• Home » TS News

TS News

బీసీల జనాభాకు తగ్గ ప్రాతినిధ్యమేది?

బీసీల జనాభాకు తగ్గ ప్రాతినిధ్యమేది?

జిత్నీ ఆబాదీ, ఉత్నీ భాగీదారీ’ (జనాభాకు తగ్గట్టే ప్రాతినిధ్యం కూడా)... ఇటీవల కాలంలో ప్రధానంగా బీసీలకు సంబంధించి ప్రచారంలోకి వచ్చిన నినాదమిది! దీన్ని తెలంగాణ రాష్ట్రం విషయంలో తీసుకుంటే....

40 శాతం పేదలు 4 కులాల్లోనే..

40 శాతం పేదలు 4 కులాల్లోనే..

తెలంగాణలో కులాల మధ్య అసమానతల తీవ్రతను సీపెక్‌ నివేదిక బహిర్గతం చేసింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ పరంగా వివిధ సామాజికవర్గాల ....

కులాల గుట్టు విప్పిన రేవంత్‌ సర్కారు

కులాల గుట్టు విప్పిన రేవంత్‌ సర్కారు

తెలంగాణలో కులాల వివరాలన్నింటినీ రేవంత్‌ సర్కారు ఎట్టకేలకు బహిర్గతం చేసింది. గతేడాది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

కుల సమాఖ్యలకు చైర్మన్ల ఖరారు

కుల సమాఖ్యలకు చైర్మన్ల ఖరారు

బ్రాహ్మణ, కమ్మ, రజక తదితర 17 కులాల అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్ల నియామకం ఖరారైంది. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌...

పెంపులేని పునర్విభజనకు ఓకే

పెంపులేని పునర్విభజనకు ఓకే

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపట్టినా, ప్రోరేటా పద్ధతిలో చేసినా.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి..

జీడీపీకి సగం సీట్లు

జీడీపీకి సగం సీట్లు

డీలిమిటేషన్‌లో భాగంగా మోదీ సర్కారు పెంచాలనుకుంటున్న ఎంపీ సీట్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి సరికొత్త ప్రతిపాదన చేశారు. రాష్ట్రాల వారీగా 50 శాతం చొప్పున పెరిగే మొత్తం 272 ఎంపీ సీట్లలో సగం సీట్లను జీఎ్‌సడీపీలో ....

వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్‌ కావు: కేటీఆర్

వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్‌ కావు: కేటీఆర్

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తన సోదరి కవిత కొత్త పార్టీ పెట్టే అంశంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తొలిసారి స్పందించారు.

25 కాలేజీలకే.. రూ.5వేల కోట్లు

25 కాలేజీలకే.. రూ.5వేల కోట్లు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు.. రాష్ట్రంలోని కళాశాలలు, ప్రభుత్వానికి మధ్య ఇబ్బందికరంగా మారిన అంశం. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోవడంతో ఇటు కళాశాలల యాజమాన్యాలు....

861 ఎకరాల స్వాధీనం.. అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం

861 ఎకరాల స్వాధీనం.. అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం

అవి ప్రభుత్వ భూములు! వివాదాస్పదం చేశారు! యథాతథస్థితిని కొనసాగించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది! అయినా.. ఫాంహౌజ్‌లు కట్టుకున్నారు! ఐదారంతస్తుల భవనాలు నిర్మించి..

హడావుడి ఏల?

హడావుడి ఏల?

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్‌ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పెడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి