Home » Uttar Pradesh
ఉత్తర ప్రదేశ్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక పెళ్లి రోజున ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇద్దరు పెళ్లి కొడుకులు బరాత్తో ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. దీంతో పెళ్లి కొడుకుల కుటుంబాల మధ్య గొడవ జరిగింది.
రోడ్డుపై గుంత కారణంగా ఓ ప్రాణం నిలబడింది. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ స్పృహలోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఉత్తర ప్రదేశ్లోని మొరాదాబాద్లో జరిగిన ఒక దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మజ్హోలా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బుద్ధి విహార్ కాలనీకి చెందిన యూట్యూబర్ హార్దిక్ తన సోదరి హిమ్షిఖాను కత్తితో పొడిచి చంపాడు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ నోయిడా నగరంలోని శివాలిక్ పార్క్లో అంతా అవాక్కయ్యే ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పార్క్లో పూల ప్రదర్శన నిర్వహించారు. పూలను చూసేందుకు చాలా మంది తరలివచ్చారు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
జర్మనీకి చెందిన ఓ యువకుడు భారతీయ అమ్మాయిని ప్రేమించాడు. ఫ్యామిలీతో సహా ఇండియాకు వచ్చి భారతీయ సంప్రదాయంలో ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు.
డీజే కారణంగా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కుటుంబాల మధ్య గొడవ చోటుచేసుకుంది. రెండు వర్గాలు విచక్షణా రహితంగా దాడి చేసుకున్నాయి. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది.
చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో జ్యోతిర్మఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్లో నమో భారత్ ట్రైన్ సర్వీస్, మీరట్ మెట్రో ట్రైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడు ప్రారంభించారు. శతాబ్ది నగర్ నమో భారత్ స్టేషన్ నుంచి ఈ సర్వీసులను జెండా ఊపి ప్రధాని ప్రారంభించారు.
కుక్క అరుపుతో పెళ్లి ఆగిపోయిన వింత ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగు చూసింది. పెళ్లి మండపంలోకి శునకాన్ని తీసుకురావడాన్ని వరుడి తరఫువారు అభ్యంతరం తెలపడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో పెళ్లి వేడుక కాస్తా రణరంగంగా మారింది.
చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని పోక్సో ప్రత్యేక కోర్టు శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.