Home » Trending
ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ప్రాడా ఇటీవల విడుదల చేసిన పిన్నీసు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీని ధర రూ.69 వేలని తెలిసి జనాలు నోరెళ్లబెడుతున్నారు. ఈ ధరతో బీరువా మొత్తం నిండిపోయేలా దుస్తులు కొనుక్కోవచ్చని కొందరు కామెంట్ చేశారు.
పరిశుభ్రతకు, ప్రజల పౌరస్పృహకు పర్యాయపదంగా నిలిచే సిక్కిం రాష్ట్రంపై ఆనంద్ మహీంద్రా మరోసారి ప్రశంసలు కురిపించారు. అయితే భారత్ గొప్పదనం చెప్పుకునేందుకు పాశ్చాత్య దేశాలతో పోలిక అవసరం లేని రోజు ఒకటి వస్తుందని తాను నమ్ముతున్నట్టు పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఇంటి విషయాలను చక్కబెట్టేందుకు హోమ్ మేనేజర్ను నియమించుకున్నామంటూ ఓ ఏఐ సంస్థ అధిపతి నెట్టింట పెట్టిన పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ పోస్టుపై అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు తమ మనసులోని సందేహాలను ఆ సంస్థ అధిపతి ముందుంచారు.
హెచ్-1బీ వీసా విధానంపై అమెరికాలోని ఓ భారత సంతతి ప్రొఫెసర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. హెచ్-1బీ అనేది వలసల విధానం కాదని, ఉపాధి సంబంధిత వీసా అని ఆయన అన్నారు. ఆ మేరకు వీసా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పసిపాప అమాయకత్వం దొంగలోని మానవత్వాన్ని తట్టిలేపిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. వీడియో వెనుక నిజానిజాలు ఎలా ఉన్నా భలే ఎంటర్టెయినింగ్గా ఉందంటూ జనాలు వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
ఎంతో ప్రయాస పడి డాటా సెంటర్ ఏర్పాటు చేశామన్న మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తాఫా సులేమాన్ను ఎలాన్ మస్క్ దారుణంగా ట్రోల్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. జస్ట్ ఒక్క వాక్యంతో మస్క్ వేసిన సెటైర్కు జనాలు కడుపుబ్బా నవ్వుతున్నారు.
వీగనిజం ఫాలో అవుతానన్న ఓ కంటెస్టెంట్ మాటలను విని కేబీసీ షో వ్యాఖ్యాత ఒకింత ఆశ్చర్యపోయారు. మీరు నా కళ్లు తెరిపించారని కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఏసీ బోగీలో కూడా చెప్పులు చోరీ కావడంతో ఓ ప్యాసెంజర్ షాకయ్యారు. ఖరీదు పెట్టి ఏసీ టిక్కెట్లు కొనే ధనవంతులు కూడా చేతివాటం ప్రదర్శిస్తుంటారా? అని వాపోయారు. నెట్టింట ఆ ప్యాసెంజర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
గరిష్ఠ వేగంతో వెళుతున్నా అసలు కుదుపులే లేకుండా వందే భారత్ స్లీపర్ రైళ్లను డిజైన్ చేసిన వైనం ఓ వీడియోలో అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
పెళ్లి కొడుకుపై దాడి చేసిన నిందితులను పొటోగ్రాఫర్ తన డ్రోన్తో ఛేజ్ చేసిన ఉదంతం మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.