Home » Trending
త్వరలో భారత్కు అమూర్ ఫాల్కన్ జాతికి చెందిన ఒక చిట్టి పక్షి రానుంది. ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరిన ఈ పక్షి 6 రోజుల్లో 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్లోని ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంది.
ఏసీ టెక్నీషియన్ ఒకరు తాజాగా షేర్ చేసిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఏసీ కొనుగోలు చేసే ప్రతిఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలని జనాలు అభిప్రాయపడ్డారు.
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్డుపై ఒక బుడతడు ప్రమాదకరంగా స్కూటీని నడిపిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తన కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారంటూ ఒక క్యాబ్ డ్రైవర్ తెగ సంబరపడ్డారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కొనలేని స్థితిలో ఉన్నందుకు పిల్లలు వద్దనుకున్న ఒక జంట ఉదంతం ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
అమెరికాలో ఉంటున్న భారతీయులకు స్వదేశానికి తిరిగి రావాలని ఎందుకు అనిపించదో చెబుతూ ఒక ఎన్నారై మహిళ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
అమెరికాలో జరిగిన వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పుల కలకలం రేగుతున్నా లెక్క చేయక తాపీగా ఫుడ్ ఆరగించిన ఒక పెద్దాయన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోకు పెద్ద ఎత్తున వ్యూస్ వస్తున్నాయి.
డాక్టర్ చేతికున్న గ్లోవ్ను పట్టుకుని వదలని ఒక నవజాత శిశువు వీడియో వైరల్గా మారింది. వీడియో జనాలకు విపరీతంగా నచ్చడంతో కుప్పలుతెప్పలుగా వ్యూస్ వచ్చిపడుతున్నాయి.
రూ.25 లక్షల జీతమిచ్చే ఉద్యోగాన్ని వదులుకుని క్యాబ్ డ్రైవర్గా మారిన ఓ వ్యక్తి విజయవంతమైన వ్యాపారస్తుడిగా మారిపోయాడు. మూడేళ్ల వ్యవధిలోనే కోట్లల్లో వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాడు.
టూరిస్టులు తెచ్చే జంక్ ఫుడ్ తిని ఇబ్బందులు పడుతున్న కోతులు ఎర్ర మట్టి తిని సమస్య నుంచి బయటపడుతున్నట్టు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.