Home » Trending
ప్యాసింజర్ మృతదేహంతో విమానం 13.5 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరిన ఉదంతం బ్రిటీష్ ఎయిర్వేస్లో తాజాగా వెలుగు చూసింది. హాంకాంగ్ నుంచి లండన్ వెళుతున్న విమానంలో ఈ ఘటన జరిగింది.
లండన్ వీధుల్లో ఆటో దూసుకుపోయిన వైనం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఎయిర్పోర్టు సీఐఎస్ఎఫ్ అధికారి చెప్పినా వినకుండా క్యాబ్ ఎక్కినందుకు మోసపోయానంటూ ఓ ప్యాసింజర్ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది.
ప్లంబింగ్ వృత్తిలో ఉన్న ఒక వ్యక్తి ఏటా రూ.18 లక్షలు సంపాదిస్తున్న వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ముంబైకి చెందిన ఒక వ్యక్తి ఈ ఉదంతాన్ని నెట్టింట పంచుకున్నాడు.
లండన్ అండర్గ్రౌండ్ మెట్రోలో అపరిశుభ్ర పరిస్థితులను చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు ఢిల్లీ మెట్రో మరింత పరిశుభ్రంగా ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
సిలిండర్లో గ్యాస్ ఎంత ఉందో తడి వస్త్రంతో తెలుసుకోవచ్చని చెప్పిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విధానం అంత కచ్చితమేమీ కాదని కొందరు విమర్శించారు.
78 ఏళ్ల వృద్ధుడు ఫుడ్ డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు చలించిపోయారు. గోఫండ్మీ ద్వారా సుమారు 5 లక్షల డాలర్లు విరాళాలుగా అందించారు.
మూడున్నర దశాబ్దాల క్రితం ఒక వ్యక్తి పెట్టిన రూ.60 వేల పెట్టుబడి అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
టికెట్ ఉన్నప్పటికీ రైల్లో సీటు దొరకక ఇబ్బంది పడుతున్న కొరియన్ వ్యక్తికి ఆర్పీఎఫ్ అధికారి సహాయం చేశారు. సీటు ఆక్రమించిన వ్యక్తిని లేవమని చెప్పి ఫారినర్ను అక్కడ కూర్చోబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉద్యోగం కోసం దుబాయ్కు వెళ్లిన ఒక మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది. విమానంలో తాను తప్ప మరే ప్యాసింజర్ లేరంటూ ఆమె ఈ వీడియోను షేర్ చేసింది.