• Home » Uravakonda

Uravakonda

BILLS: గోకులం బిల్లులు రాక అవస్థలు

BILLS: గోకులం బిల్లులు రాక అవస్థలు

పాడి రైతులను ప్రోత్స హించేందుకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోకులం పథకం కింద పలువరు పాడి రైతులు అప్పులు చేసి షెడ్లు నిర్మించుకున్నారు. వాటిని గత యేడాది నిర్మించుకోగా ఇప్పటికీ సంబంధిత బిల్లులను జమ చేయక పోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

GOD: ముగిసిన పెన్నోబులేశుడి బ్రహ్మోత్సవాలు

GOD: ముగిసిన పెన్నోబులేశుడి బ్రహ్మోత్సవాలు

మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. గత నెల 29వ తేదీన ధ్వజారోహణంతో ఉత్స వాలకు అంకురార్పణ జరి గింది. 12రోజుల పాటు ఉత్సవాలు వైభవోపేతంగా సాగాయి. ఈ సంద ర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, ఉత్సవ విగ్రహాలతో వాహన సేవలు నిర్వహించారు.

MINISTER: అర్హులైన పేదలందికీ ఇళ్ల స్ధలాలిస్తాం

MINISTER: అర్హులైన పేదలందికీ ఇళ్ల స్ధలాలిస్తాం

అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు ల కేశవ్‌ పేర్కొన్నారు. ఇంటి స్థలాల పంపిణీ కోసం అవసరమైన, అ నువైన స్థలాలను మంత్రి శుక్రవారం పరిశీలించారు.

GOD: వైభవంగా నారసింహుడి చక్రస్నానం

GOD: వైభవంగా నారసింహుడి చక్రస్నానం

మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం లో స్వామి వారికి సుప్రభాతసేవ, అభిషేకాలు అర్చన, ఉత్సవ నిత్య హోమం, ప్రత్యేక పూజలు చేశారు.

ప్రత్యేక తరగతులకు విద్యార్థులందరూ రావాలి

ప్రత్యేక తరగతులకు విద్యార్థులందరూ రావాలి

పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరూ పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులకు హజరుకావాలని డీఈవో ప్రసాద్‌రావు సూచించారు. ఆయన గురువారం మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాల్లో జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు.

నారసింహుడికి అశ్వవాహన సేవ

నారసింహుడికి అశ్వవాహన సేవ

మండల పరిధిలోని పెన్న హోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అశ్వవాహనంపై విహరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి అ శ్వవాహనంపై కొలువుదీర్చారు.

ఐదు నెలల వేతనాలు చెల్లించాలి

ఐదు నెలల వేతనాలు చెల్లించాలి

సమస్యలు పరిష్కరించాలని డిమాం డ్‌ చేస్తూ సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు లులులలబుధవారం స్థానిక సత్యసాయి పంప్‌ హౌస్‌ వద్ద సీఐటీయూ ఆధ్వ ర్యంలో నిరసన చేపట్టారు.

CHESS: రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు ఎంపిక

CHESS: రాష్ట్ర స్థాయి చెస్‌ పోటీలకు ఎంపిక

పట్టణంలోని పెంగ్విన మాంటిస్సోరి స్కూల్‌లో బుధవారం చెస్‌ జిల్లా స్ధాయి అండర్‌-11 బాలురు, బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. బాలురు విభాగంలో అనంతపురానికి చెందిన సాకేత నాలుగు రౌండ్లలో నాలుగు రౌండ్లు గెలి చి ప్రథమ స్థానంలో నిలిచాడు.

MINISTER: పేదలకు అండగా ప్రభుత్వం

MINISTER: పేదలకు అండగా ప్రభుత్వం

ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆయన సోమవారం మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

CPM: పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి

CPM: పెంచిన గ్యాస్‌ ధర తగ్గించాలి

వాణిజ్య గ్యాస్‌ సిలిం డర్‌పై పెంచిన ధరను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సర్కిల్‌లో సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్‌తో నిరసన తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి