Home » Trending
యూకేలో పరాఠాలు వండి ‘చేతులు కాల్చుకున్న’ ఓ యువతి ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. విదేశాల్లో భారతీయులకు ఈ ఉదంతం ఓ హెచ్చరిక లాంటిదని పలువురు కామెంట్ చేస్తున్నారు.
లండన్లో తాను ఉంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె నెలకు రూ.8 లక్షలు అంటూ ఓ మహిళ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. స్థానిక భారత సంతతి వ్యక్తులు అనేక మంది ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.
లగ్జరీ హోటల్లో దిగిన ఓ దంపతులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. వారు బాత్రూమ్లో ఉండగా హోటల్ సిబ్బంది వద్దన్నా వినకుండా గదిలోకి రావడంతో షాకయ్యారు. దీనిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయడంతో న్యాయం దక్కింది. బాధితులకు రూ.10 లక్షలు చెల్లించాలని హోటల్ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది.
జర్మనీలో సుమారు 50 గొర్రెలు సూపర్ మార్కెట్లోకి చొచ్చుకెళ్లిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఓ కస్టమర్ను అనుసరిస్తూ అవి సూపర్ మార్కెట్లోకి చొచ్చుకెళ్లాయని గొర్రెల కాపరి తెలిపారు.
లిఫ్ట్లోని ఓ వృద్ధురాలి గొలుసును ఎత్తుకెళ్లేందుకు ఓ దొంగ ప్రయత్నించిన వైనం నెట్టింట వైరల్గా మారింది. గ్రేటర్ నోయిడాలోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లోగల ఓ రెస్టారెంట్లో వర్కర్ రోటీలపై ఉమ్మేసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్గా మారింది. ఈ వీడియోపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది.
ఇరాన్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఓ పోలీసు అధికారిని అసాల్ట్ రైఫిల్తో కాల్చి హత్య చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
తన కొడుకు స్కూల్ బ్యాగ్ బరువు ఆందోళనకర స్థాయిలో ఉందంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరు ఎంతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావట్లేదంటూ అనేక మంది ఈ పోస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగళూరులో నిర్మితమవుతున్న పలు భవనాల గోడలకు ఓ మహిళ ఫొటో తగిలించిన వైనం చూసి ఓ వ్యక్తి ఆశ్చర్యపోయారు. ఎవరా మహిళ, ఆమె ఫొటోను ఎందుకు అలా గోడలకు తగిలిస్తున్నారని ప్రశ్నించారు. ఇది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
థాయ్లాండ్లో ఓ భారతీయుడిపై స్థానిక ట్రాన్స్జెండర్లు దాడి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డబ్బుల విషయంలో వారి మధ్య తగాదా మొదలైనట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.