Home » Trending
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉద్యోగం కోసం దుబాయ్కు వెళ్లిన ఒక మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. విమానంలో తాను తప్ప మరే ప్యాసింజర్ లేరంటూ ఆమె ఈ వీడియోను షేర్ చేసింది.
చార్జింగ్లో ఉన్న ఫోన్ పేలిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ప్రమాదం నుంచి ఒక చిన్నారి తృటిలో తప్పించుకుంది. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ముడి చమురు గురించిన చర్చే. ఈ నేపథ్యంలో అసలు ముడి చమురు ఎన్ని రకాలో, దీన్ని ఎలా వర్గీకరిస్తారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
తండ్రి ఏడోసారి పెళ్లి చేసుకోబోతున్నాడని ఆరోపిస్తూ ఓ టీనేజ్ బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. పెళ్లిళ్ల కారణంగా తమ కుటుంబ ఆస్తులు కరిగిపోతున్నాయని, ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ముప్ఫై మంది సభ్యులున్న ఒక కుటుంబం రైల్లో చేసిన రచ్చ తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతూ జనాలకు ఆగ్రహం తెప్పిస్తోంది.
రాబోయే ప్రకృతి విపత్తుకు సంకేతంగా జపాన్ ప్రజలు భావించే ఓర్ఫిష్ చేపలు మెక్సికో సముద్ర తీరంలో కనిపించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నడుమ దుబాయ్ హోటల్లో దిగిన ఒక మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఈ ఉదంతంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
ఇదే తన చివరి ప్రయాణం అని లైవ్ స్ట్రీమ్ చేసిన ఒక యూట్యూబర్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన మేనేజర్ చెప్పారు.
తన చివరి జర్నీ ఇదే అంటూ ఒక ప్రముఖ యూట్యూబర్ తాజాగా పోస్టు చేసిన వీడియో అతడి ఫాలోవర్లలో ఆందోళన రేకెత్తించింది.
ఒక రెస్టారెంట్ వారు దోశను బొగ్గులా నల్లగా తయారు చేసిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ప్రయోగాన్ని చూసి జనాలు నోరెళ్లబెడుతున్నారు.