• Home » Uttar Pradesh

Uttar Pradesh

ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామాలయం పనులు పూర్తి.. మార్చి 19న రాష్ట్రపతి పర్యటన

ఏప్రిల్ 30 నాటికి అయోధ్య రామాలయం పనులు పూర్తి.. మార్చి 19న రాష్ట్రపతి పర్యటన

అయోధ్యలోని రామాలయ నిర్మాణ పనులన్నీ ఏప్రిల్ 30వ తేదీతో పూర్తికానున్నట్టు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 19న అయోధ్యలో పర్యటించనున్నారని చెప్పారు.

యోగి నిజమైన హిందువైతే.. అవిముక్తేశ్వరానంద్ స్వామి సవాల్

యోగి నిజమైన హిందువైతే.. అవిముక్తేశ్వరానంద్ స్వామి సవాల్

యోగి ఆదిత్యనాథ్‌పై అవిముక్తేశ్వరానంద స్వామి బహిరంగ యుద్ధం ప్రకటించారు. యోగి తాను హిందువునని నిరూపించుకోవాలని సవాలు చేశారు.

భర్త కోతి అని పిలిచాడని.. భార్య ఆత్మహత్య..

భర్త కోతి అని పిలిచాడని.. భార్య ఆత్మహత్య..

ఇటీవల చాలా మంది చిన్న చిన్న విషయాలకే మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. తన సోదరి ముందు భర్త చేసిన అవమానం భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ట్రాఫిక్ పోలీస్‌ని కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు.. వీడియో వైరల్

ట్రాఫిక్ పోలీస్‌ని కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు.. వీడియో వైరల్

వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారు డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నంలో ట్రాఫిక్ పోలీసును ఢీకొట్టాడు. దాంతో కారు బానెట్‌పై కానిస్టేబుల్ పడ్డాడు. అది చూసి కూడా కారు ఆపకుండా అలాగే దాదాపు 500 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు డ్రైవర్.

యోగికి మద్దతుగా అయోధ్య జీఎస్‌టీ డిప్యూటీ కమిషనర్ రాజీనామా

యోగికి మద్దతుగా అయోధ్య జీఎస్‌టీ డిప్యూటీ కమిషనర్ రాజీనామా

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చేసిన విమర్శలను వ్యతిరేకిస్తూ అయోధ్య జీఎస్‌టీ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ కుమార్ సింగ్ రాజీనామా చేశారు.

రైల్వే శాఖతో పోరాడి విజయం సాధించిన విద్యార్థిని

రైల్వే శాఖతో పోరాడి విజయం సాధించిన విద్యార్థిని

రైలు ఆలస్యం కారణంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం ఓ విద్యార్థిని ఏడాదంతా కష్టపడిన శ్రమ వృథా అయింది. న్యాయం కోసం ఆ విద్యార్థిని ఏకంగా రైల్వే శాఖపైనే పోరాటానికి దిగింది. ఏడేళ్ల పాటు పోరాడి చివరకు విజయం సాధించింది. అసలేం జరిగిందంటే..

తాగొచ్చాడని భర్తను మంచానికి కట్టేసిన భార్య.. తుపాకీ ఫొటోతో కోడలికి షాక్ ఇచ్చిన అత్త.. అసలేమైందంటే..

తాగొచ్చాడని భర్తను మంచానికి కట్టేసిన భార్య.. తుపాకీ ఫొటోతో కోడలికి షాక్ ఇచ్చిన అత్త.. అసలేమైందంటే..

మద్యానికి బానిసైన భర్త.. రోజూ తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో విసిగిపోయిన భార్య.. ఇటీవల ఓ రోజు భర్తను మంచానికి కట్టేసింది. అయితే కొడుకును కోడలు మంచానికి కట్టేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన తల్లి ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. చివరకు ఏం చేసిందంటే..

జంట ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం.. మతాలు వేరన్న కారణంతో..

జంట ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం.. మతాలు వేరన్న కారణంతో..

ఉత్తర ప్రదేశ్‌లోని ఉమ్రి సబ్జీపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం ఓ జంట ప్రాణం తీసింది. పరువు కోసం చెల్లెను, ఆమె ప్రియుడిని అతి కిరాతకంగా హత్య చేశారు ఇద్దరు యువకులు.

సంచలనం సృష్టించిన తాత.. మొదటి వీడియోతో సెలెబ్రిటీ అయిపోయాడుగా..

సంచలనం సృష్టించిన తాత.. మొదటి వీడియోతో సెలెబ్రిటీ అయిపోయాడుగా..

ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వినోద్ కుమార్ శర్మ ‘ఇన్‌స్టా అంకుల్’ పేరిట ఓ ఛానల్ స్టార్ట్ చేశాడు. రెండు రోజుల క్రితం ‘డే 1 టు వన్ డే’ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఊహించని స్థాయిలో ఆదరణను దక్కించుకుంది.

వంట గదిలో గొడవ.. భర్త నాలుక కోసిన భార్య.. చివరకు..

వంట గదిలో గొడవ.. భర్త నాలుక కోసిన భార్య.. చివరకు..

దంపతులు అన్నాక గొడవలు సర్వసాధారణం. ఎంత గొడవ జరిగినా.. పాల మీద పొంగులాగా కాసేపటికి సర్దుమణుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు మాత్రం చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తుంటాయి. ఇంకొన్నిసార్లు దాడులు, ప్రతిదాడుల వరకూ వెళ్తుంటాయి. ఇలాంటి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి