Home » Trending
జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తాజాగా నెట్టింట ఒక ఆసక్తికర ఉదంతాన్ని పంచుకున్నారు. ఈ పోస్టు జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఐరోపాలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు భారత్ విషయంలో ఎందుకు అదే రీతిలో స్పందించరంటూ ఒక పొలాండ్ మహిళ అంతర్జాతీయ సమాజాన్ని నిలదీసింది.
కొండచరియ విరిగిపడిన ఘటనలో ఒక బైకర్ తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్న ఉదంతం తాజాగా అస్సాంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
హైవేపై రివర్స్లో వెళుతున్న కారును వెనక వైపు నుంచి మరో ఎస్యూవీ ఢీకొట్టడంతో కారులోని నలుగురు దుర్మరణం చెందిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
పచ్చదనంతో కళకళలాడాల్సిన బెంగళూరు నగరం సరైన ప్రణాళిక లేక చెత్త నగరంగా మారిందంటూ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది.
ఆఫీసుల్లో విషపూరిత పని సంస్కృతికి చెక్ పెట్టగలిగే ధైర్యం జెన్ జీ తరానికే ఉందంటూ ఒక మహిళ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక అంగన్వాడీ వర్కర్ బాలిక ఛాతిపై తన్నడంతో చిన్నారి మెట్లపై నుంచి దొర్లి పడిపోయింది. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాల్కనీలో నిలబడ్డ ఒక వ్యక్తి రోడ్డుపై ఉన్న వ్యాపారి నుంచి ఐస్క్రీమ్ అందుకుంటూ ప్రమాదవశాత్తూ కిందపడిపోయిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
ఇటీవల రైల్లో తనకు ఎదురైన అనుభవం గురించి ఒక నెట్టింట పెట్టిన పోస్టు వైరల్గా మారింది. జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు.
బెంగళూరులోని ఒక స్టార్టప్ సంస్థ ఓనర్ తాజాగా అమెరికాకు మకాం మార్చేందుకు నిర్ణయించిన వైనం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.