Home » TS News
తెలంగాణ త్వరలోనే ఏరోస్పేస్ హబ్గా అవతరించనుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ దిశగా ప్రజా ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తోందని తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు.....
ఆర్టీసీ సమ్మె తొలిరోజు ఉధృతంగా సాగింది. చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కార్మికులు తెల్లవారుజామునే డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య ఐదుశాతం బస్సులు మాత్రమే రోడ్లపైకి.....
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో అవకతవకలు, నిర్మాణపరంగా తలెత్తిన లోపాలు, అందుకు బాధ్యులను నిగ్గు తేల్చటానికి ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా..
తమ సమస్యలపై మంత్రులు, అధికారులను కలిసి చెప్పుకొనేందుకు అనుమతి పత్రాలను వెంటబెట్టుకొని ప్రజలు సచివాలయానికి వచ్చి నిరీక్షిస్తుంటారు. అవకాశం రాగానే మంత్రులు, అధికారులను కలిసి తమ గోడు......
మార్కెట్లో ధరల మంట మండుతోంది. పొద్దున్నే తినే ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం నుంచి సెల్ఫోన్లు, టీవీలు, కుక్కర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా అన్నింటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.
రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.
పాపాల భైరవుడు కేసీఆర్. ఆ దరిద్రుడు పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. కానీ, ఆయనో ఫాంహౌజ్.. కొడుకో ఫాంహౌజ్.. అల్లుడో ఫాంహౌజ్..
పొద్దున లేస్తే.. కేసీఆర్ చావాలె అంటరు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా! పిల్లి శాపానికి ఉట్టి తెగిపడతదా? ఈ వెధవలు చావాలంటే కేసీఆర్ చస్తడా? నాకు 72 ఏళ్లు వచ్చాయి..
ప్రస్తుత యాసంగి సీజన్లో తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని (బాయిల్డ్ రైస్ను) సేకరించాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.