Home » TS News
తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. నెదర్లాండ్స్కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి ఏర్పాటు చేసిన యూపీసీ వోల్ట్ సంస్థ ఫ్యూచర్ సిటీలో.......
డక్టయిల్ ఐరన్(డీఐ) పైపుల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్... తెలంగాణ రాష్ట్రంలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది....
పలు అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి, రాష్ట్రంలో తమ కార్యాలయాలు ప్రారంభించడానికి ముందుకొచ్చాయి.....
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది.
రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు జరపాలని నిర్ణయించింది...
తనకు శత్రువులంటూ ఎవరూ లేరని, సమాజంలోని నిరక్షరాస్యత, పేదరికం, కరువే తన శత్రువులు అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను. వివాదం కావాలా పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటా....
గడిచిన రెండేళ్లుగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన మనం.. రేపటి కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయి మెజారిటీ సాధించాలి. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు......
ప్రైవేటు భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన మేర ఆఫీసు స్థలం వివరాలు ప్రభుత్వానికి చేరాయి. హైదరాబాద్ పరిధిలో పలుచోట్ల సుమారు 4 లక్షల చదరపు అడుగుల మేర స్థలం ప్రభుత్వ కార్యాలయాల......
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు కమిటీల ఏర్పాటు....