Home » Trending
కేరళ ట్రిప్ ప్లాన్ చేసేవారు అక్కడి వాటర్ విలేజస్ను తప్పక సందర్శించి రావాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ గ్రామాల విశిష్టత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒకప్పుడు అత్యంత వేగవంతమైనదిగా పేరు సంపాదించుకున్న ఓ భారతీయ రైలు ఆ తరువాత నత్తనడక రైలుగా అపప్రథ మూటగట్టుకుంది. చివరకు రైలు సర్వీసు కూడా నిలిచిపోయిది. మరి ఈ రైలు చరిత్ర ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
చైనాలో ఓ నర్సు తన బాయ్ఫ్రెండ్ను ఆసుపత్రికి పిలిపించుకుని తన విధుల్లో కొన్ని అతడితో చేయించిన వైనం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఘటనపై సీరియస్ అయిన వైద్య శాఖ అధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.
హనుమాన్ విగ్రహం చుట్టూ ఓ శునకం 36 గంటల పాటు చక్కర్లు కొట్టిన ఘటన తాలూకు వీడియో వైరల్గా మారింది. అయితే, కుక్కకు అనారోగ్యం కారణంగా ఇలా జరిగి ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.
మొఘల్ సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా నిలిచిన నెమలి సింహాసనం గొప్పతనం ఏంటో, అది భారత్ నుంచి ఎలా తరలిపోయిందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మీల్స్ సర్వ్ చేసే సమయంలో నిద్రలోకి జారుకున్న ఓ ప్రయాణికుడితో ఆకాశ ఎయిర్ సిబ్బంది వ్యవహరించిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసి అనేక మంది సంస్థపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మహీంద్రా థార్ ఎస్యూవీ కారును కొనుగోలు చేస్తే ఇదే బెనిఫిట్ అంటూ ఓ వ్యక్తి వాహనాన్ని రాంగ్ రూట్లో డ్రైవ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన మంత్రి మోదీ నుంచి రిప్లై వస్తుందని ఆశించని ఓ మహిళకు ప్రత్యుత్తరం అందడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
హిమపాతం కారణంగా ఆకాశం గులాబీ రంగులోకి మారిన అద్భుత దృశ్యం బ్రిటన్లో తాజాగా ఆవిష్కృతమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
మహీంద్రా కారును ఇటుకలపై నిలబెట్టి టైర్లను చోరీ చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.