Home » Uttar Pradesh
తాజ్ మహల్ సదరన్ గేట్ సమీపంలోని ఛాంబర్స్ మీదుగా వెళ్లే ఎలక్ట్రిక్ లైన్లో షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక సమాచారం. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వెంటనే ఈ సమాచారాన్ని ఏఎస్ఐ అధికారులు, టోరెంట్ పవర్ అధికారులకు తెలియజేశారు.
అభిషేక్ గుప్తాను కాల్చిచంపిన మహమ్మద్ ఫజల్ను పోలీసు అరెస్టు చేయగా.. ఈ హత్యకు పూజా, ఆమె భర్త రూ.3లక్షల సుపారీ ఇచ్చారని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
అనురాధ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. పోస్టుమార్టం తర్వాత అనురాధ బాడీని అతికించి కాకుండా ముక్కలుగానే ఇవ్వటంతో కుటుంబసభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
బబ్లీకి 10 నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన ధర్మపాల్తో పెళ్లైంది. పెళ్లైన నాటి నుంచి వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగానే సాగుతోంది.
ఆ వ్యక్తి తన ప్రియురాలితో నర్వాల్ మోద్ ఏరియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. పని మీద నర్వాల్ మోద్ వచ్చిన భార్య వారిని చూసింది. వెంటనే భర్తతో గొడవకు దిగింది.
కొన్ని రోజల ముందు వరకు ఈ ఎఫైర్ నాలుగు గోడల మధ్య ఉండేది. అయితే, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలు బయటకు రావటంతో రచ్చ మొదలైంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఆ శవం నీటిలో ఉండబట్టి 10 రోజులుపైనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తాగే నీళ్ల ట్యాంకులో శవం ఉందని తెలియని విద్యార్థులు, కాలేజీ సిబ్బంది, రోగులు ఆ నీటిని తాగారు.
సార్ నా భార్య నసీమున్ రాత్రి సమయంలో పాములా మారి నన్ను కాటు వేయడానికి ప్రయత్నిస్తోంది. నన్ను పరుగెత్తిస్తోంది అని..
గోశాల క్రాసింగ్ పోలీస్ పోస్ట్ దగ్గర ఎస్ఐ త్రిపాఠి బైక్ ఆపమంటూ అక్షయ్కి సిగ్నల్ ఇచ్చాడు. అక్షయ్ బైకు ఆపడానికి బదులు.. అక్కడి నుంచి వేగంగా దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, పోలీసులు అతడ్ని ఛేస్ చేసి పట్టుకున్నారు.
13 ఏళ్ల బాలుడు మ్యాగీలు తినడానికి బానిస అయ్యాడు. మ్యాగీలు కొనుక్కోవడానికి డబ్బుల కోసం ప్రతీ రోజూ తల్లిదండ్రులను వేధించేవాడు. కొద్దిరోజుల క్రితం ఇంట్లో వారు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు. దీంతో బాలుడు దొంగలా మారిపోయాడు.