Home » Trending
కేబిన్ లగేజీ బరువు పరిమితికి మించి గ్రాము అదనంగా ఉన్నా రూ.2 వేల వరకూ ఎయిర్లైన్స్ సంస్థలు వసూలు చేస్తున్నాయంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
లాటరీ టిక్కెట్లపై రూ.1.17 కోట్లు ఖర్చు పెట్టినా పైసా గెలవక పోవడంతో ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. చైనాలో ఈ వింత ఘటన వెలుగు చూసింది. అసలు ఏం జరిగిందంటే..
ఓ భారతీయ కుటుంబానికి దుబాయ్ పాలకుడు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తమకు జీవితంలో మర్చిపోలేని మధురానుభూతి లభించిందని కామెంట్ చేస్తూ ఆ భారతీయ కుటుంబం వీడియోను కూడా షేర్ చేసింది. ఇది నెట్టింట వైరల్గా మారింది.
జెల్లీ ఫిష్లూ నిద్రపోతాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. వీటిని మరింత లోతుగా అధ్యయనం చేసి నిద్ర గురించిన రహస్యాలను తెలుసుకోవచ్చని అంటున్నారు.
ముంబై లోకల్ రైళ్లల్లో విధులు నిర్వర్తించే ఓ టిక్కెట్ కలెక్టర్ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఆయన పొడవు చూసి అంతా షాకైపోతున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని మరికొందరు కామెంట్ చేశారు.
వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడు కనీస పౌర స్పృహ లేకుండా వ్యవహరించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీడియోను చూసిన జనాలు ఓ రేంజ్లో మండిపడుతున్నారు.
సంగీత కార్యక్రమంలో పాల్గొన్న దురంధర్ మూవీ గాయని జాస్మిన్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతోంది. వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు ఆమె అండగా నిలిచిన వైనం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
పుణె అంతర్జాతీయ విమానాశ్రయంలో టీ కేవలం రూ.10లకే లభిస్తున్న వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.
విద్యార్థులను ఇంటర్వ్యూ చేసేందుకు పరీక్షా కేంద్రానికి వచ్చిన ఓ మహిళా రిపోర్టర్ను అక్కడి టీనేజ్ బాలురు ఇబ్బంది పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. టీనేజర్ల ప్రవర్తన చూసి జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారతీయుల స్నేహం అద్భుతమంటూ ఇటీవల ఓ జర్మనీ యువతి చేసిన వీడియో వైరల్గా మారింది. జనాలు ఈ వీడియోపై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.