Home » Trending
ఎన్నారైలు భారత్కు తిరిగి రావాలని శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. మాతృదేశం వారి కోసం ఎదురు చూస్తోందని అన్నారు.
సొరంగాల్లో, వంతెనలపై రైళ్లు కాస్త నెమ్మదిగా వెళుతుంటాయి. ఇలా ఎందుకు? అనే సందేహం మీకెప్పుడైనా కలిగిందా? మరి దీని వెనుక కారణాలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
దీపావళి నాడు ప్రమాదకరమై స్టంట్ చేసిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనాలు స్టంట్ చేసిన వ్యక్తిని తెగ తిట్టిపోస్తున్నారు.
చైనాలో వుజుయాంగ్ టోల్ ప్లాజా వద్ద ఏర్పడిన ట్రాఫిక్ జామ్ తాలూకు దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 36 లైన్ల రోడ్డుపై వాహనాలు ఆగిపోయిన తీరు చూసి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.
రకరకాల హంగులతో వెలిగిపోతున్న ఢిల్లీ ఎయిర్పోర్టును చూసి ఓ బ్రిటిషర్ షాకైపోయారు. ఇది బ్రిటన్లోని సంపన్న వర్గాలుండే ప్రాంతంలా ఉందంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
డెంటిస్ట్ అయిన ఓ భారతీయ యువకుడు చివరకు యాపిల్లో ఏఐ ఇంజినీర్గా మారిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో వైరల్ అవుతోంది. మనసుకు నచ్చిన మార్గంలో ప్రయాణించేందుకు వెనకాడొద్దని అతడు యువతకు సలహా ఇచ్చాడు.
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై కోర్టుకెక్కాడో వ్యక్తి. అతడికి మానసిక వేదన కలిగించినందుకు వివాహిత లవర్ రూ.37 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
విమానంలో వెజ్ ఫుడ్ లేని కారణంగా నాన్ వెజ్ ఫుడ్ తిన్న ఓ వృద్ధ ప్రయాణికుడు దుర్మరణం చెందారు. రెండేళ్ల క్రితం ఖతర్ ఎయిర్వేసులో జరిగిన ఈ ఘటనలో మృతిడి కుటుంబం తాజాగా న్యాయపోరాటం ప్రారంభించింది.
న్యూయార్క్లోని కాస్ట్కో స్టోర్లో ఇద్దరు కస్టమర్ల మధ్య జరిగిన ఘర్షణ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఏఐ వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం గ్రిడ్స్ తట్టుకోలేని స్థాయికి చేరుకుంటుందని జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతాయని అన్నారు.