• Home » Trending

Trending

భారత రియలెస్టేట్ రంగంపై ఎన్నారై మహిళ కామెంట్.. నెట్టింట పోస్టు వైరల్

భారత రియలెస్టేట్ రంగంపై ఎన్నారై మహిళ కామెంట్.. నెట్టింట పోస్టు వైరల్

భారత రియలెస్టేట్ రంగంపై ఒక ఎన్నారై మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

అందుకే భారతీయులంటే నాకు అభిమానం: బుర్జ్ ఖలీఫా బాస్ ప్రశంస

అందుకే భారతీయులంటే నాకు అభిమానం: బుర్జ్ ఖలీఫా బాస్ ప్రశంస

పని పట్ల భారతీయులు ఎంతో నిబద్ధతతో ఉంటారని బుర్జ్ ఖలీఫా యజమాని మొహమ్మద్ అలబ్బార్ అన్నారు

ఢిల్లీలో పుట్టి పెరిగా.. హైదరాబాద్‌కు వచ్చాకే.. వ్యక్తి వీడియో వైరల్

ఢిల్లీలో పుట్టి పెరిగా.. హైదరాబాద్‌కు వచ్చాకే.. వ్యక్తి వీడియో వైరల్

హైదరాబాద్‌ నగరంపై ప్రశంసలు కురిపిస్తూ ఒక ఢిల్లీ వాస్తవ్యుడు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

దుబాయ్‌లో భారతీయ డ్రైవర్‌కు కళ్లు చెదిరే లాటరీ

దుబాయ్‌లో భారతీయ డ్రైవర్‌కు కళ్లు చెదిరే లాటరీ

దుబాయ్‌లోని ఒక భారతీయ డ్రైవర్‌కు తాజాగా బంపర్ లాటరీ దక్కింది. లాటరీలో ఆయన రూ.64 కోట్ల పైచిలుకు మొత్తాన్ని గెలుచుకున్నారు.

హెచ్-1బీ లాటరీ రాక.. రూ.40 లక్షల అప్పుతో భారత్‌కు..

హెచ్-1బీ లాటరీ రాక.. రూ.40 లక్షల అప్పుతో భారత్‌కు..

హెచ్-1బీ వీసా రాకపోవడంతో భారత్‌కు తిరిగివచ్చిన ఒక టెకీ ఆవేదన నెట్టింట వైరల్‌గా మారింది. ఓవైపు రూ.40 లక్షల అప్పు, మరోవైపు జాబ్ లేకపోవడంతో తనకు మనశ్శాంతి కరువైందని సదరు టెకీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఏంటీ.. ఇరాన్‌ రాజధానిలో ప్రస్తుత పరిస్థితి ఇదా! వీడియో వైరల్

ఏంటీ.. ఇరాన్‌ రాజధానిలో ప్రస్తుత పరిస్థితి ఇదా! వీడియో వైరల్

టెహ్రాన్‌లో ప్రస్తుతం జనజీవనం ఎలా ఉందో చెప్పే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.

భారతీయుల పేరు పెట్టుకుంటే ఇలా జరుగుతుందా! శ్వేతజాతీయుడి పోస్టు వైరల్

భారతీయుల పేరు పెట్టుకుంటే ఇలా జరుగుతుందా! శ్వేతజాతీయుడి పోస్టు వైరల్

ఫేక్ రెజ్యూమేలో తన ఇంటి పేరును సింగ్‌గా మార్చుకుంటే జాబ్ ఆఫర్స్ వచ్చాయన్న ఒక శ్వేతజాతీయుడి వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌కు త్వరలో బుజ్జి అతిథి! 6 రోజుల్లో 6 వేల కిలోమీటర్ల జర్నీ

భారత్‌కు త్వరలో బుజ్జి అతిథి! 6 రోజుల్లో 6 వేల కిలోమీటర్ల జర్నీ

త్వరలో భారత్‌కు అమూర్ ఫాల్కన్ జాతికి చెందిన ఒక చిట్టి పక్షి రానుంది. ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరిన ఈ పక్షి 6 రోజుల్లో 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంది.

ఆ రిస్క్ మాత్రం చేయలేను.. ఏసీ టెక్నీషియన్ వీడియో వైరల్

ఆ రిస్క్ మాత్రం చేయలేను.. ఏసీ టెక్నీషియన్ వీడియో వైరల్

ఏసీ టెక్నీషియన్ ఒకరు తాజాగా షేర్ చేసిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఏసీ కొనుగోలు చేసే ప్రతిఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలని జనాలు అభిప్రాయపడ్డారు.

వామ్మో.. ఈ బుడ్డోడి తల్లిదండ్రులు ఎవరో గానీ..

వామ్మో.. ఈ బుడ్డోడి తల్లిదండ్రులు ఎవరో గానీ..

ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్డుపై ఒక బుడతడు ప్రమాదకరంగా స్కూటీని నడిపిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి