• Home » Uravakonda

Uravakonda

DSP: మహిళల భద్రతకు ప్రాధాన్యం : డీఎస్పీ

DSP: మహిళల భద్రతకు ప్రాధాన్యం : డీఎస్పీ

మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని డీఎస్పీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వజ్రకరూరు మండల కేంద్రం లోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో బుధవారం మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

PROTEST: ఆనలైనలో అమ్మకాలు నిలిపివేయాలి

PROTEST: ఆనలైనలో అమ్మకాలు నిలిపివేయాలి

ఆనలైనలో మందులు అమ్మకాలు ని లిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత కెమిసి్ట్రస్టుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం మెడికల్‌ షాపుల నిర్వాహకులు దుకాణా లను బంద్‌ చేసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గుత్తి గాంధీ సర్కిల్‌లో నిరసన తెలిపారు.

TDP: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

TDP: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని టీడీపీ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు పే ర్కొన్నారు. ఆయన సోమవారం నియోజక వర్గంలోని ఎనిమిది మం ది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన రూ.6.40 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.

CANAL: కలగానే ఆధునికీకరణ

CANAL: కలగానే ఆధునికీకరణ

ఉమ్మడి అనంత పురం జిల్లా ప్రధాన నీటి వనరు అయిన పెన్నహోబిలం బ్యాలెన్సిం గ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌)కు హెచ్చెల్సీ నుంచి నీటిని అందించే లింక్‌ కెనాల్‌ ఆధునికీకరణ కల గానే మారింది. ఈ కాలువ శిథిలావస్థకు చేరి, అధ్వానంగా తయారైంది. కాలువలో పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క మొక్కలు పెరిగిపోయి, నీరు పారడం గగనంగా తయారైంది.

GOD: ఘనంగా అక్కదేవతల నెల పూజ

GOD: ఘనంగా అక్కదేవతల నెల పూజ

మండల పరిధిలోని తిమ్మా పురం గ్రామంలో అక్క దేవతల నెల పూజను ఘనంగా నిర్వహించారు. నెల రోజుల క్రితం తిమ్మాపురంలోని ఆలయం నుంచి కరుట్లపల్లి ఆలయానికి అక్కదేవతల గిరిగలను తెచ్చి మూడు రోజు లు పరుష నిర్వహించారు.

PROTEST: పెట్రో ధరల పెంపుపై ఆందోళన

PROTEST: పెట్రో ధరల పెంపుపై ఆందోళన

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్దకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

GOD: వైభవంగా పల్లకి సేవ

GOD: వైభవంగా పల్లకి సేవ

మండల పరిధిలోని పెన్నహోబి లం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం వైభవంగా స్వామికి పల్లకిసేవ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన రేగటి నాగరాజు, సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.

PROTEST: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన

PROTEST: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐఎంఎల్‌ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. స్దానిక పొట్టి శ్రీ రాములు సర్కిల్‌లో శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

MLA: ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

MLA: ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం

ప్రజా దర్బారులో విన్న వించే సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గుమ్మనూ రు జయరాం పేర్కొన్నారు. టీడీపీ స్థానిక కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాదర్బారును నిర్వహించారు.

BUILDING: నిర్మించారు.. వదిలేశారు

BUILDING: నిర్మించారు.. వదిలేశారు

ప్రజల ఆహారభద్రత కోసం ప్రభుత్వం కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గోదాములు ప్రస్తుతం ఉపయోగంలో లేక వెలవెలబోతున్నాయి. రైతుల నుంచి కొ నుగోలు చేసిన ధాన్యాన్ని భద్రపరచడం, అత్యవసర పరిస్థితుల్లో నిల్వ ఉంచడం లక్ష్యంగా ఈ గోదాములను నిర్మించారు. అయితే నిర్వహణ లోపం వల్ల అవి క్రమంగా నిరుపయోగంగా మారుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి