• Home » Uravakonda

Uravakonda

NAARASIMHA : నమో నారసింహ..!

NAARASIMHA : నమో నారసింహ..!

పెన్నహోబిలం లక్ష్మీనరసింహాస్వామి శనివారం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహోత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి ...

Counseling : కోనుప్పలపాడులో 24 మంది అరెస్టు

Counseling : కోనుప్పలపాడులో 24 మంది అరెస్టు

పోలింగ్‌ రోజున కోనుప్పలపాడులో జరిగిన అల్లర్ల కేసులో టీడీపీ వర్గీయులు 24 మందిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఉరవకొండ కోర్టులో వారిని హాజరుపరిచారు. న్యాయాధికారి ఆదేశాలమేరకు రిమాండ్‌కు తరలించేందుకు రాత్రి ఏర్పాట్లు చేశారు. వారిని తాడిపత్రి సబ్‌జైలు లేదా అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని భావిస్తున్నారు. ఈ నెల 13న గ్రామంలోని పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు...

LAKSHMI NARASIMHA : గో వాహనంపై నారసింహుడు

LAKSHMI NARASIMHA : గో వాహనంపై నారసింహుడు

బ్రహ్మోత్సవాలలో భాగంగా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి గురువారం గోవాహనంపై విహరించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి గోవాహనంపై కొలువుదీర్చారు. ఉత్సవమూర్తులను ఆలయం చుట్టూ ఊరేగించారు. వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు....

RAIN START : వాన మొదలైంది..!

RAIN START : వాన మొదలైంది..!

ఖరీఫ్‌ ఆరంభానికి ముందు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జల్లులు, మోస్తరు వర్షాలు నమోదు అవుతున్నాయి. ఎనిమిది మండలాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. డి.హిరేహాల్‌లో అత్యధికంగా 28.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్‌లో 28.0, విడపనకల్లులో 24.08, వజ్రకరూరులో 19.2, ఉరవకొండలో 16.2, కూడేరులో 8.2, గుంతకల్లులో 3.2, పామిడిలో 1.2 మి.మీ. వర్షపాతం నమోదైం...

MPDO DISMISSED : ఉరవకొండ ఎంపీడీఓ డిస్మిస్‌

MPDO DISMISSED : ఉరవకొండ ఎంపీడీఓ డిస్మిస్‌

ఉరవకొండ ఎంపీడీఓ అమృతరాజ్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేశారు. పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ నుంచి ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఆయన కర్నూలు జిల్లాలో ప్యాపిలి ఎంపీడీఓగా పనిచేశారు. ఆ సమయంలో ఉపాధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహించడం, నిధులను దుర్వినియోగం చేయడంతో ఆయనను డిస్మిస్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కలెక్టరేట్‌కు సమాచారం వచ్చింది. పంచాయతీరాజ్‌ ...

TRANSFORMER : పేలిన ట్రాన్సఫార్మర్‌

TRANSFORMER : పేలిన ట్రాన్సఫార్మర్‌

: పట్టణంలోని 220 కేవీ సబ్‌స్టేషనలో ఆదివారం రాత్రి పొటెన్షియల్‌ ట్రాన్సఫార్మర్‌ పేలి భారీగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది వెంటనే విద్యుత సరఫరాను నిలపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ట్రాన్సఫార్మర్‌ పేలడంతో గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కర్నూలు జిల్లా పత్తికొండ...

AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections) నోటిఫికేషన్ అలా వచ్చిందో లేదో.. ఇలా నామినేషన్ల ప్రక్రియ షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ, కూటమి అభ్యర్థులు పలువురు తొలి రోజే నామినేషన్లు దాఖలు చేశారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల కోలాహలం.. భారీ ర్యాలీల మధ్య నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా ఉండటంతో వారి తరఫున కుటుంబ సభ్యులు కూడా పలుచోట్ల నామినేషన్లు వేయడం జరిగింది. తొలిరోజు, ఇవాళ మంచి ముహూర్తం ఉండటంతో సుమారు 20 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారని తెలుస్తోంది. అయితే.. అందరికంటే ముందుగా..

TDP Ra Kadali Ra Live Updates: ఉరవకొండ వేదికగా సీఎం జగన్‌ను ఆటాడుకున్న చంద్రబాబు!

TDP Ra Kadali Ra Live Updates: ఉరవకొండ వేదికగా సీఎం జగన్‌ను ఆటాడుకున్న చంద్రబాబు!

TDP Ra Kadali Ra Sabha: ‘రా.. కదలిరా!’ అన్న పేరుతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన సమయంలో దివంగత ఎన్టీ రామారావు ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలి రా’ అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులై.. టీడీపీని అక్కున చేర్చుకున్నారు..

AP News: అనంతపురం జిల్లాలో విద్యాశాఖ వింత పోకడ

AP News: అనంతపురం జిల్లాలో విద్యాశాఖ వింత పోకడ

అనంతపురం: జిల్లాలో విద్యాశాఖలో వింత పోకడ నెలకొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

CM Jagan: సీఎం జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటన

CM Jagan: సీఎం జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటన

అనంతపురం జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి