Home » Trending
రైలు బాత్రూమ్లోని కమ్మోడ్ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడ్డ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
వందేభారత్ టికెట్ను తక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక టీటీఈపై రైల్వే వేటు వేటువేసింది. ఆయనను సస్పెండ్ చేసినట్టు వెల్లడించింది.
టర్కీకి చెందిన ఒక విమానం సోమవారం నేపాల్లో ల్యాండవుతున్న సమయంలో చక్రాల్లో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటన తాలూకు వీడియో వైరల్గా మారింది.
భారత రియలెస్టేట్ రంగంపై ఒక ఎన్నారై మహిళ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
పని పట్ల భారతీయులు ఎంతో నిబద్ధతతో ఉంటారని బుర్జ్ ఖలీఫా యజమాని మొహమ్మద్ అలబ్బార్ అన్నారు
హైదరాబాద్ నగరంపై ప్రశంసలు కురిపిస్తూ ఒక ఢిల్లీ వాస్తవ్యుడు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
దుబాయ్లోని ఒక భారతీయ డ్రైవర్కు తాజాగా బంపర్ లాటరీ దక్కింది. లాటరీలో ఆయన రూ.64 కోట్ల పైచిలుకు మొత్తాన్ని గెలుచుకున్నారు.
హెచ్-1బీ వీసా రాకపోవడంతో భారత్కు తిరిగివచ్చిన ఒక టెకీ ఆవేదన నెట్టింట వైరల్గా మారింది. ఓవైపు రూ.40 లక్షల అప్పు, మరోవైపు జాబ్ లేకపోవడంతో తనకు మనశ్శాంతి కరువైందని సదరు టెకీ ఆవేదన వ్యక్తం చేశారు.
టెహ్రాన్లో ప్రస్తుతం జనజీవనం ఎలా ఉందో చెప్పే వీడియో ఒకటి వైరల్గా మారింది. జనాలు ఈ వీడియోకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఫేక్ రెజ్యూమేలో తన ఇంటి పేరును సింగ్గా మార్చుకుంటే జాబ్ ఆఫర్స్ వచ్చాయన్న ఒక శ్వేతజాతీయుడి వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.