Home » Uravakonda
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని ఎంఈవో ఎర్రిస్వామి పిలుపునిచ్చారు. మన ఊరు- మన బడి కరపత్రాలను సోమవారం ఆయన విడుదల చే శారు. మూడు వేల కరపత్రాలను ముద్రించేందుకు కోర్టు ఉద్యోగి శ్రీ నివాసులు ముందుకు రావడం హర్షణీయమన్నారు.
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల తర్వాత వ్యాధి లక్షణాలు ఉన్న వారికి అవసరమైన వైద్యసేవల్లో తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు. పట్టణంలోని సీతారామాంజనేయస్వామి కల్యాణమండపంలో సోమవారం బసవతారక స్మారక క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో ఎ మ్మెల్యే ఆధ్వర్యంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎంఈఓ రవినాయక్ పిలుపునిచ్చారు. పట్టణంలోని కోట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ ఎం సబహాన అధ్యక్షతన సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలో వెలసిన లక్ష్మీ వెంకటేశ్వరస్వామి సో మవారం హనుమద్ వా హనంపై భక్తులకు దర్శన మిచ్చారు. ఉదయాన్నే మూ లవిరాట్కు, హనుమద్ వా హనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మండలకేంద్రంలో వైసీపీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్ర జలను ఇబ్బంది పెడు తున్నట్లు విమర్శలు వ్య క్తం అవుతున్నాయి. మండల కేంద్రంలోని శు భోదయ ఇంగ్లీష్ మీడి యం పాఠశాల ఎదుట వైసీపీ నాయకులు డాబా ను ఏర్పాటు చేశారు. ఈ డాబాకు విద్యుత సౌక ర్యం కోసం కరకముక్కల గ్రామం నుంచి జీబీసీ కాలువ వరకూ ఉన్న ఏన్నో ఏళ్ల నాటి పచ్చని చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి వేశారు.
ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వక్త లు పేర్కొన్నారు. పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో శనివారం అం తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మండలంలో ఏసీబీ దాడులపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఏసీబీ దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొ దలైంది. రెండేళ్ల వ్యవధిలో ఏసీబీ అధికారులు పామిడిలో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధానంగా కీలకమైన తహసీల్దార్, సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలపై దృష్టిసారించడం చర్చనీయాంశమైంది.
మండల పరిధిలోని వై. రాంపురం గ్రామంలో వెలసిన ఎర్రిస్వామి రథోత్సవాన్ని శనివారం వై భవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు, పూజలను చేశారు.
మున్సిపల్ మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధం ము న్సిపల్ యూనియన నాయకులు పేర్కొన్నారు. స్ధానిక మున్సిపల్ కార్యా లయం వద్ద శుక్రవారం ఆ యూనియన ఆధ్వర్యంలో మహిళా కార్మి కులు రిలే దీక్షలు ప్రారంభించారు.
పట్టణంలోని కూరగా యల మార్కెట్లో చెత్త పేరుకుపోయి దుర్వాసనకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. కూరగాయల మార్కెట్లో పబ్లిక్ టాయిలెట్ల పక్కన ఖాళీ స్థలంలో మున్సిపల్ శానిటేషన సిబ్బంది డస్ట్ బినలు ఏ ర్పాటు చే శారు.