Home » TS News
ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి, రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయత నిలుపుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ప్రజా ప్రభుత్వంలో సమస్యలన్నీ...
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో చెరువులు నిండు కుండల్లా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 34,740 చెరువులకు 12,701 చెరువులు అలుగులు పారుతున్నాయి. 10,240 చెరువు లు..
గోదావరి కావేరీ అనుసంధానం జీసీ లింక్ లో వాటాగా వచ్చే నీటిని సమ్మక్కసాగర్ బ్యారేజీ తుపాకులగూడెం పరిసరాల్లో కాక కృష్ణా బేసిన్లో 2 రిజర్వాయర్లు కట్టుకొని, వినియోగించుకోవాలని..
అల్లరి చేస్తున్న విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఉపాధ్యాయులు వారిని మందలించి..
సైబర్ నేరగాళ్లకు ఇతరుల బ్యాంకు ఖాతాలను అందిస్తూ.. రూ.కోట్లలో అక్రమ లావాదేవీలు చేస్తున్న..
గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 28ను రద్దు చేయాలని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం...
కృష్ణా, గోదావరిపై అపరిష్కృతంగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులతోపాటు జలవివాదాలపై తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. జలవివాదాలపై కమిటీ అంశాన్ని ఇరు..
పన్నెండేళ్ల బాలిక సహస్ర నిండు ప్రాణాలను బలిగొన్న పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు 14 హత్య తర్వాతా నిర్భీతిగా వ్యవహరించాడు. హత్య అనంతరం రక్తపుమరకలు అంటిన టీషర్టుతోనే ఇంట్లోకి వెళ్లి.. ఆ మరకలు ఇంట్లో ఎవరి కంటా పడకుండా ఉండేందుకు..
దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు రూ.931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. రూ.332 కోట్లకుపైగా ఆస్తులతో అరుణాచల్ప్రదేశ్ సీఎం పెమా ఖండు రెండో స్థానంలో..
దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూవిజ్ఞాన శాస్త్ర..