• Home » Uttar Pradesh

Uttar Pradesh

Fake Embassy Case: నకిలీ రాయబార కార్యాలయం కేసులో వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు.. రూ.300 కోట్లకు పైగా..

Fake Embassy Case: నకిలీ రాయబార కార్యాలయం కేసులో వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు.. రూ.300 కోట్లకు పైగా..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో నకిలీ కార్యాలయం కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సుమారు రూ.300 కోట్ల విలువైన కుంభకోణంతో సంబంధాలు ఉన్నట్లు తేలింది.

Viral Reel: ఆడాళ్ల డ్రెస్సుల్లో పాడు డ్యాన్సులు.. పోలీస్ ఎదురుగానే..

Viral Reel: ఆడాళ్ల డ్రెస్సుల్లో పాడు డ్యాన్సులు.. పోలీస్ ఎదురుగానే..

Viral Reel: అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఆ వ్యక్తులు ఎవరో గుర్తించిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులను కించపరిచే విధంగా.. అసభ్యకరంగా ఏది చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

SI Drunk Lying: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ఎస్‌ఐ.. ఏకంగా సీనియర్లపై..

SI Drunk Lying: తప్పతాగి రచ్చ రచ్చ చేసిన ఎస్‌ఐ.. ఏకంగా సీనియర్లపై..

SI Drunk Lying: గ్రామస్తులు అతడు పని చేసే పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేశారు. వాళ్లు అక్కడికి వచ్చారు. అతడ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతడు మాత్రం పొదల్లో దొర్లుతూ అక్కడే పడుకున్నాడు తప్ప పక్కకు వెళ్లలేదు.

Fake Embassy: ఇంద్రభవనం, ఫ్యాన్సీ కార్లు.. నకిలీ రాయబార కార్యాలయం గుట్టురట్టు

Fake Embassy: ఇంద్రభవనం, ఫ్యాన్సీ కార్లు.. నకిలీ రాయబార కార్యాలయం గుట్టురట్టు

వెస్టార్కిటికా బారన్‌గా పరిచయం చేసుకుంటూ దౌత్యనెంబర్ ప్లేట్లు కలిగిన కార్లలో జైన్ ప్రయాణిస్తుంటాడని, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులతో మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఆఫీసులో పెట్టుకున్నాడని గుర్తించారు.

Husband sends his wife: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. ముందు జాగ్రత్తగా భర్త ఏం చేశాడంటే..

Husband sends his wife: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. ముందు జాగ్రత్తగా భర్త ఏం చేశాడంటే..

వేరే వ్యక్తితో ప్రేమలో పడిన మహిళలు భర్తలను చంపేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి. భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లి అక్కడే అతడిని చంపించిన ఘటన నెల రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Teacher Hair Massage: క్లాస్ లో పాటలు వింటూ టీచర్ హెడ్ మసాజ్

Teacher Hair Massage: క్లాస్ లో పాటలు వింటూ టీచర్ హెడ్ మసాజ్

క్లాస్ రూంలో పిల్లలకు పాఠాలు చెప్పడం మాని, తలకి నూనె పెట్టుకుంటూ.. హెడ్ మసాజ్ చేసుకుంటూ కూర్చొంది ఒక టీచర్. అంతే కాదు, తరగతి గదిలో లౌడ్ స్పీకర్ లో సినిమా పాటలు వింటూ ఈ నిర్వాకానికి పాల్పడింది.

Roti Poison Case: రోటీ పిండిలో విషం.. భర్త సహా 8 మందిని లేపేయాలని ప్లాన్..

Roti Poison Case: రోటీ పిండిలో విషం.. భర్త సహా 8 మందిని లేపేయాలని ప్లాన్..

భర్త, అతడి కుటుంబీకులను చంపేందుకు ఓ కోడలు మహత్తరమైన స్కెచ్ వేసింది. విషం కలిపిన గోధుమ పిండితో చపాతీలు తయారుచేసి అత్తమామల కుటుంబాన్ని లేపేయాలని ప్లాన్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఈ దారుణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Marital Dispute India: పెళ్లయి 25 ఏళ్లయిన మహిళ 25 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో!

Marital Dispute India: పెళ్లయి 25 ఏళ్లయిన మహిళ 25 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో!

పాతికేళ్లక్రితం పెళ్లయి నలుగురు పిల్లలున్న ఆ మహిళకు తన మేనల్లుడైన పాతికేళ్ల యువకుడితో..

Yogi Adityanath: ఈస్ట్ పాకిస్థాన్ శరణార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి

Yogi Adityanath: ఈస్ట్ పాకిస్థాన్ శరణార్ధులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి

ఈస్ట్ పాకిస్థాన్‌ కు చెందిన వేలాది మంది 1960-1975 మధ్య కాలం నుంచి శరణార్ధులుగా యూపీలో పునరావాసం పొందుతున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. ఈ మేరకు వారికి ఓ శుభవార్త చెప్పారు.

UP Shocker:  పెళ్లయిన పాతికేళ్ల తరువాత భర్తకు షాక్.. భార్య 25 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడటంతో..

UP Shocker: పెళ్లయిన పాతికేళ్ల తరువాత భర్తకు షాక్.. భార్య 25 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడటంతో..

పెళ్లయిన పాతికేళ్లకు ఓ వివాహిత తన బంధువైన 25 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. అతడితోనే ఉంటానని ఆమె తెగేసి చెప్పడంతో భర్త చేసేదేంలేక పక్కకు తప్పుకున్నాడు. యూపీలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి