• Home » TS News

TS News

KTR Warns: ప్రభుత్వం స్పందించకుంటే నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం

KTR Warns: ప్రభుత్వం స్పందించకుంటే నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యం

రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే సిరిసిల్ల నేతన్నలకు ఆత్మహత్యలే శరణ్యమంటూ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ శనివారం డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు సుదీర్ఘ లేఖ రాశారు...

Harish Rao: యూరియా సరఫరాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

Harish Rao: యూరియా సరఫరాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

యూరియా సరఫరాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతుల కష్టాలను రాజకీయం చేయడం సిగ్గు చేటని అన్నారు..

Kishan Reddy: మంత్రుల తీరు వల్లే  యూరియా పాట్లు

Kishan Reddy: మంత్రుల తీరు వల్లే యూరియా పాట్లు

రాష్ట్రంలో 11 ఏళ్లుగా లేని యూరి యా కొరత కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఎందుకు వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు..

PM Modi: దేవాదుల, ఎస్సారెస్పీపై  3న ప్రధాని సమీక్ష

PM Modi: దేవాదుల, ఎస్సారెస్పీపై 3న ప్రధాని సమీక్ష

కేంద్ర ప్రభుత్వ సత్వర సాగునీటి ప్రయోజన పథకం ఏఐబీపీ లో భాగంగా ఉన్న రాష్ట్రంలోని జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం..

Etela Rajender: రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఎంపీల సహకారం

Etela Rajender: రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఎంపీల సహకారం

తెలంగాణ సమగ్రాభివృద్ధికి రాష్ట్ర బీజేపీ ఎంపీల సహకారం ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు...

Remand Prisoner Death: మహిళా జైలు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

Remand Prisoner Death: మహిళా జైలు సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

వరంగల్‌ జిల్లా నర్సంపేట మహిళా జైలు సూపరింటెండెంట్‌ కే.ఎన్‌.ఎ్‌స.లక్ష్మీశ్రుతిని సస్పెండ్‌ చేస్తూ జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ..

KCR Falls Ill Again: కేసీఆర్‌కు మళ్లీ అస్వస్థత

KCR Falls Ill Again: కేసీఆర్‌కు మళ్లీ అస్వస్థత

మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ శనివారం అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం ఎర్రవల్లి ...

CBSE Curriculum: సీబీఎస్ఈ పాఠంగా బంజారా యువకుడి ఆంగ్ల కవిత

CBSE Curriculum: సీబీఎస్ఈ పాఠంగా బంజారా యువకుడి ఆంగ్ల కవిత

నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం వివేక్‌ నగర్‌ తండాకు చెందిన రమేష్‌ కార్తీక్‌ నాయక్‌ రాసిన ఆంగ్ల కవిత సీబీఎస్‌ఈ పాఠమైంది...

ISO Certification: ఎనర్జీ ఆడిట్‌లో తొలి ఆలయం గుట్ట

ISO Certification: ఎనర్జీ ఆడిట్‌లో తొలి ఆలయం గుట్ట

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి నాలుగు ఐఎ్‌సఓ సర్టిఫికేషన్‌ పురస్కారాలు లభించాయి..

CM Revanth Reddy: 42శాతానికి కేసీఆర్‌ చట్టమే శాపం

CM Revanth Reddy: 42శాతానికి కేసీఆర్‌ చట్టమే శాపం

తమ ప్రభుత్వం బీసీలకు కల్పించాలనుకుంటున్న 42 శాతం రిజర్వేషన్లకు గతంలో కేసీఆర్‌ చేసిన చట్టమే శాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి