• Home » TS News

TS News

క్యూ కట్టిన రాజధాని

క్యూ కట్టిన రాజధాని

పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌కు కొరత లేదని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నాయి! రాష్ట్రంలో పెట్రోల్‌ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ బుధవారం ప్రకటన.....

50 శాతం పెంపు ఏ లెక్కన?

50 శాతం పెంపు ఏ లెక్కన?

కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉద్దేశపూర్వకంగానే అంతరాన్ని పెంచుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

మూసీ ప్రక్షాళనపై సబ్‌ కమిటీ

మూసీ ప్రక్షాళనపై సబ్‌ కమిటీ

మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబుతో ఏర్పాటు చేయనున్న ఈ కమిటీకి..

తల్లిదండ్రులకు సర్కారు భరోసా

తల్లిదండ్రులకు సర్కారు భరోసా

జన్మనిచ్చిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురి కాకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అందరికీ  బీమా..ఆహార ధీమా!

అందరికీ బీమా..ఆహార ధీమా!

ఇంటి పెద్ద దుర్మరణం పాలైతే.. ఆ కుటుంబం చిన్నభిన్నమవుతుంది! ఆర్థిక భరోసా లేని పేద, మధ్య తరగతి కుటుంబాలైతే రోడ్డునపడతాయి! తెలంగాణలో ఏ ఒక్కరికీ ఇటువంటి దుస్థితి ఎదురు కాకూడదనే సంకల్పంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.....

సినీ హబ్‌గా హైదరాబాద్‌!

సినీ హబ్‌గా హైదరాబాద్‌!

భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా అని, దానికి అసలైన వేదిక హైదరాబాద్‌’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ అంటే కేవలం ఐటీ, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్‌ బిర్యానీకి మాత్రమే .....

ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసుపైసిట్‌

ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసుపైసిట్‌

డ్రగ్స్‌ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనాలు సృష్టించింది.

మూసీ సుందరీకరణతో నయా హైదరాబాద్‌

మూసీ సుందరీకరణతో నయా హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రం చారిత్రక మార్పు దిశగా అడుగులేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌.. కేవలం ఆర్థిక కేటాయింపుల కోసమే కాదు. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి....

నేటి నుంచి అసెంబ్లీ

నేటి నుంచి అసెంబ్లీ

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.45 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ప్రసంగిస్తారు.

భవిష్యత్తు తరాలు క్షమించవు

భవిష్యత్తు తరాలు క్షమించవు

మూసీ నదిని అభివృద్ధి చేసి పర్యాటక, అభివృద్ధి కేంద్రంగా తయారు చేసుకోవాల్సిన అవసరముందని, సమాజ పరిణామ క్రమంలో వస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు......

తాజా వార్తలు

మరిన్ని చదవండి