• Home » Uttar Pradesh

Uttar Pradesh

బాలుడిపై బంధువు దారుణం.. మందులో మిక్సింగ్ కోసం నీళ్లు తేలేదని..

బాలుడిపై బంధువు దారుణం.. మందులో మిక్సింగ్ కోసం నీళ్లు తేలేదని..

మందులో కలుపుకోవడానికి నీళ్లు తేలేదన్న కోపంతో 9 ఏళ్ల బాలుడిని బలితీసుకున్నాడు ఓ వ్యక్తి. ఇంట్లో శుభకార్యం జరుగుతున్న సమయంలో పిల్లాడిని తుపాకితో కాల్చి చంపేశాడు.

మృతదేహం కూడా లైన్‌లోనే.. యూపీలో పెట్రోల్ బంక్ వద్ద అమానుష ఘటన..

మృతదేహం కూడా లైన్‌లోనే.. యూపీలో పెట్రోల్ బంక్ వద్ద అమానుష ఘటన..

మృతదేహం లైన్‌లో ఉండడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఉత్తరప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఈ అమానుష ఘటన తీవ్ర ఆగ్రహానికి గురవుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన కొరత చనిపోయిన వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా పక్కకు నెట్టింది.

ఆన్‌లైన్‌లో వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న మహిళ..

ఆన్‌లైన్‌లో వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న మహిళ..

ఆన్‌లైన్‌లో వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివాహ వార్షికోత్సవానికి ఒక రోజు ముందు ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది.

కేక్ ముఖానికి పూశారని స్నేహితుల హత్య.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం..

కేక్ ముఖానికి పూశారని స్నేహితుల హత్య.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడి హతం..

బర్త్‌డే వేడుక సందర్భంగా ముఖానికి కేక్ పూశారన్న కోపంతో ముగ్గురు స్నేహితులను కాల్చి చంపిన నిందితుడు జీతూ సైనీ ఎన్‌కౌంటర్‌లో బలయ్యాడు. గురువారం ధారవ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, నిందితుడికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

డీజే దెబ్బకు 140 కోళ్ల మృతి.. పోలీసులను ఆశ్రయించిన యజమాని..

డీజే దెబ్బకు 140 కోళ్ల మృతి.. పోలీసులను ఆశ్రయించిన యజమాని..

డీజే కారణంగా తన కోళ్ల ఫామ్‌లోని 140 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయని ఫామ్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. డీజే ఆపరేటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది.

ఘజియాబాద్‌లోని 'గౌర్ గ్రీన్'లో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

ఘజియాబాద్‌లోని 'గౌర్ గ్రీన్'లో భారీ అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బుధవారం ఇందిరాపరంలోని గౌర్ గ్రీన్ అవెన్యూ హౌసింగ్ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మే 4న ఐదు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాం: మోదీ

మే 4న ఐదు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాం: మోదీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించనుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.

గంగా ఎక్స్‌ప్రెస్‌‌‌వే యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖ: మోదీ

గంగా ఎక్స్‌ప్రెస్‌‌‌వే యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖ: మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్‌ప్రెస్‌వే’ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ పాల్గొన్నారు.

రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా

రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రైస్ రైళ్లను ప్రారంభించారు. వారణాసి-పుణె, అయోధ్య-ముంబై అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పచ్చజెండా ఊపారు.

అభిషేక్ బెనర్జీ కంచుకోటలో యూపీ సింగం.. వీడియో వైరల్

అభిషేక్ బెనర్జీ కంచుకోటలో యూపీ సింగం.. వీడియో వైరల్

బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగడం, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని హెచ్చరించడం సంచలనమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి