• Home » TS News

TS News

కేంద్రాన్ని ఒప్పిస్తే..

కేంద్రాన్ని ఒప్పిస్తే..

ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేద్దాం. చివరి ఆర్నెల్లు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ రెండేళ్లు రాజకీయాలకు, జెండాలకు అతీతంగా అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం....

త్వరలో శుభవార్త!

త్వరలో శుభవార్త!

బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే.. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్‌ రాసిన మరణ శాసనం సంక్లిష్టంగా మారింది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం.

ఆ గాలి విషం.. ఆ నీరు విషం

ఆ గాలి విషం.. ఆ నీరు విషం

అక్కడ గాలి విషం! నీరు కాలకూట విషం!! ఆ నీరు ఒక్క గుటక తాగినా ప్రాణాంతకమే. ఆ గాలి పది నిమిషాలు పీల్చితే.. ఎన్ని క్యాన్సర్‌ కారక రసాయనవాయువులు శరీరంలోకి ప్రవేశిస్తాయో తెలియదు...

తొలి ప్రాధాన్యం భూసేకరణకే

తొలి ప్రాధాన్యం భూసేకరణకే

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు....

ఓఆర్‌ఆర్‌ చుట్టూ రెట్టింపు!

ఓఆర్‌ఆర్‌ చుట్టూ రెట్టింపు!

రాష్ట్రంలో భూములు, ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల బహిరంగ మార్కెట్‌ విలువలకు, రిజిస్ట్రేషన్‌ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం హేతుబద్ధీకరణ చేపట్టనుంది.

తెలంగాణ రహదారుల విస్తరణకు రూ.7,597 కోట్లు

తెలంగాణ రహదారుల విస్తరణకు రూ.7,597 కోట్లు

తెలంగాణలో రెండు జాతీయ రహదారుల అభివృద్ధికికేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ రహదారి-63, 563లను నాలుగు లేన్లుగా విస్తరించే ప్రాజెక్టులకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ.....

తెలంగాణలో పోటీ చేస్తాం

తెలంగాణలో పోటీ చేస్తాం

తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నా.. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుంది.

అబద్ధాల కుటుంబం!

అబద్ధాల కుటుంబం!

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మీటర్లు పెట్టినా, ఉచిత విద్యుత్‌ రద్దుచేసినా వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని అన్నారు. తాము మాట మీద......

కొనుగోళ్లలో మాదే రికార్డు

కొనుగోళ్లలో మాదే రికార్డు

ప్రస్తుత సీజన్‌లో దేశంలో అత్యధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

తుమ్మిడిహెట్టిపై చర్చిద్దాం

తుమ్మిడిహెట్టిపై చర్చిద్దాం

ఉత్తర తెలంగాణకు గ్రావిటీ ద్వారా నీళ్లు అందించేందుకు వీలున్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి