Home » Trending
బిహార్కు చెందిన ఓ మహిళ ఊహించని ప్రమాదంలో పడింది. ట్రాక్ను ఆనుకుని ఉన్న చెక్క దుంగలపై రైలు వెళ్లగా.. ఓ చెక్క దుంగ ఎగిరి వచ్చి మహిళకు బలంగా తగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కమలా గంగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు బోగీలో కొందరు అగంతకులు సీట్లను బ్లేడ్స్తో కోసేశారు. ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్గా మారింది. జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పామును నోటితో పట్టిన ఓ ఒడిశా వ్యక్తి ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో కొనసాగుతోంది. వీడియోకు కుప్పలుతెప్పలుగా వ్యూస్ వచ్చి పడుతున్నాయి.
డెలివరీ ఏజెంట్ను లిఫ్ట్ ఎక్కనీయకుండా మెట్లెక్కి పైఅంతస్తులో ఉన్న ఫ్లాట్కు ప్యాకేజీని డెలివరీ చేయించిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్గా మారింది. జనాలు షాకయిపోయేలా చేస్తోంది.
పాక్ ప్లేయర్పై వైభవ్ సూర్యవంశీ ఫైరయిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ కట్నం కింద రూ.71 లక్షల నగదు, 21 తులాల బంగారం తీసుకున్నాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
చాలా కాలం తరువాత తనకు తారస పడ్డ బాల్య స్నేహితుడిని ఓ యువతి ఘోరంగా అవమానించినట్టు చెబుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒకే సంస్థలో మేనేజర్గా 65 ఏళ్లపాటు పనిచేసిన ఓ జపాన్ వృద్ధురాలి ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్లో కొనసాగుతోంది. జెన్ జీ తరాన్ని ఈ అంశం బాగా ఆశ్చర్యపరుస్తోంది.
2032లో చంద్రుడిని గ్రహశకలం ఢీకొట్టే ఛాన్సుందా అంటే అవుననే అంటున్నారు. మరి ఇదే జరిగితే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ స్నేహ బంధాల్లో గాఢత ఎక్కువంటూ ఓ ఆస్ట్రేలియన్ చేసిన కామెంట్ నెట్టింట వైరల్గా మారింది. ఇది నిజమేనని ఫారినర్లు అనేక మంది అభిప్రాయపడ్డారు.