• Home » TS News

TS News

గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క!

గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క!

బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ కేసీఆర్‌కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు....

చిల్లర పనులకు రాలేదు

చిల్లర పనులకు రాలేదు

తాను చిల్లర పనులకు, చిల్లర కార్యకలాపాల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తనకు ఉన్నతమైన ఆలోచనలు, భావాలు ఉన్నాయని తెలిపారు.

రూ.కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి?

రూ.కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి?

బీఆర్‌ఎ్‌సకు కోట్లాది రూపాయల ఎలక్టోరల్‌ బాండ్లు ఎలా వచ్చాయి? పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేసి.. వారి కాల్‌ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా? ఎన్నికల సమయంలో వార్‌రూమ్స్‌ పేరిట అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ ఎందుకు చేశారు.....

ఫ్యూచర్‌ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌

ఫ్యూచర్‌ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌

తెలంగాణను ఏఐ డేటా సెంటర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్‌ గ్రూప్‌, వోల్ట్‌ డేటా సెంటర్స్‌ కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వోల్ట్‌ సంస్థ ఫ్యూచర్‌ సిటీలో.......

తెలంగాణలో స్టీల్‌ప్లాంట్‌

తెలంగాణలో స్టీల్‌ప్లాంట్‌

డక్టయిల్‌ ఐరన్‌(డీఐ) పైపుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్‌... తెలంగాణ రాష్ట్రంలో స్టీల్‌ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది....

తెలంగాణతో కలిసి పనిచేస్తాం

తెలంగాణతో కలిసి పనిచేస్తాం

పలు అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి, రాష్ట్రంలో తమ కార్యాలయాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి.....

Harish Rao in Phone Tapping Case: హరీశ్‌రావుకు సిట్‌ నోటీసులు

Harish Rao in Phone Tapping Case: హరీశ్‌రావుకు సిట్‌ నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్‌ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నోటీసులు జారీ చేసింది.

Cabinet Approves Municipal Elections: మునిసిపల్‌ ఎన్నికలకు ఓకే

Cabinet Approves Municipal Elections: మునిసిపల్‌ ఎన్నికలకు ఓకే

రాష్ట్రంలో మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది...

CM Revanth Reddy: నాకు శత్రువుల్లేరు

CM Revanth Reddy: నాకు శత్రువుల్లేరు

తనకు శత్రువులంటూ ఎవరూ లేరని, సమాజంలోని నిరక్షరాస్యత, పేదరికం, కరువే తన శత్రువులు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: పంచాయితీల కంటే పరిష్కారాలకే మొగ్గు..

CM Revanth Reddy: పంచాయితీల కంటే పరిష్కారాలకే మొగ్గు..

తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను. వివాదం కావాలా పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటా....

తాజా వార్తలు

మరిన్ని చదవండి