• Home » TS News

TS News

రాయదుర్గం రహస్యం

రాయదుర్గం రహస్యం

రాయదుర్గంలోని సర్వే నంబరు 83/1లో ఉన్న 5 ఎకరాల భూములకు టీజీఐఐసీ నిర్వహించిన వేలం వ్యవహరంలో ఎస్‌బీఐ హైకోర్టుకు వెళ్లడం వెనక రాజకీయ కోణం ఉందా.!

100 మంది అంబేడ్కర్లు రావాలి!

100 మంది అంబేడ్కర్లు రావాలి!

సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్లలో చదువుకుని ఇవాళ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్ఎస్‌ అధికారులుగా మారిన ముగ్గురిని గవర్నర్‌కి పరిచయం చేశాను. నా సోషల్‌ వెల్ఫేర్‌ పిల్లలు దేశాన్ని ఏలే నాయకులు కావాలి.

గొప్పల కోసం తప్పుడు లెక్కలు

గొప్పల కోసం తప్పుడు లెక్కలు

నలభై లక్షల టన్నుల బొగ్గు తవ్వకం మిథ్య.. అమ్మకం మిథ్య.. లాభాలు మిథ్య! అయినా పన్నులు కట్టారా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్‌ సెస్‌ చెల్లించారా..

కబ్జాకోరులు ఎవరైనా వదలం

కబ్జాకోరులు ఎవరైనా వదలం

బస్తీలు, కాలనీలు మునగడానికి కబ్జాలే కారణం. కబ్జాలు చేసేవారు ఎంతవారైనా ఈ ప్రభుత్వం వదలదు. ఎవ్వడైనా సరే.. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడ్కలు తీసి.. ..

వనజ చితాభస్మంలో సర్జికల్‌ కత్తెర

వనజ చితాభస్మంలో సర్జికల్‌ కత్తెర

వైద్యుల నిర్లక్ష్యంతో ఓ తల్లి, పురిటి బిడ్డ మృతి చెందిన ఘటనలో మరో అనుమానం మొదలైంది. మృతురాలి చితాభస్మంలో ఓ సర్జికల్‌ కత్తెర లభ్యం కావడం...

నెలాఖర్లో రైతు భరోసా

నెలాఖర్లో రైతు భరోసా

వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని 9 రోజుల్లోనే రైతులకు జమ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.

మెట్రో రుణం ఆపేసిన కిషన్‌ రెడ్డి

మెట్రో రుణం ఆపేసిన కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆపేశారని, జపాన్‌ నుంచి ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌.....

బస్సుల తనిఖీలు.. నడిరోడ్డుపై పిల్లలు

బస్సుల తనిఖీలు.. నడిరోడ్డుపై పిల్లలు

ప్రైవేటు విద్యా సంస్థల నిర్లక్ష్యం, రవాణా శాఖ అధికారుల అత్యుత్సాహం.. పాఠశాలల విద్యార్థులకు శాపంగా మారుతోంది. బస్సుల్లో వెళ్తున్న పిల్లలను నడిరోడ్డుపై దించేసి..

ఇక సస్పెన్షనే!

ఇక సస్పెన్షనే!

వర్షాల సమయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

చేనుకు మందు.. రైతుకు రోగం

చేనుకు మందు.. రైతుకు రోగం

మన దేశ గ్రామీణ ప్రజానీకం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. పంటలపై విచక్షణారహితంగా చల్లుతున్న రసాయన మందులు (పెస్టిసైడ్స్‌) రైతులు, పల్లె ప్రజల రక్తాన్ని...

తాజా వార్తలు

మరిన్ని చదవండి