Home » TS News
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి నకిలీలను తొలగించి, తప్పులను సవరించడం ద్వారా జాబితాను ప్రక్షాళన చేసి అత్యంత పారదర్శకంగా .....
దేశంలో పారదర్శకంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ప్రజల్లో పలు సందేహాలు నెలకొన్నాయి.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్కు హైకోర్టులో ఎలాంటి తక్షణ ఊరట లభించలేదు. మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు పేట్బషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసులో అరెస్ట్ .....
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్.....
రాష్ట్రంలోని మద్యం దుకాణాల నిర్వాహకులు నిబంధనలకు పాతరేస్తూ అక్రమాలకు అడ్డాగా మారారు. సిండికేట్లుగా అవతారమెత్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ధాన్యం, మక్కల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకోగా... వాటిని మిల్లులు, గోదాములకు తరలించటానికి వాహనాలు అందుబాటులో ఉండటం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా మెగా గ్రోత్ కారిడార్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వచ్చే 25 ఏళ్లకు సరిపడేలా వీటిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు...
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, పర్యవేక్షణ చేయకపోయినా జిల్లా కలెక్టర్లపై చర్యలు తీసుకోవటానికి వెనకాడబోనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవమని చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమేనని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో రైతుబంధును బంద్ పెట్టి రాహుల్ బంధు తెచ్చారని.. రాహుల్గాంధీ ఖాతాల్లో నిధులు జమచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.