• Home » TS News

TS News

హస్తం హవా!

హస్తం హవా!

రాష్ట్రంలో మునిసిపాలిటీలపైనా కాంగ్రెస్‌ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్‌ స్థానాలను దక్కించుకుని గ్రామీణ తెలంగాణపై పట్టు సాధించిన అధికార పార్టీ..

బీఆర్‌ఎస్‌ లేవదు..బీజేపీ చాలదు

బీఆర్‌ఎస్‌ లేవదు..బీజేపీ చాలదు

తెలంగాణలో కాంగ్రెస్‌ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలిపారు.

తాయిలాలు సమర్పయామి..!

తాయిలాలు సమర్పయామి..!

ఓటర్లను సంతృప్తిపరచాలి.. ఎంత ఖర్చయినా పెట్టాలి.. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలి.. ఏ పార్టీ అభ్యర్థి అయినా చేసేదిదే..!! రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇదే లక్ష్యంతో విచ్చలవిడిగా ఖర్చు చేసేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అభ్యర్థులు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తున్నారు.

బీజేపీ హామీలను నమ్ముతామా?

బీజేపీ హామీలను నమ్ముతామా?

మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారని, అవి నమ్మదగ్గవేనా అన్నది ఓటర్లు ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు...

బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయ సమితి

బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయ సమితి

బీఆర్‌ఎస్‌ చేసేవన్నీ బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీని ఇక నుంచి బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయ సమితి అని పిలుస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు...

కల్వకుంట్ల కిషన్‌రావు!

కల్వకుంట్ల కిషన్‌రావు!

మాజీ సీఎం కేసీఆర్‌కు ఇద్దరు పుత్రులు ఉన్నారని, ఒకరు దొంగ పుత్రుడు కేటీఆర్‌ అని, మరొకరు దత్తపుత్రుడు కిషన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయండి

బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శరీరాలు వేరైనా వాటి ప్రాణం ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు..

రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌

రాష్ట్రంలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రేవంత్‌, రాహుల్‌ (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ వసూలు చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ ఆరోపించారు.

అందరూ క్షేత్రస్థాయిలో..

అందరూ క్షేత్రస్థాయిలో..

మునిసిపల్‌ ఎన్నికల ప్రచారానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.

మీరెలా జాతిపిత?

మీరెలా జాతిపిత?

ఈ మధ్య కొంతమంది వారికి వారే ‘తెలంగాణ జాతిపిత’ అని ప్రకటించుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి