Home » TS News
విద్యా రంగ అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు ప్రభుత్వంతో కలిసి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.....
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘ఉద్యోగులు అడిగినవి ఒక రోజు అటూ ఇటూగా చేస్తూనే ఉన్నాం కదా...
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై ప్రభుత్వం స్పష్టతకు వచ్చింది. రాజకీయ పోరాటంతో పాటు న్యాయ పోరాటం సైతం చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్రెడ్డి...
ఎన్నికలప్పుడు కడుపు కట్టుకొని హామీలు అమలు చేస్తామన్న రేవంత్రెడ్డి ఇప్పుడు తనను కోసుకు తిన్నా పైసల్లేవంటున్నారని..
కేంద్రంలో బడా మోదీ.. రాష్ట్రంలో చోటా మోదీ... కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, వీరి మధ్య రాహుల్గాంధీ ఆటలో అరటిపండు...
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు..
పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి దుయ్యబట్టారు...
రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతల కష్టాలు కొనసాగుతున్నాయి. ఎదుగుతున్న పంటలకు అదును దాటక ముందే ఎరువు వేయాల్సి ఉండటంతో యూరియా కోసం రైతులు ..
పదోన్నతులు కల్పించాలంటూ ఉద్యమించే ఉపాధ్యాయులు.. ఇస్తే మాత్రం తీసుకునేందుకు సిద్ధంగా లేరు. దీనికి కారణం..
కరీంనగ ర్లోని ఓ సేటు ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయని, ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్ర వాసులకు ఓట్లు...