Home » Trending
రైలెక్కేందుకు ఓ సామాన్య ప్రయాణికుడు నానా అవస్థలు పడ్డ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న జనాలు రకరకాల కామెంట్స్తో హోరెత్తిస్తున్నారు.
భారత్లోని ఓ వీధి కుక్క ప్రస్తుతం అమెరికాలో శాంతి యాత్ర నిర్వహిస్తున్న వైనం నెట్టింట వైరల్గా మారింది. అసలు కథేంటంటే..
సముద్రంలో మూడు నెలల పాటు తేలియాడిన జేబీఎల్ స్పీకర్ చెక్కుచెదరలేదంటూ ఓ వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఓ మహిళ షేర్ చేసిన తలస్సేరి రైల్వే స్టేషన్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అక్కడి పరిశుభ్రత చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. నమ్మలేకపోతున్నామంటూ నోరెళ్లబెడుతున్నారు.
కొత్త ఏడాది అందరూ కొత్త క్యాలెండర్లను గోడకు తగిలించుకుని ఉంటారు. మరి మనం ప్రస్తుతం వాడుతున్న క్యాలెండర్ ఎలా వచ్చిందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం పదండి.
ప్రపంచవ్యాప్తంగా జనాలు కోటి ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. వారి మనోభావాలకు అద్దం పట్టేలా ఉన్న నేటి గూగుల్ డూడుల్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఓ యువతి ఆఫీస్ మీటింగ్కు అటెండ్ అయిన వైనం ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఆరుబయట కూర్చొన్న ఓ వృద్ధురాలిపై కోతుల గుంపు దాడి చేసింది. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది.
శరవణ భవన్కు చెందిన 2009 నాటి హోటల్ బిల్లు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అప్పటి రేట్స్ చూసి జనాలు నోరెళ్ల బెడుతున్నారు. పాత రోజులను గుర్తు చేసుకున్ని కొన్ని ఎమోషనల్ కూడా అయ్యారు.
న్యూయార్క్లోని బఫెలో నగరం సరికొత్త గిన్నిస్ రికార్డును నెలకొల్పింది. అత్యధిక మంది పాల్గొన్న చికెన్ వింగ్స్ ఈటింగ్ కాంపిటీషన్తో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో 499 మంది పాల్గొని నోరూరించే బఫెలో చికెన్ వింగ్స్ను తెగ తినేశారు.