Home » Union Budget
మధ్యంతర బడ్జెట్-2024-25ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. నూతన పార్లమెంట్ భవనంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగంతో సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమె మాట్లాడారు.
పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా గణనీయమైన వృద్ధి సాధించడం ఖాయమని కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ లెక్కగట్టింది. అయితే వచ్చే ఏడాది అంచనాల మేరకు ఆర్థిక ప్రగతికి పలు సవాళ్లు పొంచివున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వీ నాగేశ్వరన్ పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మధ్యతరగతి జీవులు బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే రెండు దశాబ్దాల్లో ‘వీక్షిత్ (అభివృద్ధి) భారత్’ అవతరించడమే లక్ష్యంగా ధరల నియంత్రణ, వ్యవసాయానికి సబ్సిడీలు కొనసాగింపు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం దిశగా ప్రకటనలు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
యావత్ దేశం ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 కోసం ఎదురుచూస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా వరుసగా ఆరవసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక రికార్డును సొంతం చేసుకోనున్నారు
సివిల్ రిజిస్ట్రేషన్లన్నింటికీ(Civil Registraions) చాంతాడంత సర్టిఫికేట్లు(Certificates) అవసరమయ్యేవి. త్వరలో ఆ బాధ తీరనుంది. బర్త్ సర్టిఫికేట్(Birth Certificate) ఒక్కటి ఉంటే చాలు అన్ని రకాల సేవల్ని పొందవచ్చు. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 ప్రకారం విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు జాబితా తయారీ, ఆధార్ నంబర్, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం జనన ధృవీకరణ పత్రం ఒక్కటే అన్ని రకాలుగా ఉపయోగపడనుంది.
కొత్త రైల్వే జోన్ (Railway Zone)ను కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో పట్టాలెక్కించేలా లేదు. విశాఖ (Visakha) కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్కు ఈసారి బడ్జెట్లో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ప్రకటించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2023-24 (Union Budget2023) పొగరాయుళ్లను (Smokers) ఒకింత టెన్షన్కు గురిచేసింది. అయితే...
బయోమెట్రిక్ ఆధారిత పాస్ పోర్టుల జారీగా కేంద్రం శరవేగంగా అడుగులు వేస్తుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత విమర్శలు...
నష్టాల్లో కూరుకుపోయి అష్టకష్టాలు పడుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ