, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావటంతో రచ్చ మొదలైంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఆ శవం నీటిలో ఉండబట్టి 10 రోజులుపైనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తాగే నీళ్ల ట్యాంకులో శవం ఉందని తెలియని విద్యార్థులు, కాలేజీ సిబ్బంది, రోగులు ఆ నీటిని తాగారు.
సార్ నా భార్య నసీమున్ రాత్రి సమయంలో పాములా మారి నన్ను కాటు వేయడానికి ప్రయత్నిస్తోంది. నన్ను పరుగెత్తిస్తోంది అని..
గోశాల క్రాసింగ్ పోలీస్ పోస్ట్ దగ్గర ఎస్ఐ త్రిపాఠి బైక్ ఆపమంటూ అక్షయ్కి సిగ్నల్ ఇచ్చాడు. అక్షయ్ బైకు ఆపడానికి బదులు.. అక్కడి నుంచి వేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, పోలీసులు అతడ్ని ఛేస్ చేసి పట్టుకున్నారు.
13 ఏళ్ల బాలుడు మ్యాగీలు తినడానికి బానిస అయ్యాడు. మ్యాగీలు కొనుక్కోవడానికి డబ్బుల కోసం ప్రతీ రోజూ తల్లిదండ్రులను వేధించేవాడు. కొద్దిరోజుల క్రితం ఇంట్లో వారు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. దీంతో బాలుడు దొంగలా మారిపోయాడు.
మహిళలు లిక్కర్ షాపులోకి చొరబడి లోపల ఉన్న మద్యం కేసులను తీసుకొచ్చి బయట పడేశారు. షాపు మొత్తం ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు షాపు దగ్గరకు చేరుకున్నారు. అతి కష్టం మీద మహిళలకు సర్దిచెప్పారు.
పేలుడు సమాచారంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణం స్పందించారు. ఘటనా స్థలికి వెళ్లి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. బాత్రూం బకెట్లో పడిన చిన్నారి బాలుడు..
సోనుతో గొడవపెట్టుకున్నారు. అతడిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టసాగారు. దీంతో సోను ప్రాణ రక్షణ కోసం పరుగులు పెట్టాడు. అయినా వాళ్లు వదలలేదు. హైవేపై సోనును వెంటాడి, వేటాడి చావకొట్టారు.