• Home » Trending

Trending

డెలివరీ ఏజెంట్ కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

డెలివరీ ఏజెంట్ కష్టాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

డెలివరీ ఏజెంట్‌ను లిఫ్ట్ ఎక్కనీయకుండా మెట్లెక్కి పైఅంతస్తులో ఉన్న ఫ్లాట్‌కు ప్యాకేజీని డెలివరీ చేయించిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది. జనాలు షాకయిపోయేలా చేస్తోంది.

వైభవ్ సూర్యవంశీకి ఇంత కోపం వచ్చిందేంటి! వైరల్ వీడియో

వైభవ్ సూర్యవంశీకి ఇంత కోపం వచ్చిందేంటి! వైరల్ వీడియో

పాక్ ప్లేయర్‌పై వైభవ్ సూర్యవంశీ ఫైరయిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..

యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల పసిడి..

అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ కట్నం కింద రూ.71 లక్షల నగదు, 21 తులాల బంగారం తీసుకున్నాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

బాల్య స్నేహితుడిని దారుణంగా అవమానించిన యువతి! వైరల్ వీడియో

బాల్య స్నేహితుడిని దారుణంగా అవమానించిన యువతి! వైరల్ వీడియో

చాలా కాలం తరువాత తనకు తారస పడ్డ బాల్య స్నేహితుడిని ఓ యువతి ఘోరంగా అవమానించినట్టు చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

వామ్మో.. 65 ఏళ్లుగా ఒకే సంస్థలో మేనేజర్‌గా మహిళ!  వైరల్ వీడియో!

వామ్మో.. 65 ఏళ్లుగా ఒకే సంస్థలో మేనేజర్‌గా మహిళ! వైరల్ వీడియో!

ఒకే సంస్థలో మేనేజర్‌గా 65 ఏళ్లపాటు పనిచేసిన ఓ జపాన్ వృద్ధురాలి ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. జెన్ జీ తరాన్ని ఈ అంశం బాగా ఆశ్చర్యపరుస్తోంది.

2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టనుందా?

2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టనుందా?

2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టే ఛాన్సుందా అంటే అవుననే అంటున్నారు. మరి ఇదే జరిగితే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

భారత్‌లో ఫ్రెండ్‌షిప్స్‌పై ఆస్ట్రేలియా వ్యక్తి ఆశ్చర్యం! ఇలాంటిది మా దేశంలో లేదంటూ..

భారత్‌లో ఫ్రెండ్‌షిప్స్‌పై ఆస్ట్రేలియా వ్యక్తి ఆశ్చర్యం! ఇలాంటిది మా దేశంలో లేదంటూ..

భారతీయ స్నేహ బంధాల్లో గాఢత ఎక్కువంటూ ఓ ఆస్ట్రేలియన్ చేసిన కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది నిజమేనని ఫారినర్లు అనేక మంది అభిప్రాయపడ్డారు.

షాకింగ్! వందే భారత్‌ను టార్గెట్‌ చేసి.. పట్టాలపై చెక్క దుంగలను పెట్టి..

షాకింగ్! వందే భారత్‌ను టార్గెట్‌ చేసి.. పట్టాలపై చెక్క దుంగలను పెట్టి..

పట్టాలపై చెక్క దుంగలను పేర్చి వందే భారత్ రైలును ఆపినట్టు చెప్పుకుంటున్న కొందరు యువకుల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో జనాగ్రహం వెల్లువెత్తుతోంది.

20ల్లో ఉండగానే జాబ్‌కు యువకుడి రాజీనామా! ఏఐ వచ్చేసిందంటూ వార్నింగ్

20ల్లో ఉండగానే జాబ్‌కు యువకుడి రాజీనామా! ఏఐ వచ్చేసిందంటూ వార్నింగ్

ఏఐ వచ్చేసిందన్న ఓ టెకీ తాజాగా తన జాబ్‌కు రాజీనామా చేశాడు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున లేఆఫ్స్ ఉంటాయని హెచ్చరించారు. రెడిట్‌లో అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Child Silent Boycott: నా బిడ్డను వెలేశారు.. ఓ తండ్రి పోస్టు నెట్టింట వైరల్

Child Silent Boycott: నా బిడ్డను వెలేశారు.. ఓ తండ్రి పోస్టు నెట్టింట వైరల్

తన బిడ్డను సాటి చిన్నారులే వెలివేశారంటూ ఓ సంస్థ సీఈఓ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి