Home » TS News
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది...
తనకు శత్రువులంటూ ఎవరూ లేరని, సమాజంలోని నిరక్షరాస్యత, పేదరికం, కరువే తన శత్రువులు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను. వివాదం కావాలా పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటా....
గడిచిన రెండేళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన మనం.. రేపటి కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయి మెజారిటీ సాధించాలి. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు......
ప్రైవేటు భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన మేర ఆఫీసు స్థలం వివరాలు ప్రభుత్వానికి చేరాయి. హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల సుమారు 4 లక్షల చదరపు అడుగుల మేర స్థలం ప్రభుత్వ కార్యాలయాల......
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు కమిటీల ఏర్పాటు....
గోదావరి నీటి వాటాలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విస్తరణ పనులను.....
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి మొదటి విడత 45 టీఎంసీలు, మలి విడత మరో 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడానికి అనుమతులు రావాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి అన్నారు....
మూసీలో కాలుష్యం కంటే బీఆర్ఎస్ నేతల కడుపులోనే ఎక్కువ విషం ఉందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. మూసీ కాలుష్యమే ప్రమాదకరం అనుకుంటున్నామని, కానీ..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ హయాంలో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. ఈ మార్పునకు అసలు అప్పటి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదమే లేదని చెప్పారు.....