• Home » TS News

TS News

గ్యాస్‌ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల మూత

గ్యాస్‌ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల మూత

హైదరాబాద్‌ అంటేనే ధమ్‌ బిర్యానీ, ఇరానీ చాయ్‌కు ఫేమస్‌. ఇతర ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చే వేలాది మంది వాటి రుచి చూడకుండా వెళ్లరు.

సర్కారీ ఆస్పత్రుల్లో నెల రోజులుపని చేయండి

సర్కారీ ఆస్పత్రుల్లో నెల రోజులుపని చేయండి

కార్పొరేట్‌ ఆస్పత్రుల వైద్యులు ఏడాదిలో ఒక నెల రోజులు ఏదైనా ప్రభుత్వాస్పత్రిలో పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

సనత్‌నగర్‌ టిమ్స్‌లో మెగా డయాలసిస్‌ కేంద్రం

సనత్‌నగర్‌ టిమ్స్‌లో మెగా డయాలసిస్‌ కేంద్రం

సనత్‌నగర్‌ టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్)లో మెగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.

ప్రతి జిల్లాకూ రింగు రోడ్డు

ప్రతి జిల్లాకూ రింగు రోడ్డు

రాష్ట్రంలోని ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రానికి ఒక రింగు రోడ్డు నిర్మాణం, వాటిని దగ్గర్లోని హైవేలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

బంగారు మాటల మోసగాళ్లు

బంగారు మాటల మోసగాళ్లు

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో గత ఏడాది మాట ఇది! మ్యాట్రిమోనీ సైట్‌లో ఓ వ్యక్తి తానో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అని ప్రొఫైల్‌ పెట్టుకున్నాడు.

పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు

పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు

పేదల ఇళ్లు కూలగొట్టడం మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దాంతో, వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి.....

ఈ పట్టా.. ఉద్యోగం పక్కా

ఈ పట్టా.. ఉద్యోగం పక్కా

పట్టాలు (డిగ్రీలు) కాదు.. ఉద్యోగాలు కావాలి.. పరిశ్రమలకు సరిపడా నైపుణ్యాలు విద్యార్థులకు అందించాలి.. ..విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విద్యాశాఖ సమీక్షల్లో నిత్యం చెప్పే.....

కాలేజీ అమ్మాయిలకుఉచిత ఈవీ స్కూటీలు

కాలేజీ అమ్మాయిలకుఉచిత ఈవీ స్కూటీలు

కాలేజీ విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్‌ (ఈవీ) స్కూటీలు అందించబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

గురుకులాల్లో ‘గౌరవ’ దోపిడీ

గురుకులాల్లో ‘గౌరవ’ దోపిడీ

పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించాల్సిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఉన్నతాధికారుల దోపిడీకి అడ్డాగా మారింది.

నిరాశ్రయుల్ని చేయం

నిరాశ్రయుల్ని చేయం

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించాలన్నా.. రేడియల్‌ రోడ్డు వేయలన్నా.. బుల్లెట్‌ రైలు తీసుకురావాలన్నా.. ఎవరిదో ఒకరిది, ఎంతో కొంత భూమి తీసుకోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి