Home » TS News
నలభై లక్షల టన్నుల బొగ్గు తవ్వకం మిథ్య.. అమ్మకం మిథ్య.. లాభాలు మిథ్య! అయినా పన్నులు కట్టారా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్ సెస్ చెల్లించారా..
బస్తీలు, కాలనీలు మునగడానికి కబ్జాలే కారణం. కబ్జాలు చేసేవారు ఎంతవారైనా ఈ ప్రభుత్వం వదలదు. ఎవ్వడైనా సరే.. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడ్కలు తీసి.. ..
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ తల్లి, పురిటి బిడ్డ మృతి చెందిన ఘటనలో మరో అనుమానం మొదలైంది. మృతురాలి చితాభస్మంలో ఓ సర్జికల్ కత్తెర లభ్యం కావడం...
వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని 9 రోజుల్లోనే రైతులకు జమ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆపేశారని, జపాన్ నుంచి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్.....
ప్రైవేటు విద్యా సంస్థల నిర్లక్ష్యం, రవాణా శాఖ అధికారుల అత్యుత్సాహం.. పాఠశాలల విద్యార్థులకు శాపంగా మారుతోంది. బస్సుల్లో వెళ్తున్న పిల్లలను నడిరోడ్డుపై దించేసి..
వర్షాల సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
మన దేశ గ్రామీణ ప్రజానీకం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. పంటలపై విచక్షణారహితంగా చల్లుతున్న రసాయన మందులు (పెస్టిసైడ్స్) రైతులు, పల్లె ప్రజల రక్తాన్ని...
తెలంగాణ భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలియజేశారు.
ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేద్దాం. చివరి ఆర్నెల్లు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ రెండేళ్లు రాజకీయాలకు, జెండాలకు అతీతంగా అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం....